Blog Layout

పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందంట..!

గత పదేళ్లుగా రాష్ట్రంలో కరువు తాండవించిందనీ, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే మంచి వర్షాలు పడుతున్నాయని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలించే రాజును బట్టి ప్రకృతి సహకరిస్తుందని బుగ్గన వెల్లడించారు. ఆదివారం ఎమ్మిగనూరులో పర్యటించిన మంత్రి.. కరకట్టపై అక్రమంగా ఇల్లు కట్టి ఇంట్లోకి నీళ్లొచ్చాయనడం సరికాదని చంద్రబాబునుద్దేశించి విమర్శించారు. గత ప్రభుత్వం బడా కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించి చిన్న కాంట్రాక్టర్లకి చెల్లింపులు నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం …

Read More »

రేపు సీఎం జగన్ చేతుల మీదుగా గ్రామ సచివాలయ ఉద్యోగులకు నియామకపత్రాలు…!

ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. కాగా రేపు అనగా సెప్టెంబర్ 30 నుంచి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థుల నియామక పత్రాలు అంజేయనున్నారు. ఈ మేరకు రేపు ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని ఎ ప్లస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో …

Read More »

హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..నేడు భారీ వర్షం కురిసే అవకాశం

గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. భారీ వరదలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. Dear citizensThere hs been weather forecast of moderate and heavy rains …

Read More »

వేయిస్తంభాల గుడిలో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ప్రత్యేక పూజలు…!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారు తెలంగాణ ధర్మ ప్రచార యాత్రను ప్రారంభించారు. ఈ ధర్మ ప్రచార యాత్రలో భాగంగా సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 8 వరకు స్వామి వారు ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో పర్యటిస్తారు. పర్యటన నిమిత్తం నిన్న వరంగల్‌కు చేరుకున్న స్వామివారికి భక్తులు ఘనస్వాగతం పలికారు. ఇవాళ ఉదయం రాజ్యసభ ఎంపీ కెప్టెన్ లక్ష్మీ కాంతరావు …

Read More »

వరంగల్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం…!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారి ధర్మ ప్రచార యాత్ర ప్రారంభం అయింది. ఇవాళ వరంగల్ నగరంలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు గారి స్వగృహంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌తోపాటు, పలువురు ప్రముఖలు స్వామివారిని సందర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఓరుగల్లు పర్యటనలో భాగంగా అక్టోబర్ …

Read More »

రాశీ, రంభ చేసిన వాణిజ్య ప్రకటనలతో మోసం..తక్షణం ఆపివేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ

టాలీవుడ్ లో నాటి హీరోయిన్లు రాశి, రంభ లు కలర్స్ వాణిజ్య సంస్థకు చేసిన ప్రకటనలు నిలిపివేయాలని విజయవాడ వినియోగదారుల ఫోరం న్యాయస్థానం ఆదేశించింది. రాశి, రంభలు ఈ సంస్థ తరఫున చేసిన వెయిట్ లాస్ ప్రకటనలు చూసి మోస పోయానని ఫోరంను ఓ వినియోగదారుడు ఆశ్రయించాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ ప్రకటనలను తక్షణం ఆపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రకటనలు ప్రోత్సహించడం సరికాదని సూచించింది. …

Read More »

బతుకమ్మ సంబురాల్లో టీఆర్ఎస్ మాజీ ఎంపీ కవిత..!

తెలంగాణవ్యాప్తంగా సెప్టెంబర్ 28, శనివారం నుంచి బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మ వరకు తొమ్మిది రోజులపాటు సాగే ఈ పూల పండుగ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగనుంది. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ బతుకమ్మ సంబురాలు ప్రారంభమైన సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత తన నివాసంలో బతుకమ్మ ఆడారు. తన ఇంటి ఆవరణలో బతుకమ్మకు పూజలు చేసిన …

Read More »

బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలిసిపోయింది..లీక్ అయిన వీడియో

బిగ్‌బాస్‌ షోలో జరిగే ఎలిమినేషన్‌ ప్రక్రియ ఎంత ఘోరంగా జరుగుతుందో అందరూ చూస్తున్నదే. ఒకప్పుడు బిగ్‌బాస్‌ హౌస్‌లోంచి ఎవరు ఎలిమినేట్‌ అవుతారన్నది తెలియాలంటే.. ఆదివారం ఎపిసోడ్‌ ప్రసారమయ్యే వరకు ఎదురుచూసేవారు. అయితే ఈ మూడో సీజన్‌లో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు ఆగితే చాలు ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌ ఎవరన్నది తెలుస్తోంది.గత తొమ్మదివారాలకు జరిగినట్టే.. ఈ వారంలోనూ లీకు వీరులు ఎలిమినేషన్‌ విషయాన్ని ముందే బహిర్గతం చేసేశారు. అయితే ఈ …

Read More »

గద్దలకొండ గణేష్ లో డీలేట్ చేసిన సీన్ ఇదే..యూట్యూబ్ లో హల్ చల్

హరీష్ శంకర్ డైరెక్షన్లో 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో తెరకెక్కిన గద్దలకొండ గణేష్ చిత్రంలో వరుణ్ తేజ్ , పూజా హగ్దే హీరో , హీరోయిన్లుగా నటించిన చిత్రం ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ అందుకుంది. ఈ చిత్రం థియేటర్స్ లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో సందడి చేస్తుంది. వరుణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించి మెగా అభిమానులను ఆకట్టుకుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ సక్సెస్ …

Read More »

బ్రెస్ట్ క్యాన్సర్‌ను నయం చేసే బెస్ట్ మెడిసిన్ ఇదే…!

మహిళలను ప్రధానంగా పట్టిపీడించే సమస్య బ్రెస్ట్ క్యాన్సర్..ప్ర‌పంచంలోని అనేక దేశాల్లోనే కాదు..మ‌న దేశంలోనూ చాలా మంది మ‌హిళ‌లు ఈ బ్రెస్ట్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్నారు. మ‌న దేశంలోని ప్ర‌తి 10 మంది మ‌హిళ‌ల్లో ఇద్ద‌రు బ్రెస్ట్ క్యాన్స‌ర్ బారిన ప‌డుతున్న‌ట్లు స‌ర్వేలు చెబుతున్నాయి. బ్రెస్ట్ క్యాన్స‌ర్ ఆరంభంలో ఉంటే.. వ‌క్షోజాల‌పై ఉండే చ‌ర్మ క‌ణాల్లో మార్పులు వ‌స్తాయి. దీంతో ఛాతిలో నొప్పిగా, అసౌక‌ర్యంగా ఉంటుంది. ఛాతిపై ఉన్న చర్మం లోప‌లికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat