హైదరాబాద్ నగరానికి ఎప్పటికీ త్రాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు వెంటనే డెడికేటెడ్ మంచినీటి రిజర్వాయర్ నిర్మించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్ రిజర్వాయర్ల నుంచి గోదావరి నీటిని తరలించి, ప్రతిపాదిత మంచినీటి రిజర్వాయర్ ను ఎప్పటికప్పుడు నింపుతూ పోవాలని ముఖ్యమంత్రి సూచించారు. నీటి పారుదల శాఖ అధికారులు, ఆర్.డబ్ల్యు.ఎస్. అధికారులు సంయుక్తంగా సమావేశమై మంచినీటి రిజర్వాయర్, పైపులైన్ల కు సంబంధించి అంచనాలు తయారు …
Read More »మున్సిపల్ ప్రాంతాల్లో సభ్యత్వ నమోదుపై ప్రత్యేక దృష్టి
తెలంగాణ రాష్ర్ట సమితి సభ్యత్వ నమోదు కార్యక్రమంపైన పార్టీ కార్వనిర్వహక అధ్యక్షులు కెటి రామారావు టెలికాన్ఫరెన్సు నిర్వహించారు. పార్టీ సినియర్ నాయకులు,ఎమ్మెల్యేలు, యంపిలు, పార్టీ సభ్యత్వ నమోదు ఇంచార్జీలతో కెటియార్ మాట్లాడారు. ప్రస్తుతం సభ్యత్వ నమోదు బాగా చురుగ్గా జరుగుతున్నదన్న కెటియార్, ఈ మేరకు పార్టీ శ్రేణులకు అభినందనలు తెలిపారు. స్ధానిక మంత్రులు, యంఎల్యేలు, యంఎల్సీలు, ఎంపిలు, ఇతర సినియర్ నాయకులు సమిష్టిగా ఎక్కడికక్కడ సభ్యత్వ నమోదు కార్యక్రమాల్లో పాల్గొనాలని …
Read More »టీఆర్ఎస్ నేత జలగం సుధీర్ కు యువనేత కేటీఆర్ బర్త్ డే విషెస్..!
ఎన్.ఆర్.ఐ ఫౌండేషన్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ నేత జలగం సుధీర్ కు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,యువనేత కే.టీ.రామారావు ఈ రోజు సుధీర్ పుట్టిన రోజు పురస్కరించుకుని ఫోన్ లో “జన్మ దిన శుభాకాంక్షాలు” తెలిపారు.ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని, సమాజ సేవలో ముందుండి ప్రజాభిమానం పొందాలని ఆయన ఆకాక్షించారు. తన పుట్టిన రోజున ప్రత్యేకంగా ఫోన్ ద్వారా శుభాకాంక్షాలు తెలిపిన యువనేతకు జలగం …
Read More »వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.
వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.. అసలు విషయం ఏంటంటే “బ్రెయిన్ డెడ్ అయ్యా డు.. ఇక బతుకడు ఇంటికి తీసుకెళ్లండని వైద్యులు తెలిపారు. దీంతో చేసేది ఏమి లేక ఆ బాధితుడి ఖననం కోసం బంధువులు ఏర్పాట్లు చేశారు.. గ్రామస్థులు, చుట్టాలు అంతా ఇంటికి చేరుకున్నారు.. మరికాసేపట్లో అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, కొడుకు దేహాన్ని చూసి ఆ తల్లి గట్టిగా రోదించసాగింది. వెంటిలేటర్ తొలగించిన తర్వాత కూడా తన …
Read More »ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) అభ్యర్థులకు శుభవార్త
తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) అభ్యర్థులకు శుభవార్త. ఏళ్లుగా ఎదురు చూస్తోన్న ఉపాధ్యాయ నియామకాలకు లైన్ క్లియరైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం టీఆర్టీ–2017 నిర్వహించింది. టీఎస్పీఎస్సీ ద్వారా అర్హత పరీక్ష నిర్వహించి ఫలితాలు వెల్లడించినప్పటికీ కోర్టు కేసులు, ఇతరత్ర కారణాలతో నియామకాల ప్రక్రియలో జాప్యం జరిగింది. దీంతో అభ్యర్థులు అప్పట్నుంచి ఆందోళనలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రం చేశారు. ఈక్రమంలో …
