Home / TELANGANA (page 786)

TELANGANA

తాత‌కు త‌గ్గ మ‌నుమ‌డు…హిమాన్షు కీల‌క నిర్ణ‌యం

తాత‌కు త‌గ్గ మ‌న‌మడు….తండ్రి గొప్ప మ‌న‌సుకు త‌గిన వార‌సుడు అనే పేరును తెలంగాణ  సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు సొంతం చేసుకున్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. త‌ద్వారా చిన్న వ‌య‌సులోనే పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్‌నగర్‌లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. మంచానికే పరిమితమైన …

Read More »

కాంగ్రెస్ ఖ‌ల్లాస్‌..టీఆర్ఎస్‌లో ఎల్పీ విలీనం

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం పాలైన కాంగ్రెస్ పార్టీకి మ‌రో షాక్ త‌గిలింది. మండలిలో కాంగ్రెస్‌పక్షాన్ని టీఆర్‌ఎల్పీలో విలీనం చేస్తున్నట్టు శాసనమండలి కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రత్యేక బులెటిన్ విడుదల చేశారు. శాసనమండలి నియమ నిబంధనల ప్రకారం పేరా 4లోని 7వ షెడ్యూల్ ప్రకారం కాంగ్రెస్ సభ్యులను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేసినట్టు పేర్కొన్నారు. తమను టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం చేయాలంటూ నలుగురు కాంగ్రెస్ …

Read More »

ఎంపీ క‌విత కొత్త టార్గెట్‌..కాంగ్రెస్ పార్టీలో క‌ల‌వ‌రం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌య, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్ర‌క‌ట‌న కాంగ్రెస్ పార్టీలో క‌ల‌క‌లం సృష్టిస్తోంది. గురి చూసి ల‌క్ష్యాన్ని టార్గెట్ చేసి విజ‌యం సాధించ‌డంలో త‌న ముద్ర‌ను చాటుకున్న ఎంపీ క‌విత చేసిన ట్వీట్ ఇప్పుడు కాంగ్రెస్ నేత‌ల‌ను షేక్ చేస్తోంద‌ని అంటున్నారు. ఇకపై మంథని నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించనున్నట్టు నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలిపారు. కేసీఆర్ అభిమాని ఒకరు చేసిన ట్వీట్‌కు …

Read More »

హెచ్ఐవీ టెస్టుల త‌ర్వాత న‌గ్న నృత్యాలు..డాక్ట‌ర్ల బాగోతం బ‌ట్ట‌బ‌య‌లు

హైద‌రాబాద్ శివారులోని ఓ రిసార్టులో డాక్ట‌ర్లు చేసిన చ‌ర్య సంచ‌ల‌నంగా మారింది. హుక్కా పీలుస్తూ మధ్యం సేవిస్తూ.. మహిళలు అర్ధనగ్నంగా నృత్యాలు చేస్తూ సాగే రేవ్ పార్టీ నిర్వ‌హించిన డాక్ట‌ర్లు ఈ సంద‌ర్భంగా జుగుప్సాక‌రంగా వ్య‌వ‌హ‌రించారు.  డాక్ట‌ర్లు రేవ్ పార్టీ నిర్వ‌హించ‌డ‌మే కాకుండా….అందులో పాల్గొనే యువ‌తుల‌కు ముందుగానే ఎయిడ్స్ టెస్ట్ చేయించ‌డం సంచ‌ల‌నంగా మారి వార్త‌ల్లోకి ఎక్కింది. మేడ్చల్ జిల్లాలోని శామీర్‌పేట మండలం సెలబ్రిటీ రిసార్టులో రేవ్ పార్టీ నిర్వంచారు. …

Read More »

బాబుకు షాక్‌…టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు గుడ్‌బై…టీఆర్ఎస్‌లో చేరిక‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చావుత‌ప్పి క‌న్ను లొట్ట‌పోయిన త‌ర‌హాలో కేవ‌లం రెండు సీట్లు గెలుచుకున్న తెలుగుదేశం పార్టీకి ఇంకో షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మైపోయింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో అడ్ర‌స్ గ‌ల్లంతు అయిపోయిన టీడీపీకి మ‌రో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు గుడ్‌బై చెప్పేయ‌నున్నారు. కొత్త ఎమ్మెల్యేలు ఇంకా ప్రమాణస్వీకారం చేయకముందే ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లోకి చేరేందుకు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. ఈ ప‌రిణామం టీడీపీకి మైండ్ బ్లాంక్ చేసేస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన …

Read More »

తెలంగాణ జీవితానికి అడవితో అనుబంధం..!

