కాంగ్రెస్ సీనియర్ నేతలుగా పేరొందిన కోమటిరెడ్డి బ్రదర్స్లో ఓటమి భయం ప్రారంభం అయిందా? భువనగిరి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేస్తున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డికి గెలుపుపై భరోసా లేదా? అంటే అవుననే సమాధానం వస్తోంది తాజాగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తాజాగా మీడియాతో మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో అన్న వెంకట్రెడ్డి ఓడిపోతే మునుగోడు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసి …
Read More »చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సిటీనుంచి పోటీ..!
కొందరు డబ్బుని వారసత్వంగా తీసుకుంటారు.. కొందరు పదవులను వారసత్వంగా తీసుకుంటారు.. మరి కొందరు హంగు ఆర్భాటాలను వారసత్వంగా తీసుకుంటారు. కానీ కొందరు మాత్రమే తండ్రి ఆశయాలను వారసత్వంగా తీసుకుంటారు. ఆయనే 32 సంవత్సరాల యువ నాయకుడు తలసాని సాయి కిరణ్ యాదవ్.. అత్యంత చిన్న వయసులోనే ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన జంటనగరాల్లోని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ సాయికిరణ్ యాదవ్ కు …
Read More »టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్ధులు వీరే..!!
టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకేసారి 16 లోక్ సభ స్థానాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఆదిలాబాద్ – నగేష్ కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్ పెద్దపల్లి – నేతకాని వెంకటేష్ నిజామాబాద్ – కల్వకుంట్ల కవిత మెదక్ – కొత్త ప్రభాకర్ రెడ్డి జహీరాబాద్ – బీబీ పాటిల్ వరంగల్ – పసునూరి దయాకర్ మహబూబాబాద్ – మాలోతు కవిత నల్గొండ …
Read More »టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్..!
వచ్చే నెల ఏప్రిల్ 11న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదిహేడు స్థానాల్లో పదహారు స్థానాలను గెలుపొంది దేశ రాజకీయాలను శాసించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ దళపతి కేసీఆర్ ఆలోచిస్తోన్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా సార్వత్రిక ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల సమరంకోసం క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం గురించి,ఎంపీ అభ్యర్థులపై కసరత్తు నిర్వహించారు. ఒకపక్క తన తనయుడు,యువనాయకుడు కేటీఆర్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించి …
Read More »చంద్రబాబపై సంచలన ఆరోపణలు చేసిన వైఎస్ వివేకా కూతురు ,అల్లుడు
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యోదంతం నేపథ్యంలో ఆయన కుమార్తె సునీతా రెడ్డి, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేదిని కలిశారు. తన తండ్రి హత్య కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని వారు ఫిర్యాదు చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రే విచారణను తప్పుదారిపట్టించే విధంగా వాఖ్యానించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం చేస్తోన్న వ్యాఖ్యలు విచారణాధికారులను ప్రభావితం చేసేలా ఉన్నాయని వారు వివరించారు. …
Read More »టీఆర్ ఎస్ లో చేరిన నామా నాగేశ్వరరావు..!!
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు అధికార టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.ఇవాళ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో నామా భేటీ అయి.. టీఆర్ఎస్లోచేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్గౌడ్, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్తో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం లోక్సభ స్థానం నుంచి టీఆర్ఎస్ తరఫున నామా నాగేశ్వరరావు పోటీ చేయనున్నారు.కాగా ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో …
Read More »లోకేష్ బాబు గెలవడు.. విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్..!!
ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంగళగిరి అభ్యర్థిత్వంపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్లో ఘాటు విమర్శలు చేశాడు. “మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేయకుండానే లోకేష్ను పోటీ చేయిస్తున్నారు. మంగళగిరిలో ఓడిపోతే మళ్లీ ఎమ్మెల్సీగా కొనసాగుతారన్నమాట. నారాయణ, సోమిరెడ్డిలాగా కొడుకును ఎందుకు రిజైన్ చేయించలేదు చంద్రబాబూ? అని ప్రశ్నించారు. మంగళగిరిలో గెలుపుపై తండ్రీకొడుకులిద్దరికీ నమ్మకం లేదు. అందుకే కౌన్సిల్ సభ్యత్వానికి …
Read More »కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్..బీజేపీలోకి మాజీ మంత్రి డీకే అరుణ..!!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు.మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన షాక్ నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కోలుకోక ముందే.. ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, గద్వాల్ మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ బీజేపీలో చేరనున్నారు.ఈ క్రమంలోనే మంగళవారం బీజేపీ జాతీయ నేత రామ్ మాధవ్ డీకే అరుణను కలిశారు. రామ్ …
Read More »16 కు 16 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలె..కేసీఆర్
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 16 కు 16 మంది టీఆర్ఎస్ అభ్యర్ధులను గెలిపించాలె అని రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి , టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కోరారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ పై కేసీఆర్ మండిపడ్డారు.” కేసీఆర్ నీవు కూడా హిందూవే అంటున్నవ్గా.. రామజన్మ భూమి మీద నీ …
Read More »ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తా..కేసీఆర్
ఎర్రజొన్న రైతుల లబ్ధి కోసం కృషి చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన రెండో బహిరంగసభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు.నిజామాబాద్ జిల్లాలో ఎర్రజొన్న రైతులు ధర రావడం లేదని బాధపడుతున్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం మిగిల్చిన ఎర్రజొన్న బకాయిలను 2014 లో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొత్తం బకాయిలను తీర్చింది. కాంగ్రెస్ పార్టీ మాటలు పట్టుకుని …
Read More »