Read More »కాళేశ్వరంలో కమనీయ దృశ్యాలు
తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర కమనీయ దృశ్యాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రాణహిత నుంచి గోదావరిలోకి చేరుతున్న వరదనీరు.. ఆ నీటిని కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోస్తుండటంతో అన్నారం బరాజ్దిశగా పరుగులు తీస్తున్న గోదారమ్మతో కళకళలాడుతున్న కన్నెపల్లి- అన్నారం గ్రావిటీ కాల్వ! వెరసి.. కాళేశ్వరం ప్రాజెక్టులో కమనీయ జలదృశ్యాలు కనువిందుచేస్తున్నాయి. నీటిప్రవాహం 12వేల క్యూసెక్కులకు పెరుగటంతో శుక్రవారం రాత్రి 11.30 గంటల నుంచి కన్నెపల్లి పంప్హౌస్లోని ఒకటో …
Read More »తెలంగాణలో మరో ఎన్నికల సమరం
తెలంగాణ రాష్ట్రంలో మరో ఎన్నికల సమరం మొదలు కానున్నది. ఈ క్రమంలో జూలై నెలాఖరులోగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సూత్రప్రాయంగా నిర్ణయించింది అని సమాచారం. ఈ మేరకు ఓటర్ల తుదిజాబితా ప్రచురణ తేదీని కూడా నాలుగు రోజులు ముందుకు జరిపింది. 2014లో ఈవీఎంల ద్వారా మున్సిపోల్స్ జరగగా.. ఈసారి బ్యాలెట్ పత్రాల ద్వారా ఎన్నికలు జరగనున్నాయి. ఒకే దశలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 129 …
Read More »దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో..!
తెలంగాణలో ఇప్పుడు మిషన్ భగీరథనే స్టార్ పెర్ఫార్మర్ అని ప్రశంసించారు సి.ఎం.ఓ, మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సబర్వాల్. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 55 లక్షలకు పైగా ఇండ్లకు శుద్ది చేసిన నీటిని నల్లాలతో సరాఫరా చేయడం లేదన్నారు. ఎర్రమంజిల్లోని మిషన్ భగీరథ ప్రధాన కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన స్మితా సబర్వాల్, ప్రతీ ఇంటికి సురక్షితమైన తాగునీరు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే అన్నారు. …
Read More »24 వేల కోట్లు అడిగితే..కేంద్రం 24 రూపాయలు కూడా ఇవ్వలేదన్న కేటీఆర్
కేంద్ర బడ్జెట్పై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తు ట్వీట్టర్ లో పోస్ట్ చేశారు . పార్టమెంట్ లో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉందన్నారు. రాష్ట్ర విజ్ఞప్తులను కేంద్రం పూర్తిగా విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ పట్టించుకోలేదన్నారు. ఈ రెండు పథకాలకూ రూ.24 వేల కోట్లు ఇవ్వాలని గతంలో నీతి ఆయోగ్ …
Read More »తెలంగాణ రాష్ట్రంలో “ఇంజినీరింగ్”ఫీజులు ఖరారు
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో రాష్ట్రంలో 103ఇంజినీరింగ్ కాలేజీలకు పూర్తిస్థాయి ఫీజులు ఖరారు అయ్యాయి. మిగతా 88కాలేజీల్లో 15నుంచి 20శాతం ఫీజులను పెంచింది సర్కారు. రూ.50వేల కంటే ఎక్కువ ఉన్న కాలేజీల్లో 15శాతం పెంచారు. 50వేల కంటే తక్కువగా ఉన్న కాలేజీల్లో 20శాతం పెంచారు. అయితే ప్రస్తుతం తెలంగాణ సర్కారు పెంచిన ఫీజులతో రాష్ట్రంలోని 22ఇంజినీరింగ్ కాలేజీల్లో ఫీజు …
Read More »