★ అడవి పూల బతుకమ్మ తెలంగాణ పండుగ ★ హరితహారానికి కేంద్రం పూర్తిగా సహకరించాలి ★ హైదరాబాద్ లో 188 ఫారెస్టు బ్లాకుల అభివృద్ధి ★ కంపా నిధులు రూ 100 కోట్లు కేటాయించాలి ★ పాలమూరు ప్రాజెక్ట్ స్టేజి – 2 అనుమతులు ఇప్పించండి ★ తెలంగాణలో అడవుల అభివృద్ధి చర్యలను అభినందించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్ ★ ప్రతీ ఏడాది వంద కోట్ల మొక్కలు నాటేందుకు కార్యాచరణ …

Read More »

కొండ మురళి షాకింగ్ నిర్ణయం..!!

వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేత కొండా మురళి షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.ఇవాళ అయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా శనివారం శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌ను ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. కాగా..గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఎన్నికైన కొండా మురళి, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార టీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరిన సంగతి తెలిసిందే.. అయితే ఫిరాయింపు ఎమ్మెల్సీలపై …

Read More »

మానవత్వాన్ని చాటుకున్న హరీష్ రావు గారి సతీమణి శ్రీనిత గారు..!

తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట ప్రజలు అంటే ప్రేమా…అభిమానం…ఒక కుటుంబం అని హరీష్ రావు గారు నిరంతరం తన మాటల్లో విన్నాం..వారి సతీమణి నిదర్శనం అని చూపారు.. ఎమ్మెల్యే హరీష్ రావు గారు,వారి సతీ మణి శ్రీనిత గారు.. ప్రతి ఏటా సిద్దిపేట లో హాస్టల్ లలో చలికాలంలో దుప్పట్లు పంపిణీ చేస్తారు..అదే మాదిరిగా ఈ ఏటా కూడా అలానే దుప్పట్ల పంపిణీ చేస్తారు..సిద్దిపేట లో అనాథ పిల్లల వసతి గృహం …

Read More »

ఈనెల 23న ఏపీలో అడుగుపెడుతున్న ..సిఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 23న ఏపీకి వెళ్లనున్నట్లు సమచారం. ఆయన విశాఖ శారదాపీఠంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకునేందుకు కేసీఆర్‌ పయనం అవుతున్నట్లు తెలుస్తుంది.ఎన్నికల సమయంలో కేసీఆర్‌తో రాజసూయ యాగాన్ని స్వరూపానందేంద్ర చేయించారు. ఇప్పుడు తిరిగి ముఖ్యమంత్రి అయిన నేపథ్యంలో కేసీఆర్‌ విశాఖ శారదా పీఠానికి వస్తున్నారు. స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్న తర్వాత విశాఖ నుంచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి మలి విడత చర్చలకు సిఎం కేసీఆర్ …

Read More »

అనుభవంలేని అక్కను బలి పశువును చేయడం, తన సినిమాలకు ధియేటర్లు లేకుండా చేయడం, తండ్రి చావు వద్ద రాజకీయం..

ఏపీలో ఎక్కడ చూసినా ఒకే తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబుకు మిగిలిన రెండు సీట్ల గురించే చర్చించుకుంటున్నారు. దారుణ ఓటమి తప్పరదని తెలిసీ నందమూరి కుటుంబంలోని వారసులను బలిపశువులను చేయడం బాబు వ్యూహంలో భాగమేనట.ఎన్నికలప్పుడు ఎన్టీఆర్ పేరును అన్న అంటూ స్మరించే చంద్రబాబు తర్వాత ఆ పేరుకు గ్రహణం పట్టించేస్తుంటాడు. టీడీపీని కబ్జా చేసుకున్ననాటి నుంచే నందమూరి వారసులను పార్టీకి దూరం పెట్టాడు. బాలకృష్ణ, హరికృష్ణ, దగ్గుబాటి ఇలా ఆ కుటుంబానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat