Blog Layout

కర్నూల్ జిల్లాలో టీడీపీకి ..వైసీపీ హెచ్చరిక…బుట్టా రేణుక ఓటమి ఖాయం

 2014లో జరిగిన ఎన్నికల్లో కర్నూల్ ఎంపీ  బుట్టా రేణుక వైసీపీ ని వదిలి తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో ఏపీ ప్రతి పక్షనేత వైఎస్ జగన్‌ నియోజక వర్గ ఇంఛార్జ్‌లతో మీటీంగ్‌లో ఉన్నాడు. బుట్టా రేణుక పార్టీ విడిపోతుందన్న విషయం ముందే తెలిసిన జగన్‌..అసలు ఏం జరగనట్టుగా ఒకరి తరువాత ఒకరిని వరుసగా నియోజక వర్గ ఇంఛార్జ్‌లను కలుస్తూనే ఉన్నారు. అయితే జగన్ బుట్టా రేణుకా లాంటి వాళ్ళు ఎందరు …

Read More »

టీడీపీ బలమైన నాయకులు వైసీపీలో చేరిక..!

ఆంధ్రప్రదేశ్ లో అధికార తెలుగుదేశం పార్టీకి పట్టు ఉన్నతూర్పుగోదావరి జగ్గంపేటలోని గండేపల్లి మండలం మురారి గ్రామానికి చెందిన బలమైన నాయకులు బుధవారం వైసీపీ కో ఆర్డినేటరు జ్యోతుల చంటిబాబు సమక్షంలో వైసీపీ పార్టీలోకి చేరారు. స్థానికంగా చంటిబాబు కార్యాలయంలో గండేపల్లి మండల పార్టీ కన్వీనరు చలగళ్ల దొరబాబు ఆధ్వర్యంలో మురారికి చెందిన చావ సత్యనారాయణ చౌదరి (అబ్బు), చావ రవీంద్రనాథ్‌ చౌదరి, చావ వీవీ సత్యనారాయణ చౌదరి(బాబీ), చావ సత్యనారాయణ …

Read More »

విపక్షాలపై మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్

నల్గొండ జిల్లా కేంద్రంలో నల్గొండ,రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల సమాఖ్యా అధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేలుజాతి పశువుల ప్రదర్శనను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంబించారు. అనంతరం జరిగిన పాడి రైతుల అవగాహన సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగం పట్టుదల చారిత్రత్మక మైనదని అభివర్ణించారు. రాష్ట్ర రాజధానికి రోజువారీ అవసరమయ్యే మాంసం 5 నుండి 6 లోడ్లు పడుతుందని అంచనా వేసిన ముఖ్యమంత్రి …

Read More »

రికార్డ్ క్రియేట్ చేసిన గజ్వేల్..!!

గులాబీ దళపతి ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ పట్టణం ఒకే సారి లక్షా 116 మొక్కలు నాటి రికార్డ్ క్రియేట్ చేసింది.నాలుగో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ గజ్వేల్ పట్టణంలో  హరితహారం కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభించారు.గజ్వేల్ లోని బస్టాండ్ చౌరస్తా లో కదంబ మొక్కను ముఖ్యమంత్రి కేసీఆర్  నాటారు. ప్రగతిభవన్ నుంచి రోడ్డు మార్గాన గజ్వేల్ వెళ్లిన సీఎం.. తుర్కపల్లి, ములుగులో మొక్కలు …

Read More »

హరితహారాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలి..!!

భవిష్యత్ తరాల బాగు కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ తెచ్చిన హరితహారం కార్యక్రమాన్ని సామాజిక ఉద్యమంగా చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. తెలంగాణలో అడవుల విస్తీర్ణం 23 శాతమే ఉందని, దీనిని 33 శాతానికి పెంచాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. హరిత తెలంగాణ కావాలంటే, మన రాష్ట్రంలో పంటలు బాగా పండాలంటే, వానలు రావాలంటే, కోతులు వాపస్ పోవాలంటే హరితహారంలో అందరూ భాగస్వామ్యమై పెద్ద ఎత్తున …

Read More »

వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో.. వైసీపీలోకి అధికార‌పార్టీ ఎమ్మెల్యే..!

