నందమూరి హరికృష్ణ అంతిమ యాత్ర ప్రారంభమైంది… మాసబ్ ట్యాంక్ లోని ఆయన నివాసం నుంచి మహాప్రస్థానం వైపు అంతిమయాత్ర సాగుతోంది… హరికృష్ణ భౌతికకాయంపై గౌరవంగా తెలుగుదేశం పార్టీ జెండాను కప్పారు… నందమూరి ఫ్యామిలీ సభ్యులతో కలిసి హరికృష్ణ భౌతికకాయం ఉన్న పాడెను తన భుజంమై మోసి… అంతిమ యాత్ర కోసం సిద్ధం చేసిన వాహనంలో ఎక్కించారు ఏపీ సీఎం చంద్రబాబు… అంతిమయాత్ర వాహనంలో ఏపీ సీఎం చంద్రబాబు, దగ్గుబాటి, యార్లగడ్డ, …
Read More »గజ్వేల్ కు జనవరిలో రైల్…మంత్రి హరీష్
మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ తొలిదశ పనులు డిసెంబర్ లో పూర్తి చేసి జనవరిలో గజ్వేల్ కు రైలు నడుపుతామని భారీ నీటి పారుదల, మార్కెటింగ్,శాఖ మంత్రి హరీష్ రావుగారు చెప్పారు.మనోహరాబాద్ – కొత్తపల్లి రైల్వే లైన్ మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలను కలిపే ముఖ్యమైన రైల్వే లైన్ అని అన్నారు. వేములవాడ పుణ్యక్షేత్రం, సిరిసిల్ల టెక్స్ టైల్స్ పార్కు, సిద్దిపేట జిల్లా కేంద్రాన్ని, తూప్రాన్ ను …
Read More »ఎన్టీఆర్ ను హత్తుకుని ధైర్యం చెప్పిన సీఎం కేసీఆర్
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. మెహిదీపట్నంలోని హరికృష్ణ నివాసానికి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం మహముద్ అలీ, మంత్రులు జగదీశ్రెడ్డి, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్తో పాటు పలువురు ప్రముఖులు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ను ఏపీ సీఎం చంద్రబాబు హరికృష్ణ నివాసంలోకి తీసుకెళ్లారు. అనంతరం హరికృష్ణ భౌతికకాయానికి కేసీఆర్ నివాళులర్పించారు. జూనియర్ ఎన్టీఆర్ ను హత్తుకుని ఓదార్చారు. ఎన్టీఆర్తో పాటు ఆయన …
Read More »ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి కేసీఆర్
మాజీ మంత్రి, మాజీ పార్లమెంటు సభ్యుడు, ప్రముఖ నటుడు నందమూరి హరికృష్ణకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషికి చెప్పారు. ఈ మేరకు అధికారులు ప్రభుత్వం తరపున అధికారిక లాంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు జానకిరామ్ సమాధి ప్రక్కనే హరికృష్ణ అంత్యక్రియలు రేపు జరగనున్నాయని తెలుస్తోంది.
Read More »తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్..మంత్రి కేటీఆర్
తెలంగాణ ప్రజలే టీఆర్ఎస్ కు హైకమాండ్ అని రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. సెప్టెంబర్ 2వ తేదీన కొంగర కలాన్ లో జరగబోయే టీఆర్ఎస్ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లను, ప్రధాన వేదిక నిర్మాణాన్ని మంత్రులు నాయిని, కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..హైదరాబాద్ కొంగర కలాన్ లో వచ్చే నెల 2న అసాధారణమైన స్థాయిలో ప్రగతి నివేదన సభ జరగబోతోందని…ఎన్నికలు ఎప్పుడు …
Read More »సంచలన ప్రకటన చేసిన పరిపూర్ణానంద స్వామి
తాను సెప్టెంబర్ 4న హైదరాబాద్ వెళ్తున్నట్లు పరిపూర్ణానంద స్వామి సంచలన ప్రకటన చేసారు. గతంతో పరిపూర్ణానంద స్వామిని హైదరాబాద్ నగర బహిష్కరణ చేస్తూ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ఆయనను ఆంధ్రాలో విడిచిపెట్టారు. అయితే పరిపూర్ణానందను హైదరాబాద్కు రావాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఆర్ఎస్ఎస్ నేతలు ఆహ్వానించారు. ఈనేపథ్యంలో ఆయన సెప్టెంబర్ 4న హైదరాబాద్ వెళ్తున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ నగర బహిష్కరణ సరైనదా? కాదా? అనేది ప్రజలే నిర్ణయిస్తారని …
Read More »వైరల్ అవుతున్న మంత్రి హారీష్ వాట్సప్ వాయిస్…ఫోన్ కాల్ వాయిస్…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సిద్ధిపేట నియోజకవర్గానికి చెందిన ప్రజలకు రాష్ట్ర సర్కారు అమలుచేస్తున్న హరితహారం కార్యక్రమం గురించి ఇచ్చిన వాయిస్ సందేశం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. మీరు ఒక లుక్ వేయండి.. “మన సిద్ధిపేట పట్టణాన్ని మీ అందరి సహకారం తో అన్నింటా అభివృద్ధి చేసుకొని రాష్ట్ర స్థాయి లో దేశ స్థాయి లో …
Read More »టీకాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్..!
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అధికారం దక్కదని తీవ్ర నిర్వేదంతో ఉన్న ఆ పార్టీ నేతలకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యే షాకిచ్చారు ఆదిలాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి.తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ బస్సు యాత్ర కమిటీ కన్వీనర్ పదవీకి రాజీనామా చేశారు ..అయితే ఉత్తమ్ వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు..
Read More »టీడీపీతో పొత్తు పెట్టుకుంటే సర్వనాశనం..విజయశాంతి సంచలన వాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎలావున్నా.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పార్టీతో కలిసి ఎన్నికలకు పోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే భారీ నష్టం తప్పదని ఆమె హెచ్చరించినట్లు సమాచారం. ఇందులో బాగంగానే రాష్ట్ర విభజన అనంతరం చాలా సమస్యలు పరిష్కారం కాకపోవడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబే కారణమని …
Read More »టీఆర్ఎస్ కు 101 సీట్లు గ్యారంటీ..సీఎం కేసీఆర్
టీఆర్ఎస్ పార్టీ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ, శాసనసభాపక్షం, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం ముగిసింది. ఈ కార్యక్రమానికి మంత్రులు,ఎంపీలు ,ఎమ్మెల్యేలు ,ముఖ్య నాయకులు హాజరయ్యారు.ప్రగతి నివేదన సభ విజయవంతం కావడానికి కమిటీల ఏర్పాటు, బాధ్యతలు అప్పగించడం, తాజా రాజకీయ పరిణామాలపైన సమావేశం జరిగింది.ఈ సందర్బంగా వచ్చే నెల 2 న జరగనున్న ప్రగతి నివేదన సభపై సీఎం కేసీఆర్ కీలక సూచనలు చేశారు. రానున్న …
Read More »