Blog Layout

పవన్ పెళ్లాలకు ప్రూఫ్స్ ఉన్నాయి. వైఎస్ జగన్ లక్ష కోట్లకు ప్రూఫ్స్ లేవు..నటి సంచలన వాఖ్యలు

ఇన్ని రోజులు తెలుగు టీవీ చానెళ్లలో.. సోషల్ మీడియాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో కత్తి మహేష్ వివాదం నడిచింది. తరువాత టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నటి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని పచ్చి బూతులు తిట్టిందని ఆమెపె యుద్దం కొనసాగించారు పవన్ ఫ్యాన్. ఈ వివాదం కొంత కాలాం నడిచింది. తాజాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పై జగన్ చేసిన …

Read More »

భూమా ఫ్యామిలీకి మ‌రో బిగ్ షాక్‌..!

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు తాజాగా తీసుకున్న నిర్ణ‌యంతో భూమా ఫ్యామిలీ గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తేలా చేస్తోందా..? దీనిపై భూమా ఫ్యామిలీ రియాక్ష‌న్ ఏమిటి..? ఇంత‌కీ చంద్ర‌బాబు నాయుడు భూమా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇవ్వ‌డానికి కార‌ణం ఏమిటి..? అస‌లేం జ‌రిగింది..? అన్న ప్ర‌శ్న‌ల‌కు సమాధానం తెలియాలంటే.. ఈ క‌థ‌నాన్నిపూర్తిగా చ‌ద‌వాల్సిందే. ఇక అస‌లు విష‌యానికొస్తే.. క‌ర్నూలు జిల్లా అసెంబ్లీ టిక్కెట్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎస్వీ మోహ‌న్‌రెడ్డికి ఇచ్చేందుకు …

Read More »

జ‌గ‌న్ గురించి.. ఈ మాట అన్న‌ది ఎవ‌రో తెలుసా..?

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో క‌నీసం పోటీ కూడా ఇవ్వ‌లేని ప‌రిస్థితిలో ఉందా..? ఈ మాట అన్న‌ది ఎవ‌రు..? ఏ పార్టీకి చెందిన వారు..? ఆ నేత పేరేంటి..? ఏ నేప‌థ్యంలో ఆ నేత ఈ మాట అన్నాడు. ఈ వివ‌రాల‌న్నీ తెలియాలంటే.. ఈ క‌థ‌నం పూర్తిగా చ‌ద‌వాల్సిందే. వైఎస్ జ‌గ‌న్ స‌వాళ్లు చెక్కిన శిల్పం. పిట్ట‌కంటి మీద …

Read More »

నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌…ప్రతి జిల్లాలో స్టేడియాలు ఉండేలా చూస్తా..!

చిత్తూరు జిల్లా నగరిలో వైసీపీఎమ్మెల్యే ఆర్కే రోజా ఆధ్వర్యంలోఘనంగా వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంటు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణ స్వామి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి పార్థసారథితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ.. నగరిలో వైఎస్సార్ క్రికెట్ టోర్నమెంట్‌ను భగ్నం చేసేందుకు చంద్రబాబు సర్కారు కుట్ర పన్నిందని ఆరోపించారు.క్రికెట్ టోర్నమెంటుకు ప్రభుత్వ …

Read More »

తెలంగాణ‌లో ఎయిమ్స్‌..

తెలంగాణ‌లో ఎయిమ్స్ ఏర్పాటులో కీల‌క ముంద‌డుగు ప‌డింది. ఇందుకు అవసరమైన బీబీ నగర్ స్థలానికి కేంద్ర ప్ర‌భుత్వం అంగీకరించింది. బీబీన‌గ‌ర్‌లోని స్థ‌లాన్ని త‌మ‌కు అప్ప‌గించాల‌ని లేఖ రాసింది. అలాగే ప‌క్క‌నే ఉన్న 49 ఎక‌రాల స్థ‌లాన్ని కూడా సేక‌రించి త‌మకు అప్ప‌గించాల‌ని విజ్ఞ‌ప్తి చేసింది. రోడ్లు, విద్య‌త్తు వంటి ప‌లు స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరింది. ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం లేఖ పంపింది. కేంద్ర బృందం కొద్ది …

Read More »

నోరు అదుపులో పెట్టుకోకుంటే.. బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తారు..!