క‌డ‌ప జిల్లా రాజంపేట టీడీపీ ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి వ్య‌వ‌హారంలో ఏం జ‌రిగింది..? వైసీపీ నేత‌ల‌తో ఎందుకు ట‌చ్‌లోకి వ‌చ్చారు. అధిష్టానం బుజ్జ‌గింపులు వ‌ర్క‌వుట్ అయిన‌ట్టేనా..? చ‌ంద్ర‌బాబు బుజ్జ‌గింపుల‌తో దారికొస్తారా..? అధికార పార్టీలో ఆయ‌న‌కు వ‌చ్చిన న‌ష్ట‌మేంటి..? ప‌్ర‌స్తుతం తాను ఉన్న మూడు ప‌ద‌వుల‌కు మేడా మ‌ల్లికార్జున రెడ్డి రాజీనామా చేస్తారా..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే. మేడా మ‌ల్లికార్జున రెడ్డి, అధికార పార్టీ …

Read More »

వైఎస్ జగన్ కు కాపు నేత‌లు భారీ సన్మానం..టీడీపీ…జనసేన గుండెళ్లో రైళ్లు

చంద్రబాబులా గాలి మాటలు నేను చెప్పలేనని చెప్పడం మోసమా.. అని ఎల్లో మీడియాను, చంద్రబాబుని, చంద్రబాబుకు మద్దతు ఇవ్వాలని ఆరాట పడుతున్న పెద్ద నేతలను అడుగుతున్నాను. ఇదే బాబు కాపులకు అయిదేళ్లలో రూ.5 వేల కోట్లు ఇస్తానని మేనిఫెస్టోలో చెప్పి ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం రూ.1,340 కోట్లే. ఇది మోసం కాదా? ఈ పెద్దమనిషి ఇలా మోసం చేస్తే, నేను.. జగన్‌ అనే నేను.. అధికారంలోకి రాగానే రూ.5 …

Read More »

మంత్రి నారాయ‌ణ బండారం.. ఆధారాల‌తో స‌హా..!

ఏపీ మున్సిప‌ల్‌శాఖ మంత్రి నారాయ‌ణ బండారం.. ఆధారాల‌తో స‌హా బ‌య‌ట ప‌డింది. అవును, కార్పొరేట్ విద్యా సంస్థ‌ల్లో.. ప్ర‌ధాన విద్యా సంస్థ‌లైన నారాయ‌ణ‌, శ్రీ చైత‌న్య స్కూళ్లు, క‌ళాశాల‌లు ఫీజుల పేరుతో పేద ప్ర‌జ‌ల‌ను నిలువెత్తు దోపిడీ చేస్తున్నారు. ఏపీలో జ‌న్మ‌భూమి క‌మిటీ మాఫియా లాగా.. మంత్రి నారాయ‌ణ విద్యా మాఫియాను పెంచి పోషిస్తున్నారు. ఈ విష‌యాల‌న్నింటిపై గ‌త నెల 12వ తేదీన ఆంధ్ర‌జ్యోతి పేప‌ర్‌లో కొన్ని క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌య్యాయి …

Read More »

ప‌వ‌న్, పూన‌మ్ వీడియోలు.. ఆ న‌టి వ‌ద్ద‌..!

ఒక అమ్మాయి బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడితే ఇంత బెదిరింపులా..? ఇంత ట్రోలింగ్‌లా..? నోరు విప్పి చెప్ప‌లేవా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..? ప‌్ర‌జా నాయ‌కుడివి అంటున్నావ్‌..? రేప‌టి రోజున ప్ర‌జ‌ల‌కు ఏం చేస్తావ్‌..? ఒక ఆడ‌ది బ‌య‌ట‌కు వ‌చ్చి మాట్లాడితే నీవేమి చేస్తావ్‌..? మ‌హిళ‌ల స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోవా..? స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చెప్పేట‌ప్పుడు కొంచెమైనా బుర్ర‌పెట్టి ఆలోచించి మాట్లాడు..! ప‌వ‌న్‌కు బుర్ర లేద‌ని ఇప్ప‌టికే చాలా మంది అంటున్నారు.. ఆ విష‌యం నిజ‌మేన‌ని త్వ‌ర‌లో …

Read More »

“ఆయ్” అంటూ గోదావరి యాసతో జగన్ కు ఓ వ్యక్తీ రాసిన లేఖ వైరల్ అవుతోంది.. ఎందుకో తెలుసా.?

తూర్పు గోదావరి జిల్లా గడ్డపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేసిన కాపు రిజర్వేషన్ల సంచలన ప్రకటనపైనే ప్రస్తుతం రాష్ట్రమంతటా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఓ గోదావరి జిల్లా వాసి జగన్ కు రాసిన లేఖ వైరల్ అవుతోంది.. సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న ఆలేఖ ఈ విధంగా ఉంది..   జగన్ గారూ మీరెవరండీ బాబూ రిజర్వేషన్లు కావొచ్చు.. ఇంకేదైనా కావొచ్చు.. ఎన్నికల ముందు కచ్చితంగా ఇచేస్తాం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat