సహాయం అవసరం ఉన్నవారు ఒక్క ట్వీట్ చేస్తే చాలు స్పందించే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇక దేశం కాని దేశంలో తీవ్రమైన ఆపదలో ఉన్నవారు సహాయం కోరితే..ఇంకెలా స్పందిస్తారో చెప్పనక్కర్లేదు. అలా ఓ అభాగ్యుడు తన ఆవేదనను పంచుకుంటూ, విడుదల చేసిన వీడియో ఓ నెటిజన్ షేర్ చేయడంతో దానిపై వేగంగా స్పందించి ఆయనకు విముక్తి కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే…కరీంనగర్ జిల్లా …
Read More »ఫోని తుఫాను ప్రభావం..ఒరిస్సాకు 1000 మంది విద్యుత్ ఉద్యోగులు
ఫోని తుఫాను ప్రభావం వల్ల దెబ్బతిన్న ఒరిస్సారాష్ట్రంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేసేందుకు తెలంగాణ నుండి 1000 మంది విద్యుత్ ఉద్యోగులు మంగళవారం ఒరిస్సాకు వెళ్లారు. తుఫాను ప్రభావం వల్ల కరెంటు స్థంభాలు పడిపోయాయి. లైన్లు తెగిపోయాయి. చాలా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ విషయంలో సహకారం అందించాలని ఒరిస్సా ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ముఖ్యమంత్రి కేసిఆర్ వెంటనే …
Read More »ఇంటర్నేషనల్ నర్సస్ డే వేడుకలకు హాజరుకానున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు… నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్
ప్రజారోగ్యాని కాపాడుతున్న నర్సింగ్ సమాజానికి …
Read More »కొత్త పట్టాదారులందరికీ రైతుబీమా..!!
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆపద సమయంలో అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకం రైతుబీమా. ఈ క్రమంలో ఏ ఒక్క రైతు కుటుంబం నష్టపోకూడదన్న సంకల్పంతో కొత్తగా పట్టాదారులైన రైతులకు సైతం రైతుబీమా కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్తగా పట్టాదారు పాస్పుస్తకాలు అందుకొన్న రైతులను రైతుబీమా పథకం కిందకు తీసుకొచ్చేందుకు వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. కొత్త పాస్బుక్కులు పొందినవారి వివరాలు అందిస్తే అందుకు …
Read More »ఫిర్యాదులు వస్తే కఠినచర్యలు..!!
రైతులతో ధాన్యం కొనుగోలు చేసిన తరువాత ఎక్కడయినా తరుగు తీశారని ఫిర్యాదులు వస్తే సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల మీద కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఒకసారి ధాన్యం కొన్న తరువాత తేమ లేక ఇతర కారణాలు చూపి తరుగు వేస్తే రైతులు ఫిర్యాదు చేయాలని, రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదులన్నింటి మీద చర్యలుంటాయని స్పష్టంచేశారు. కొనుగోలు కేంద్రాలను …
Read More »సీఎం కేసీఆర్ పాలనపై ప్రకాష్ రాజ్ ప్రశంసలు..!!
టీఆర్ఎస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచన గొప్పదని అన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారం, రైతుబంధు, రైతు బీమా పథకాలు గోప్ప పథకాలని అని పేర్కొన్నారు. రెండోవసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని …
Read More »అనంత పద్మనాభ స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ కేరళ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా సాయంత్రం అనంత పద్మనాభ స్వామిని కుటుంబ సమేతంగా కేసీఆర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి.. ఆశీర్వదించారు. కాగా మరికాసేపట్లో త్రివేండ్రంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. అంతకుముందు …
Read More »స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే.. ఎంపీ కవిత
నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సోమవారం జరిగిన జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ నియోజక వర్గం నవిపేట మండలం లో తన స్వగ్రామం పొతంగల్ లోని స్కూల్ లో ఆమె ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే, ఎంపి ఎన్నికలు లో మాదిరిగానే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో …
Read More »మానవ సేవయే…మాధవ సేవ… మాజీ మంత్రి హరీష్ రావు
మానవ సేవయే… మాధవ సేవా..! , అన్ని ధానాల కన్నా గొప్ప దానం అన్నదానం అని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద్దిపేట కేదారినాథ్ సేవా సమితి ఆధ్వర్యంలో కేదారినాథ్ లో యాత్రలో ఉండే భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో ఈరోజు సిద్దిపేట నుండి బయలు దేరే ఆహారపదార్థాల లారీ ని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు ప్రారంభించారు. ఈ …
Read More »కాళేశ్వరం ప్రాజెక్టుకు నిరంతర విద్యుత్ సరఫరా..!!
కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎక్కడా అంతరాయం కలగుకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రతీ పంపుహౌజ్ వద్ద డెడికేటెడ్ సబ్ స్టేషన్, ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. భారతదేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక మెగావాట్ల విద్యుత్ సామర్ధ్యం కలిగిన పంపుసెట్లు వాడుతున్నందున అన్ని సాంకేతిక అంశాలపై ముందు జాగ్రత్త చర్యలు …
Read More »