Blog Layout

టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్‌కు పదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం లోకేష్‌కు అరెస్ట్‌ తప్పదా…!

ఏపీ నీటి పారుదల మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌ను కులం పేరుతో దూషిస్తూ శేఖర్ చౌదరి అనే టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ ఓ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వీడియోపై వైసీపీ నేతలు అరెస్ట్ చేయడంతో విజయవాడ పోలీసులు శేఖర్ చౌదరిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న శేఖర్ చౌదరి పోలీసుల విచారణలో లోకేష్ టీమ్ ఆదేశాల మేరకు మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ను …

Read More »

తెలంగాణ‌కు మ‌రో ప్ర‌త్యేక‌త‌..ఈజిప్ట్ మ‌మ్మీ

తెలంగాణ రాష్ట్రం మ‌రో ప్ర‌త్యేక‌త‌ను సొంతం చేసుకుంది. ఈజిప్ట్ మ‌మ్మీ రాష్ట్ర సంప‌ద జాబితాలో చేర‌నుంది. 1930లో ఏడో నిజాం కొనుగోలుచేసిన ఈజిప్ట్ మ‌మ్మీ రాష్ట్ర ఖాతాలో చేర‌నుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయి ఐదేళ్లు దాటినానప్పటికీ పరిష్కారంకాని సమస్యలు, విభజనకు నోచుకోని అంశాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. పురావస్తుశాఖకు చెందిన ఆస్తులు, ఎగ్జిబిట్లు కూడా ఈ కోవలోనివే. ఇటీవల వీటి పంపకాలకు కసరత్తు మొదలుపెట్టిన పురావస్తుశాఖ అధికారులు.. తమ …

Read More »

అమరావతిలో పవన్ కల్యాణ్ మూడు రోజుల పర్యటన…!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అనుంగు మిత్రులన్న సంగతి తెలిసిందే. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బహిరంగంగా చంద్రబాబుకు మద్దతు పలికి, టీడీపీ పార్టీ తరపున ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి పవన్ సహకరించాడు. దీనికి ప్రతిఫలంగా పవన్‌కు బాబు నుంచి భారీగా ప్యాకేజీ అందినట్లుగా, పవన్‌ ప్యాకేజీ స్టార్‌ అని ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన …

Read More »

సచిన్‌ -గంగూలీల రికార్డు బ్రేక్‌..!

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి- వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానేలు అరుదైన ఘనతను నమోదు చేశారు. టెస్టు క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు సాధించిన జోడిగా కోహ్లి-రహానేలు నిలిచారు. వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లి-రహానేల జోడి వందకుపైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి వీరిద్దరూ తలో హాఫ్‌ సెంచరీ సాధించి అజేయంగా 104 పరుగుల్ని …

Read More »

కడపలో కిలాడి లేడి.. పసిగట్టి పోలీసులు అరెస్టు

బైకుపై వెళుతున్న ఓ యువకుడిని లిఫ్ట్‌ అడిగి కొంత దూరం వెళ్లాక.. అదును చూసి రూ.లక్షా 29వేలు విలువ చేసే బైకుతో ఉడాయించిన యువతిని కడప పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు సీఐ సత్యబాబు విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ (ఏపీ39 ఎల్‌ 1643) మోటారు బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి …

Read More »

గుడ్ ఫిట్ నెస్…గుడ్ హెల్త్…హరీష్

చేజారిన ఆరోగ్యాన్ని ఎం చేయలేము.. చేజారక ముందే ఆరోగ్యాన్ని కాపాదుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది అని..ప్రతి ఒక్కరు పిట్ నెస్ ను పెంపడించుకోవాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. సిద్దిపేట జిల్లా కేంద్రం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఫిట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 10కె రన్ బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషికి ఆరోగ్యం కంటే విలువైనది ఏది …

Read More »

తిరుమల అన్యమత ప్రచారం బస్ టికెట్ల వ్యవహారంలో అసలు నిజాలు ఇవే…!

తిరుమలలో ఆర్టీసీ టికెట్లపై అన్యమత ప్రచారం రాజకీయంగా పెనుదుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం పవిత్ర తిరుమలలో అన్యమత ప్రచారానికి ఎలా అనుమతి ఇస్తుందంటూ…టీడీపీ నేతలు, ఎల్లోమీడియా ఛానళ్లు గగ్గోలు పెట్టాయి. అయితే ఈ టికెట్లు తిరుపతికి ఎలా వచ్చాయి అనే అంశంపై ప్రభుత్వం ఆరా తీయగా…అసలు నిజాలు బయటపెట్టాయి. అసలు ఈ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే మైనారిటీ సంక్షేమ శాఖ చేపట్టిందని…ఇప్పుడు …

Read More »

మత్స్యకారులకు మంచి రోజులొచ్చాయి.!!

  మత్స్యకారుల పెదాలపై చిరునవ్వులు చూడటమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కోమటి చెరువు-మినీ ట్యాంకు బండ్ లో ఆదివారం ఉదయం మత్స్యకారుల వృద్ధి కోసం మాజీ మంత్రి హరీశ్ రావు చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వంచే వంద శాతం సబ్సిడీతో ఉచితంగా 1లక్షా 20వేల చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. మత్సకారుల అభివృద్ధి కోసం తెలంగాణా …

Read More »

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు సంపాదన…అక్రమమా..సక్రమమా..?

2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు టీడీపీ నేతలు తమ నియోజకవర్గాలకు వందల కోట్లను తరలించిన సంగతి తెలిసిందే.. ఆ సమయంలో చెకింగ్‌లో భాగంగా ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబుకు చెందిన రూ. 1.92 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తాజాగా పోలీసులకు పట్టుబడిన రూ.1.92 కోట్లు తనవేనని మాజీ ఎంపీ మాగంటి బాబు క్లెయిమ్‌ చేసుకున్నారు. అది చేపలు అమ్మగా వచ్చిన ఆదాయమని.. …

Read More »

బిగ్ బ్రేకింగ్…అక్కినేని నాగార్జునకు అస్వస్థత…!

టాలీవుడ్ అగ్ర హీరో అక్కినేని నాగార్జున అస్వస్థతకు గురయినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా వైరల్‌ఫీవర్‌తో బాధపడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆగస్టు 29న ఆయన జన్మదినం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని శనివారంనాడు కొందరు ఆయన్ను కలవాల్సి వున్నా ఆరోగ్యం సరిలేకపోవడంతో వాయిదా వేసినట్లు తెలిసింది. ‘మన్మథుడు2’ చిత్రంలో ర‌కుల్ ప‌క్క‌న న‌టించ‌డం కోసం ఆయ‌న కాస్త క‌స‌ర‌త్తులు ఎక్కువ‌గా చేసిన‌ట్లు స‌మాచారం. దాంతో కొంత డైటింగ్ కూడా కొంచం ఎక్కువగానే చేసిన‌ట్లు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat