Blog Layout

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణ స్వీకారం

నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతిరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు. నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రముఖులు, పార్టీ కార్యకర్తలు, అభిమానుల హర్షాతీరేకాల మధ్య జగన్‌తో తెలుగు రాష్ట్రాల …

Read More »

జగన్ ధరించిన”వాచ్”ధర ఎంతో తెలుసా..?

నవ్యాంధ్ర రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం గం.12.23నిమిషాలకుప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రంలోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. ‘‘వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనబడే నేను’’ అంటూ తెలుగులో ప్రమాణం మొదలెట్టారు వైఎస్ జగన్మోహాన్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, డీఎంకే అధినేత …

Read More »

వైసీపీ నేతల మాస్టర్ ప్లాన్-హ్యాట్సాప్ చెప్పాల్సిందే..?

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం 12.23గంటలకు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాలకు ఇంటి నుండి ఇందిరాగాంధీ స్టేడియంకు బయలుదేరారు.జగన్ వెంట తల్లి వైఎస్ విజయమ్మ,సతీమణి వైఎస్ భారతి,ఇద్దరు కుమార్తెలు వర్ష,హార్ష,సోదరి వైఎస్ షర్మీల తోడుగా బయలు దేరారు. అయితే జగన్ మధ్యాహ్నాం …

Read More »

కారు నడుపుకుంటూ వచ్చిన బుడతడు.ఎవరు ఆ బుడతడు..!

ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ రోజు గురువారం మధ్యాహ్నాం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో దేశంలో పలుచోట్ల నుండి పలువురు ముఖ్యమంత్రులు,మంత్రులు,ఎంపీలు,ఎమ్మెల్యేలు,నేతలు తరలివస్తోన్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే రాష్ట్రం నలుమూలాల నుండి భారీ సంఖ్యలో హజరయ్యారు. నగరమంతా వైసీపీ అభిమానులు,నేతలు,కార్యకర్తలతో పండుగ వాతావరణం నెలకొన్నది. ఈ క్రమంలో జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక బాలాభిమాని స్వయంగా కారును నడుపుకుంటూ వచ్చాడు. …

Read More »

సౌత్ ఇండియా మొత్తం ఒకే వేదికపై..!

మరికొద్ది నిమిషాల్లో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.ఈ వేడుకకు ఆతిధ్యమిస్తున్న ఇందిరాగాంధీ స్టేడియం ఉదయం నుండే కోలాహలంగా కనిపిస్తుంది.ఎటు చూసిన జై జగన్ జైజై జగన్ అనే మాట తప్ప వేరే మాట వినిపించడంలేదు.ఈ వేడుక ఒక పెద్ద పండుగల జరుగుతుందనే చెప్పాలి.ఇప్పటికే చాలావరకు పార్టీ నేతలు అందరు అక్కడికి చేరుకున్నారు. జగన్ ప్రమాణస్వీకారానికి సంబంధించి ముఖ్యనేతలు అందరికి ఆహ్వానం పలకడం జరిగింది.తెలంగాణ సీఎం కేసీఆర్,స్టాలిన్ ఇలా …

Read More »

తొలి ప్ర‌సంగంలోనే జ‌గ‌న్ ప్ర‌తిజ్ఞ వాటి గురించేనంట..!

ఏపీ వైసీపీ అధినేత ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్న వేల సంచ‌ల‌న ప్ర‌కట‌న‌లు చేయ‌నున్నారు. త‌న‌ను అధికారంలోకి తెచ్చిన న‌వ‌ర‌త్నాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ విశ్వ‌స‌నీయత చాటుకుంటూనే..పాల‌న‌లో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యాల దిశ‌గా జ‌గ‌న్ ప్ర‌సంగం ఉండ‌నుంది. త‌న ప్ర‌మాణ స్వీకార వేదిక‌గా ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి హోదాలో చేయ‌బోయే తొలి ప్ర‌సంగం పైన రాజ‌కీయ పార్టీలే కాకుండా..సామాన్య ప్ర‌జ‌లు సైతం ఆస‌క్తితో ఉన్నారు. త‌న‌ను గెలిపించిన న‌వ ర‌త్నాల అమ‌లుకు జ‌గ‌న్ …

Read More »

వైఎస్ జగన్ గురించి జయప్రద ఏం చెప్పిందో తెలుసా..రోమాలు నిక్కబోడాల్సిందే

వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ మహోత్తర ఘట్టానికి ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానం ముస్తాబైంది. అయితే జగన్ గెలుపై దేశ వ్యాప్తంగా ప్రశంశలు అందుకుంటున్నాడు. తాజాగా సినీయర్ నటి జయప్రద జగన్ గురించి ఆసక్తికర వాఖ్యలు చేశారు. ఎన్నో రోజుల తర్వాత ప్రజలకి అద్భుతమైన సమయం వచ్చింది. శుభారంభం ఇది. దివంగత నేత మన వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు …

Read More »

బెజావాడలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణమే..అది చూసిన తెలుగు తమ్ముళ్ళు?

విజయవాడలో ఏ వీధి చూసిన జనంతో కిక్కిరిసిపోయింది.ఏ సెంటర్ చూసిన పండగ వాతావరణంలా కనిపిస్తుంది.విజయవాడలో ఇలాంటి పండుగ వాతావరణం ఒక దసరాకి మాత్రమే ఉంటుంది. అలాంటిది ఈరోజు అంతకుమించి ఉందని చెప్పుకోవాలి.ఎందుకంటే ఈరోజు ఆంధ్రరాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించగా,అధికార టీడీపీ పార్టీ ఘోరంగా ఓడిపోయింది.దీనికి సంబంధించి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మారింది.ఆ …

Read More »

పదేళ్లుగా ప్రజల్లోనే గడిపిన వైఎస్‌ జగన్‌..అదే ప్రజా శ్రేయస్సు కోసం నేడు ప్రమాణ స్వీకారం

దాదాపు పదేళ్ల పాటు నిత్యం ప్రజల్లోనే ఉన్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మినహా దేశంలోనే మరొకరు లేరన్నది నిస్సందేహం. 2009లో తన తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించాలన్న నిర్ణయం జగన్‌ గమ్యాన్ని, గమనాన్ని మార్చేసింది. ఓదార్పు యాత్రలో భాగంగా 800 మందికి పైగా కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. వైసీపీని స్థాపించినప్పటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారం కోసం …

Read More »

యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే నేను…మరికొద్ది గంటల్లో !

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రస్తుతం ఏపీలో ఇది ఒక ప్రభంజనం అని చెప్పాలి.ఎందుకంటే ఒక ప్రతిపక్ష పార్టీ అయి ఉండి కూడా అధికార టీడీపీ పార్టీని మట్టికరిపించింది.ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఎక్కడ చూసిన ఫ్యాన్ గాలే వీస్తుంది.జగన్ పడ్డ కష్టానికి ఫలితం దక్కిందనే చెప్పాలి.పదేళ్ళు అధికారం లేకపోయినా ఎన్నో వడిదుడుకులను ఎదుర్కొని పాదయాత్రతో ముందుకు సాగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని తండ్రిని మించిన కొడుకు అనిపించుకున్నాడు.ఆంధ్రరాష్ట్ర ప్రజలు కూడా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat