కొన్ని సినిమాలు కథ, కథనాలు బాగున్నా ఎందుకనో ప్రేక్షకులను ఆకట్టుకోలేక బాక్సాఫీస్ వద్ద చతికిలపడతాయి. మరి కొన్ని సినిమాలు కథ బాగున్నా..కథనం బాగోక ఫ్లాప్ అవుతాయి. అలాగే మరికొన్ని సినిమాలు ఫలానా సెంటిమెంట్పై ఫ్లాప్ అవుతాయని అంటారు. అయితే కథ, కథనాలు బాగున్నాయని..పక్కాగా హిట్ అవుతుందని నమ్మి, భారీగా ఖర్చుపెట్టి తీసిన సిన్మా ఫ్లాప్ అయితే ఆ నిర్మాత బాధ అంతా ఇంతా కాదు. మన టాలీవుడ్లో సిన్మా తీసేటప్పుడే …
Read More »Blog Layout
గ్రామ వలంటీర్లను కిడ్నాప్ చేసిన జనసేన కార్యకర్తలు
ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నియమించిన గ్రామ వలంటీర్లపై జనసేన కార్యకర్తలు దాడికి పాల్పడి కిడ్నాప్కు యత్నించారు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా, సఖినేటిపల్లి దగ్గర గుడిమూలలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పథకాల సర్వే పేరుతో తమ ఇళ్లకు రావొద్దని హెచ్చరించిన కొందరు జనసేన కార్యకర్తలు వలంటీర్లపై దాడికిదిగారు. రాజేశ్ అనే వలంటీరును కారులో ఎక్కించుకుని కిడ్నాప్కు ప్రయత్నించినట్టు సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గ్రామ వలంటీర్లు రాజేశ్, …
Read More »విశాఖ భూకుంభకోణంపై సిట్ కమీషన్ విచారణ.. బయటపడుతున్న టీడీపీ నేతల భూదందా..!
గత చంద్రబాబు సర్కార్ హయాంలో అమరావతి తర్వాత అతిపెద్ద ల్యాండ్ స్కామ్..విశాఖ భూముల కుంభకోణం. నాటి మంత్రి గంటా, టీడీపీ ఎమ్మెల్యేలతో సహా అమరావతి పెద్దల వరకు హస్తం ఉన్నట్లు అప్పట్లో స్వయానా మరో టీడీపీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు యదేచ్ఛగా భూకబ్జాలకు పాల్పడ్డారు. కలెక్టర్ లెక్కల ప్రకారమే జిల్లాలో 10,000 ఎకరాలకు పైగా భూమి లెక్కలు …
Read More »బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఎవరో లీక్ ..ఫ్యాన్స్ కు పండగే
తెలుగు రీయాలీటి బిగ్బాస్ 3 షో రేపటితో ముగింపు పలకనుంది. మొదటగా మొత్తం పది హేను మంది కంటెస్టెంట్లు, రెండు వైల్డ్ కార్డ్ ఎంట్రీ, ఒక రీఎంట్రీ ఇలా ఎన్నో మలుపులు తిరుగుతూ వచ్చిన షో.. ముగిసేందుకు వచ్చింది. చివరకు రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, వరుణ్ సందేశ్, అలీ రెజా టాప్ 5 కంటెస్టెంట్లుగా మిగిలారు. అయితే బిగ్బాస్ హౌస్లో గేమ్ ఆడకుండా.. నిజాయితీగా ఉన్న వ్యక్తిగా రాహుల్ …
Read More »ఆ సినిమాల్లో సెక్స్ తప్ప ఏమీ లేదు.. అయినా నేను బికినీ వేసుకుంటున్నా.. ఎందుకంటే.?
