Home / TELANGANA (page 730)

TELANGANA

తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం..!!

తెలంగాణ వ్యవసాయ పాలసీలు ప్రపంచానికే ఆదర్శం. ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ప్రపంచవ్యాప్తంగా రైతులకు అండగా నిలుస్తున్న 20 అత్యుత్తమ పథకాలలో తెలంగాణ నుండి రైతుబంధు, రైతుభీమా పథకాలు నిలిచాయి. ఐక్యరాజ్యసమితి ఈ పథకాలను అన్ని దేశాలకు వివరించాలని ఆహ్వానించిందని, రైతుల పట్ల కేసీఆర్ నిబద్దత, చిత్తశుద్ది మూలంగా ఇలాంటి పథకాలు సాధ్యం అయ్యాయని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతర్జాతీయ విత్తన సదస్సులో భాగంగా …

Read More »

తెలంగాణ లో విత్తనాల పంట పండాలి

విత్తనాల ఉత్పత్తికి ప్రపంచంలోనే తెలంగాణ ప్రాంతంలో శ్రేష్టమయిన వాతావరణం ఉంటుంది. తెలంగాణలో ఉత్పత్తి అయిన విత్తనం ప్రపంచంలో ఎక్కడయినా పండుతుంది. తెలంగాణ లో విత్తనాల పంట పండాలి. ఆ విత్తనాలు ప్రపంచ పంటలకు ఆధారం కావాలి. పంట కాలనీల తరహాలో విత్తన పంట కాలనీలను ఏర్పాటు చేయగలిగితే తెలంగాణ ప్రపంచ విత్తన భాండాగారంగా ఎదగడం పెద్ద విషయం కాదన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి …

Read More »

టీఆర్ఎస్ సభ్యత్వం ప్రారంభం..!!

ఇవాళ తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్యవర్గ సభ్యులు, జడ్పీ చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం కేసీఆర్ చర్చించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తొలి సభ్యత్వం స్వీకరించి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన 11 …

Read More »

విజయ నిర్మలకు సీఎం కేసీఆర్‌ నివాళి

ప్రముఖ సినీ దర్శకురాలు విజయనిర్మలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని సినీనటుడు కృష్ణ నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్.. విజయ నిర్మల భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. తెలంగాణ భవన్‌లో పార్టీ సమావేశం అనంతరం నానక్‌రామ్‌గూడ వెళ్లిన ముఖ్యమంత్రి.. కృష్ణను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రులు తలసాని శ్రీనివాసయాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ తదితరులు ఉన్నారు.

Read More »

హైదరాబాద్‌కు సీఎం జగన్‌.. రేపు సీఎం కేసీఆర్‌తో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి హైదరాబాద్‌ బయల్దేరారు. తాడేపల్లిలోని తన నివాసంలో విద్యాశాఖ అధికారులతో సమీక్ష తర్వాత పలువురు మంత్రులతో కలిసి సీఎం భాగ్యనగరానికి పయనమయ్యారు. శుక్రవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జగన్‌ ప్రగతిభవన్‌లో భేటీ కానున్నారు. విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇద్దరు సీఎంలూ చర్చించనున్నారు. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం, ఇతర అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది.

Read More »

స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి ఆశీస్సులు తీసుకున్నా రామేశ్వర రావు గారు

మై హోమ్ చైర్మన్ రామేశ్వర రావు గారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో ఆయన మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు ఆయనకు ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. స్వామివారు ప్రేమ నమ్మకం ఉన్నవారిని తన ముఖానికి హత్తుకుని, ముఖస్పర్శతో ప్రేమగా ఆశీర్వచనం అందిస్తారు. ఇలా స్వామివారి ఆశీర్వచనం అందుకోవడం …

Read More »

మనసున్న మల్లన్న.. అనాథ అమ్మాయికి కన్యాదానం

తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మానవత్వం చాటుకున్నారు. ఈరోజు ఒక అనాథ అమ్మాయి కన్యాదానం చేశారు. బహుదూర్‌పల్లిలోని గౌరీ అనాథ ఆశ్రమంలో పెరిగిన పుష్పను విజయవాడకు చెందిన కిషోర్‌కు ఇచ్చి వివాహం చేయించారు. ఈ వివాహానికి పుష్ప తల్లిదండ్రుల స్థానంలో వివాహ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి దంపతులు కన్యాదానం చేశారు. అమ్మాయి భవిష్యత్తు అవసరాల నిమిత్తం ఆమె పేరున రూ.235000 ఫిక్స్‌డిపాజిట్ పత్రాలను అందజేశారు. అలాగే రూ.25వేల నగదును …

Read More »

టీకాంగ్రెస్‌కు ఇంకో షాక్‌…బీజేపీలోకి ఇద్ద‌రు మాజీ కేంద్ర‌మంత్రులు

తెలంగాణ కాంగ్రెస్‌కు వ‌రుస షాక్‌ల ప‌రంప‌ర కొన‌సాగ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే పెద్ద ఎత్తున నేత‌లు టీఆర్ఎస్ పార్టీలో చేర‌గా…ఆ పార్టీలో అవ‌కాశం లేనివారు బీజేపీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీలో ఉన్న సీనియర్ నేతలే టార్గెట్‌గా బీజేపీ పావులు కదుపుతోంది. ఆయా పార్టీల్లో సీనియర్స్‌గా ఉండి.. పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్‌గా లేని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఎవరు వచ్చినా డోర్స్ ఓపెన్ అన్న విధంగా …

Read More »

స్వరూపానందుడి మనస్సులో స్థానం సంపాదించుకున్న కరణ్ రెడ్డి.. ప్రత్యేక అభినందనలు

దరువు మీడియా సంస్థల అధినేత సీహెచ్ కరణ్ రెడ్డి మరోసారి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ ఆశీస్సులు తీసుకున్నారు.. తాజా పరిణామాలపై స్వామివారితో కరణ్ రెడ్డి మాట్లాడారు. స్వామివారికి పాదాలకు నమస్కరించి తనను ఆశీర్వదించాలని కోరారు. స్వామివారు కరణ్ రెడ్డికి శాలువా కప్పి ఆశీర్వచనం అందించారు. ప్రేమగా పలకరించారు. మరింత ఎత్తుకు ఎదగాలని ఆశీర్వదించారు. అలాగే స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ తనకు ఎంతో నచ్చిన మనుషులకు, ఆ …

Read More »

నిందితున్ని కఠినంగా శిక్షించండి.. హోంమంత్రి ఆదేశం

తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఇటీవల జరిగిన తొమ్మిది నెలల చిన్నారి ఆత్యాచారం మరియు హత్యకేసు సంచలనం సృష్టించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇలాంటి దారుణానికి పాల్పడిన జిల్లాలోని శాయంపేట మండలం వసంతపూర్ గ్రామానికి చెందిన నిందితుడు పోలేపాక ప్రవీణ్ ను ఆ తర్వాత రోజే పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు గత కొద్ది రోజులుగా హన్మకొండ ప్రాంతంలో ఓ హోటల్లో క్లీనర్ గా పనిచేసేవాడు. అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat