రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ (డీఎస్) తనయుడు సంజయ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. డీఎస్ తనయుడు తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ శాంకరి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఇవాళ సాయంత్రం ఫిర్యాదు చేశారు. అయితే గత 6 నెలలుగా తమను సంజయ్ లైంగికంగా వేధిస్తున్నాడని 11 మంది విద్యార్థులు ఫిర్యాదులో చెప్పారు. ఈ సంఘటనపై మహిళా సంఘాలు ఒక్కసారిగా భగ్గమన్నాయి. ఆయనను తక్షణమే …
Read More »తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి కేటీఆర్ ఫ్యామిలీ
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కుటుంబ సభ్యులు తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.. మంత్రి కేటీఆర్ భార్య శైలిమ, కొడుకు హిమన్షు, కూతురు అలేఖ్య గురువారం వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకొని.. మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం బుధవారం రాత్రి తిరుమలకు చేరుకున్న వీరికి.. టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేదపండితులచే ఆశీర్వచనం అందించారు. తిరుమల …
Read More »స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అని రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు.మంత్రి కేటీఆర్ ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొన్నారు .ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సంక్షేమ పథకాల అమలులో..అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందన్నారు. కార్మికుల కోసం కృషి చేసే నాయకుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.ఎవ్వరూ ప్రవేశపెట్టలేని పథకాలను ప్రవేశపెట్టినందుకు ముఖ్యమంత్రి …
Read More »సమంతకు అక్కినేని నాగార్జున ఛాలెంజ్..!!
ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన కోడలు అక్కినేని సమంతకు ఛాలెంజ్ చేశారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాలుగోవిడుత హరితహారం కార్యక్రమం ఉద్యమంలా ముందుకు కొనసాగుతుంది.ఈ క్రమంలోనే తెలంగాణకు హరితహారంలో భాగంగా గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఇటివల ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తన ఇంటి ఆవరణంలో మూడు మొక్కలు నాటి సిని యాక్టర్ అక్కినేని నాగార్జునకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. ఎంపీ సంతోష్ కుమార్ …
Read More »సిర్పూర్ పేపర్ మిల్లులో పాత కార్మికులందరినీ కొనసాగించాలి..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి సిర్పూర్ పేపర్ మిల్లు పున: ప్రారంభోత్సవ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..సిర్పూర్ పేపర్ మిల్లు తిరిగి ప్రారంభమైతే ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు.ఈ మిల్లు రీ ఓపెన్ చేయడానికి ఎమ్మెల్యే కోనేరు కొనప్ప తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారని చెప్పారు.ఓ వైపు మూత పడిన …
Read More »విపక్షాలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్
నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ,రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్యా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలుజాతి పశువుల ప్రదర్శనను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం పట్టుదల చారిత్రత్మక మైనదని అభివర్ణించారు. రాష్ట్ర రాజధానికి రోజువారీ అవసరమయ్యే మాంసం 5 నుండి 6 లోడ్లు పడుతుందని అంచనా వేసిన ముఖ్యమంత్రి …
Read More »రికార్డ్ క్రియేట్ చేసిన గజ్వేల్..!!
గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణం ఒకే సారి లక్షా 116 మొక్కలు నాటి రికార్డ్ క్రియేట్ చేసింది.నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వేల్ పట్టణంలో హరితహారం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.గజ్వేల్ లోని బస్టాండ్ చౌరస్తా లో కదంబ మొక్కను ముఖ్యమంత్రి కేసీఆర్ నాటారు. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్ వెళ్లిన సీఎం.. తుర్కపల్లి, ములుగులో మొక్కలు …
Read More »హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి..!!
భవిష్యత్ తరాల బాగు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, కోతులు వాపస్ పోవాలంటే హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున …
Read More »రేపే మహా హరితహారం..ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు
‘తెలంగాణకు హరితహారం’ నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు బుధవారం తన సొంత నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో మొక్కలు నాటుతారు. గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఒకే రోజు లక్షా నూటా పదహారు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. ములుగు సమీపంలో రాజీవ్ రహదారిపై ఒక చోట, గజ్వేల్ పట్టణ పరిధిలో రెండు చోట్ల మొక్కలు నాటుతారు. ప్రజ్ఞాపూర్ చౌరస్తాకు సమీపంలో ఒకటి, …
Read More »దేశంలోనే తొలిసారి..మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన..!!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కీలక ప్రకటన చేశారు.హైదరాబాద్ లో బయోటెక్నాలజీ, బయో ఫార్మా రంగానికి ప్రత్యేకంగా బి- హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ఈరోజు ప్రకటించారు. బయో ఫార్మా, బయోటెక్ రంగాల్లో పరిశోధనలకు ఊతం ఇవ్వడంతోపాటు, తయారీ రంగంలోకి ప్రవేశించే కంపెనీలకు బి- హబ్ ఉపయోగపడుతుందని మంత్రి తెలిపారు. బేగంపేట క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో బి- హబ్ ఏర్పాటు పైన మంత్రి, …
Read More »