తాప్సి.. గ్లామరస్ పాత్రలతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు తాప్సి. ఎవరైనా తెలుగులో డీగ్లామ్ పాత్రల్లో నటించి బాలీవుడ్లో గ్లామరస్ పాత్రలు చేస్తారు.. కానీ తాప్సి దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. ‘ఝుమ్మంది నాదం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘వీర’ సినిమాల్లో గ్లామరస్గా కనిపించి బాలీవుడ్లో మాత్రం హోమ్లీ పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె ఎంచుకునే సినిమాలు ఎంతో డిఫరెన్స్ గా ఉన్నాయి. విభిన్నమైన సినిమాలతో తన స్కిల్స్ను ప్రదర్శిస్తున్న …
Read More »మరోసారి బాబు చీకటి రాజకీయం..జాతీయ మీడియా ఛానళ్లతో అర్థరాత్రి సమావేశాలు..ఏం చెప్పాడంటే..!
చీకటి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్…చంద్రబాబు..గతంలో ఢిల్లీలో అర్థరాత్రి చీకట్లో రహస్యంగా నాటి కేంద్ర మంత్రి చిదంబరాన్ని బాబు కలిసినట్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు చిదంబరాన్ని కలిసిన తర్వాతే..జగన్పై కేసుల పర్వం మొదలైందని జగమెరిగిన సత్యం. అయితే ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మరోసారి తన చీకటి రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం. ఏపీలో జగన్ సర్కార్కు ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుండడం, మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు వలసబాట పట్టడంతో …
Read More »ఆ సినిమాలో పాల్ పాట వింటే కడుపు చెక్కలు అయిపోతుంది..!
వివాదాల డైరెక్టర్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాలో ‘నేనే కేఏ పాల్.. సూపిస్తా కమాల్.. నేనంటే మిలిటరీకే హడల్. దేవుడికైనా గుండె గుభేల్’ అంటూ చాలా ఫన్నీ లిరిక్స్తో ఓ పాటను కంపోజ్ చేశారు. గత లోక్ సభ ఎన్నికల సమయంలో కేఏ పాల్ చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఎన్నికలంటే అందరు రాజకీయ నాయకులు ఎంతో సీరియస్గా ఓట్ల కోసం కృషి చేస్తారు. ఓట్లు …
Read More »రజనీకాంత్కి ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డు
సూపర్స్టార్ రజనీకాంత్కి అరుదైన గౌరవం దక్కింది. ఐఎఫ్ఎఫ్ఐ 2019 ఉత్సవంలో మెగాస్టార్ రజనీకాంత్ను ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ అవార్డుతో సత్కరించనున్నారు. అలాగే విదేశీ నటి కేటగిరీలో ఫ్రెంచ్ నటి ఇసాబెల్లె హప్పెర్ట్ మరో విశేష అవార్డు దక్కింది. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఆమెను వరించింది. 50వ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) 2019 అవార్డ్స్లో `ఐకాన్ ఆఫ్ ది గోల్డెన్ జూబ్లీ` అవార్డ్తో సూపర్స్టార్ …
Read More »వర్మకు దండం పెట్టేసిన సెన్సేషన్ డైరెక్టర్…నన్ను వదిలేయండి!
టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ ఈ సారి కేఏ పాల్ విషయంలో టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి పై పడ్డాడు. వర్మ ట్విట్టర్ వేదికగా జోకర్ భారతదేశంలో బిగ్ హిట్ అయ్యింది, ఇప్పుడు అంతకన్నా కేఏ పాల్ బాహుబలి 3 హిట్ అవుతుందని, ఈ చిత్రం గురించి రాజమౌళి గారు వాషింగ్టన్ డీసీ …
Read More »టీమిండియాకు భారీ ఊరట..క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..!
టీమిండియా బంగ్లాదేశ్ తో టీ20 సిరీస్ ఆడనుంది. ఇందులో భాగంగానే రేపు ఢిల్లీ వేదికగా మొదటి మ్యాచ్ ఆడనున్నారు. అయితే నిన్న ప్రాక్టీస్ సమయంలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కావడంతో మధ్యలోనే వెళ్ళిపోయాడు. అంతేకాకుండా మ్యాచ్ లో ఆడతారా లేదా అనే అనుమానం కూడా ఉంది. దీనికి సంబంధించి బీసీసీ శుభవార్తనే చెప్పించి. రోహిత్ గాయం విషయంలో అంతా బాగానే ఉందని రేపు మ్యాచ్ లో …
Read More »