Arogya Mahila తెలంగాణ వైద్య శాఖ మంత్రి హరీష్ రావు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మహిళలకు ఎనిమిది రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.. కరీంనగర్లో ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్ రావు ఈ సందర్భంగా మహిళలకు అందుబాటులోనే ఎన్ని రకాల చికిత్సలపై మాట్లాడారు. అలాగే ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మహిళలు ఖచ్చితంగా ఉపయోగించుకోవాలని చెబుతూ …
Read More »Blog Layout
Harish Rao : మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మూడు కానుకలు అందించిన కేసిఆర్..
Harish Rao అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర మహిళలకు ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు కానుకలు అందించనున్నారు అని చెప్పుకొచ్చారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణలో ఉన్న మహిళలందరికీ హరీష్ రావు శుభవార్త చెప్పారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు మూడు కానుకలు అందించనున్నారని తెలిపారు అందులో ఒకటి ఆరోగ్యం మహిళ రెండోది న్యూట్రిషన్ కిట్ కాగా …
Read More »MLC Kavitha : చట్టాన్ని గౌరవించి ఈడీ విచారణకు హాజరవుతాం కానీ.. కవిత
MLC Kavitha బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జారీ చేసిన నోటీసులపై స్పందించారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా నా సహకారాన్ని అందిస్తానని చెప్పుకొచ్చారు.. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు తాజాగా ఈడి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత చట్టాన్ని పూర్తిగా గౌరవిస్తానని చెప్పుకొచ్చారు. అలాగే వారికి నా వంతు సహకారాన్ని అందిస్తానని కానీ ధర్నా …
Read More »IT Minister Ktr : అప్పుడే మహిళా సాధికారత సాధ్యం.. కేటీఆర్
IT Minister Ktr తాజాగా హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళలకు వ్యాపారులకు కల్పించే పలు అవకాశాలు సదుపాయాల కోసం మాట్లాడారు.. తెలంగాణ ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం …
Read More »అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా..గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం!
హైదరాబాద్ లోని నాగోల్, కో-ఆపరేటివ్ బ్యాంక్ కాలనీ లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మహిళామణులు పాల్గొని, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ కార్యక్రమంలో..భాగంగా..అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తరువాత ఇంటర్నేషనల్ వైశ్య …
Read More »ఆరోగ్య మహిళ పథకం ప్రారంభించిన మంత్రి హరీశ్రావు
అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య మహిళా పథకాన్ని రాష్ట్ర వైద్యారోగ్య ,ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఈరోజు బుధవారం కరీంనగర్ జిల్లాలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. మహిళల కోసం ఆరోగ్య మహిళ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఆరోగ్య మహిళ పథకంలో 8 రకాల చికిత్సలు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ పథకం కింద 100 ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. …
Read More »కుత్బుల్లాపూర్ డివిజన్ లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలో ‘ప్రగతి యాత్ర’లో భాగంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పర్యటించారు. ఈ మేరకు స్థానిక కార్పొరేటర్ కేఎం గౌరీష్ పారిజాత గారు, మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ గారితో కలిసి పద్మనగర్ ఫేస్-2 సాయిబాబా నగర్, శ్రీరామ్ నగర్ కాలనీలలో పాదయాత్ర చేస్తూ.. పూర్తి చేసిన అభివృద్ధి పనులు పరిశీలించారు. అనంతరం ఫేస్-2లో మిగిలి ఉన్న రోడ్లు, శ్రీరామ్ నగర్ …
Read More »బండ్ల ఊరేగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి
తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా పాపన్నపేట్ మండలం కొత్తపల్లి గ్రామంలోని పద్మనాభ స్వామి వారికి జరిగిన బండ్ల ఊరేగింపు కార్యక్రమానికి సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్సీ గారికి స్థానిక సర్పంచ్ జగన్, పాపన్నపేట్ మండల పార్టీ నాయకుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మండల ప్రజా ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ …
Read More »మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం
తెలంగాణ రాష్ట్రంలోమహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హోటల్ తాజ్ కృష్ణా వేదికగా వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.వీ హబ్ ప్రతినిధులకు కేటీఆర్ అభినందనలు తెలిపారు. రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ …
Read More »రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితకి ఈడీ నోటీసులు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు చేస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధానమంత్రి నరేందర్ మోదీ దురాగతాలను బయట పెడుతున్న ముంఖ్యమంత్రి కేసీఆర్పై కుట్రలో భాగమే ఎమ్మెల్సీ కవితకు నోటీసులని విమర్శించారు. అణచివేత దోరణితోనే దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను భయపెట్టాలని కేంద్ర ప్రభుత్వం చూస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ దుర్మార్గాలకు రోజులు దగ్గర పడ్డాయని …
Read More »