నల్లగొండ ,సూర్యాపేట జిల్లా ప్రజలకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్త తెలిపారు.ఆ జిల్లా ప్రజల కోరిక మేరకు జిల్లా కేంద్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు సంబంధించిన వైద్యారోగ్య శాఖ ప్రతిపాదనలపై ఈ రోజు సీఎం కేసీఆర్ సంతకం చేశారు. ఈ రెండు కాలేజీల్లో 150 చొప్పున మెడికల్ సీట్లు కేటాయించనున్నారు. ఇప్పటికే మంజూరైన సిద్ధిపేట మెడికల్ కాలేజీలో ఈ …
Read More »మందుబాబులకు బ్యాడ్ న్యూస్..!!
అసలు ఎండాకాలం.. బీర్లకు విపరీతమైన డిమాండ్. తయారు అయినవి తయారు అయినట్లే అయిపోతున్నాయి. ఎక్కడ చూసినా బీర్లకు విపరీతమైన గిరాకీ పెరిగింది.ఈ క్రమంలోనే మద్యం ధరలను పెంచుతూ తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బీరు రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. లైట్ బీరుపై రూ.10, స్ట్రాంగ్ బీరుపై రూ.20 చొప్పున పెంచుతూ జీవో విడుదల చేశారు. పెరిగిన బీరు ధరలు ఇవాల్టి నుంచే (మే 22) అమల్లోకి రానున్నాయి. …
Read More »దేశంలోనే మొదటి ఏసీ బస్టాప్ ను ప్రారంభించిన కేటీఆర్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ GHMC అరుదైన ఘనత సాధించింది.దేశంలోనే మొదటిసారిగా ఏసీ బస్టాప్ ను ఏర్పాటు చేసి రికార్డ్ సృష్టించింది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగారంపై దృష్టి సారించింది. ఫ్లై ఓవర్లు, రోడ్డ మరమ్మతులతో నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా మంగళవారం శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల పరిధిలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఉదయం అయ్యప్ప సొసైటీ …
Read More »ఈ రోజు సాయంత్రం బెంగళూరుకు సీఎం కేసీఆర్..!!
రేపు మధ్యాహ్నం 12 గంటలకు బెంగళూరు కంఠీరవ స్టేడియంలో తాను చేయబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలంటూ జేడీఎస్ అధినేత కుమారస్వామి తెలుగురాష్ట్రాల సిఎంలకు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే .ఈ క్రమంలోనే గులాబీ అధినేత ,ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ ఈ రోజు సాయంత్రం బెంగుళూరు వెళ్లనున్నారు.కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న హెచ్డీ కుమారస్వామిని సీఎం అభినందించనున్నారు. రాష్ట్రంలో రేపు అత్యవసర సమావేశాల దృష్ట్యా ఇవాళ రాత్రికే …
Read More »నదులను కాపాడుకోకపోతే భాష్యత్ తరాలకు తీరని నష్టం..మంత్రి హరీష్
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఈ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్లో నిర్వహించిన కృష్ణా నది పునరుజ్జీవ జాతీయ సదస్సు కు హాజరయ్యారు .ఈ కార్యక్రమానికి వరల్డ్ వాటర్ కౌన్సిల్ గవర్నర్ పృథ్వీరాజ్ సింగ్, మంత్రి లక్ష్మారెడ్డి కూడా హాజరయ్యారు.ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడారు.దేశంలోనే నాలుగో అతిపెద్ద నది కృష్ణ నది అని దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. నదుల పునర్జివానికి …
Read More »టీడీపీ పార్టీకి 30ఏళ్ళ సీనియర్ నేత గుడ్ బై ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో బిగ్ షాక్ తగిలింది.దాదాపు ముప్పై ఏళ్లకు పైగా టీడీపీ పార్టీకి సేవలు అందించి ..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడిన తెలంగాణ టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు టీడీపీ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారు.తెలంగాణ ఏర్పడిన దగ్గర నుండి నేటివరకు గవర్నర్ గిరి వస్తుందని ..చంద్రబాబు తనకు …
Read More »4 లక్షల మందికి తెలంగాణ సర్కార్ రంజాన్ కానుక
రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4 లక్షల నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కానుకగా కొత్త దుస్తులు అందించేందుకు చర్యలు చేపట్టింది.800 మసీదు కమిటీల ఆధ్వర్యంలో రంజాన్ కానుకల పంపిణీకి ఏర్పాట్లు చేస్తోంది.అందులోభాగంగానే గ్రామీణ ప్రాంతాల్లో 400, రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో 400 మసీదులను గుర్తించింది. ప్రతిమసీదు పరిధిలో 500 పేద కుటుం బాలను ఎంపిక చేసి మూడు జతల కొత్త దుస్తులు గల …
Read More »నేడు హైదరాబాద్లో మంత్రి కేటీఆర్ విస్తృత పర్యటన
తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ ఈ రోజు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పర్యటన ఉదయం 10 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.30 గంటల వరకు కొనసాగనున్నది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో పూర్తిస్థాయిలో మౌళిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం పలు …
Read More »సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఉప ముఖ్యమంత్రి కడియం దిశానిర్ధేశనం
‘‘ మీరు ఐఎఎస్ అధికారులు, నిర్ణయాధికారం మీ చేతిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే స్థానంలో ఉన్నప్పుడు పక్షపాతంతో ఉండడంగానీ, ముందే ఒక అభిప్రాయం కలిగి ఉండడం కానీ మంచిది కాదు. మీ దగ్గకుకు వచ్చిన ఫైళ్లను నెలల తరబడి పెండింగ్ లో పెట్టొద్దు. మీరు ఏది రాయాలనుకుంటే అది రాసి పంపాలి. చివరకు మంత్రి, ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారు. కానీ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం ఉండొద్దని,చేసే పనిలో నిమగ్నమై చేయాలి, …
Read More »టీపీసీసీ “బస్సు యాత్ర”కు రేవంత్ దూరం-కారణమిదే ..!
ఇటివల తెలంగాణ తెలుగు దేశం పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కోడంగల్ ఎమ్మెల్యే ,టీటీడీపీ వర్కింగ్ మాజీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పుకున్న సంగతి తెల్సిందే .పార్టీలో చేరిన గత కొంతకాలంగా అంటిముంటని విధంగా ఉంటున్నాడు రేవంత్ రెడ్డి.అయితే రేవంత్ ఇటు పార్టీ వ్యవహారాలలో ,ఆ పార్టీ నేతలు చేపట్టిన బస్సు యాత్రలో కన్పించకపోవడం వెనక బలమైన …
Read More »