తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రస్తుతం యూరప్ లో పర్యటిస్తున్న సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నెదర్లాండ్ లో సీడ్ వ్యాలీ పొలండ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ” యూరోపియన్ దేశాలకు విత్తన ఎగుమతుల విషయంలో ప్రోత్సాహాం ఇస్తామన్నారు. సీఎం కేసీఆర్ మాగదర్శకంలో తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా …
Read More »Blog Layout
ఎయిర్టెల్ బంపర్ఆఫర్ రీచార్జ్ చేసుకుంటే ..4 లక్షలు
భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం బంపర్ఆఫర్ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది. రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్పై రోజుకు 2జీబీ …
Read More »చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన మోహన్బాబు
ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీనియర్ సినీ నటుడు, వైసీపీ నాయకుడు మోహన్బాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనను క్రమశిక్షణలేని వ్యక్తి అని చంద్రబాబు నోట రావడం ఆశ్చరాన్ని కలిగించిదని అన్నారు. క్రమశిక్షణ, స్నేహం అనే పదానికి అర్థం తెలియని వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు మాత్రమే అని విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఆయన ట్విటర్ వేదికగా తన అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘చంద్రబాబు …
Read More »కర్నూల్ లో మాటు వేసి..ఒక్కసారిగా వేటకొడవళ్లు, గొడ్డళ్లతో అతి కిరాతకంగా హత్య
కర్నూల్ జిల్లా కల్లూరు మండలంలో ఆదివారం దారుణ హత్య జరిగింది. పొలం కోసం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అతి కిరాతకంగా నరికి చంపారు. పెద్దకొట్టాల – చిన్నకొట్టాల గ్రామాల మధ్యలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దకొట్టాల గ్రామానికి చెందిన ఎద్దుల పెద్దారెడ్డి (42) కర్నూలులోని నాగేంద్రనగర్లో నివాసం ఉంటున్నాడు. ఈయనకు 22 ఎకరాల పొలం …
Read More »తహసీల్దార్ హత్యకు కారణం ఇదేనా..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు అబ్దుల్ మెట్ పూర్ తహసీల్దార్ విజయారెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తి పెట్రోల్ దాడికి పాల్పడి.. సజీవ దహానానికి పాల్పడిన సంగతి విదితమే. ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. మంత్రి పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఈ ఘటనపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఖండించారు. ప్రజలకు ఏమన్న సమస్య ఉంటే ప్రభుత్వానికి తెలియజేయాలని . …
Read More »పవన్ ఓ రెమ్యూనేషన్ స్టార్..!!
జనసేన అధినేత,ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ పై ఏపీ అధికార పార్టీ వైసీపీ నేత,మంత్రి అవంతి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ” జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఒక ఫ్యాకేజీ స్టార్. లాంగ్ మార్చ్ నిర్వహించిన అతనికి ఎవరో రెమ్యూనేషన్ ఇస్తారు. నిజంగా భవన కార్మికులను ఆదుకోవాలంటే ..వారిపై ప్రేమ ఉంటే చేయాల్సింది లాంగ్ మార్చ్ కాదు. పవన్ కళ్యాన్ ఒక మూవీ తీసి అందులో …
Read More »అన్నాచెలెళ్లు ప్రేమలో..పెళ్లికి పెద్దలు నో
రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలోని మహరాజ్ పేట గ్రామంలోవిషాద ఛాయలు అలముకున్నాయి. మహరాజ్ పెట్ గ్రామానికి చెందిన మమత వయస్సు 20 సంవత్సరాలు. వరసకు బంధువైన రమేష్తో కొంతకాలంగా ప్రేమలో పడింది. అతడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు. వారిద్దరి కుటుంబసభ్యులకు తెలుపగా అన్నాచెలెళ్లు అవుతారని అభ్యంతరం తెలి పారు. అయితే మమతకు వేరే అబ్బాయితో నిశ్చితార్థం చేశారు. దీంతో ఇద్దరు మనస్థాపానికి గురై ఇంట్లోనే పురుగుల మందు తాగి …
Read More »ఎల్ఐసీ చందాదారులకు బంఫర్ ఆఫర్..!!
జనవరి 1,2014నుండి ఒకసారి కూడా ప్రీమియం చెల్లించని తమ ఖాతాలను చందాదారులను పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ బంఫర్ ఆఫర్ ను ప్రకటించింది. ప్రీమియం చెల్లించని ఐదేళ్లలోపు సాంప్రదాయ నాన్ లింక్డ్ పాలసీలను ,మూడేళ్ల లోపు చేసుకోవచ్చని ఎల్ఐసీ సంస్థ ప్రకటించింది. ప్రీమియం క్రమంగా చెల్లించని కారణంగా ఎల్ఐసీ పాలసీ డీ యాక్టివ్ అయిన వారందరూ ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఎల్ఐసీ ఎండీ విపిన్ ఆనంద్ పిలుపునిచ్చారు.
Read More »లాభాలతో ముగిసిన మార్కెట్లు..!!
దేశీయ మార్కెట్లు వారం ప్రారంభ దశలో మొదటి రోజు అయిన సోమవారం లాభాలతో ముగిశాయి. ఈ రోజు సాయంత్రం వరకు మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 136.94 పాయింట్లు లాభపడి 40301.96 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 54.60 పాయింట్లు లాభపడి 11945.20 వద్ద ముగిసింది. ఈరోజు సోమవారం టాటా స్టీల్స్,వేదాంత,ఏఎన్జీఎస్ షేర్లు లాభపడ్డాయి. ఎస్ బ్యాంకు,మహీంద్రా అండ్ మహీంద్రా ,టీసీఎస్, అండర్ టాటా మోటర్స్ షేర్లు నష్టపోయాయి.
Read More »కార్యకర్తలకు,అభిమానులకు పవన్ సందేశం..!!
జనసేన అధినేత ,ప్రముఖ హీరో పవన్ కళ్యాన్ తన అభిమానులకు,పార్టీ నేతలకు,అభిమానులకు ఒక పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ” గత కొంతకాలంగా రాష్ట్రంలో ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయింది. వైసీపీ ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తున్నాము. ఈవారం రోజుల్లో ఇసుక కొరత సమస్యను తీర్చకపోతే జనసేన పార్టీ అభిమానులు,నేతలు ,కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా …
Read More »