జ‌న‌సేన అధినేత‌, టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ నీకో న‌మ‌స్కారం, నీవు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని నా ఫీలింగ్‌, లేకుంటే నీ మాట‌లు వింటున్న ప్ర‌జ‌లే నిన్ను బ‌ట్ట‌లూడ‌దీసి కొడ‌తారు జాగ్ర‌త్త అంటూ ఓ నెటిజ‌న్ తాను తీసిన వీడియో సెల్ఫీని సోస‌ల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ వీడియోనే సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఒక పక్క అభివృద్ధి చేయాల‌నే ఉద్దేశంతో అధికారంలోకి వ‌చ్చానంటూ …

Read More »

ప‌వ‌న్‌కు దిమ్మ తిరిగే షాక్ ఇస్తూ.. వైఎస్ జ‌గ‌న్‌కు ‘జై’ కొట్టిన టీడీపీ అభిమానులు

ఏపీ ప్రతిపక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘ఏపీ బంద్’విజయవంతమైన సందర్భంగా మీడియాతో మాట్టడూతు ప్రముఖ నటుడు, జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి క్షణం నుంచి సోషల్ మీడియా వేదికగా వైఎస్ జగన్ అభిమానులు వర్సెస్ పవన్ అభిమానులుగా పెద్ద ఎత్తున మాటల యుద్ధమే జరుగుతోంది. తమ అభిమాన నేతనే అంటారా..? అని జగన్‌పై పవన్ వీరాభిమానులు, కార్యకర్తలు …

Read More »

యంగ్ హీరో గుండుతో గుడి బయట.. గుర్తు పట్టలేక పోయిన ప్రజలు

గత వారంలో టాలీవుడ్ లో రాజ్ కొత్త సినిమా ‘లవర్’ ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తన ప్రతి కొత్త సినిమా విడుదల సందర్భంగా నిర్మాత రాజు తిరుమలకు వెళ్తుంటాడు. ఆయనతో పాటు హీరో రాజ్ తరుణ్.. హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా తిరుమల వెళ్లారు. రాజ్ గుండుతో గుడి బయట కనిపించగా చాలామంది ముందు అతడిని గుర్తు పట్టలేదు. కొంతసేపటి తర్వాత కానీ అతను రాజ్ అన్న సంగతి …

Read More »

పారామెడిక‌ల్ కోర్సుల‌కు నోటిఫికేష‌న్ జారీ..

తెలంగాణ రాష్ట్రంలో పారా మెడిక‌ల్ కోర్సుల్లో ప్ర‌భుత్వం సీట్లు పెంచ‌డ‌మేగాక‌, మ‌రిన్ని కొత్త కోర్సుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. పెంచిన‌, కొత్త‌గా ప్ర‌క‌టించిన కోర్సుల్లో మొత్తం 971 సీట్ల‌కు తెలంగాణ పారా మెడిక‌ల్ బోర్డు నోటిఫికేష‌న్ జారీ చేసింది. అలాగే ద‌ర‌ఖాస్తుల, త‌ర‌గ‌తుల ప్రారంభ తేదీల‌ను తాజాగా ప్ర‌క‌టించింది. ఆయా కోర్సులు, సీట్ల‌ వివ‌రాల‌ను త‌మ వెబ్‌సైట్‌లో పెట్టింది. కాగా, పెరిగిన‌, కొత్త సీట్లు తాజా భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఉన్నాయ‌ని, వీటిని …

Read More »

మూసీనది సుందరీకరణపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

మూసీనది అభివృద్ధి సుందరీకరణ, ప్రణాళికల పైన పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ఈరోజు సుదీర్ఘ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బేగంపేటలోని మెట్రో రైల్ కార్యాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహాన్ తో పాటు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, జిహెచ్ఎంసి, హెచ్ఎండీఏ కమిషనర్లు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మూసీ నది అభివృద్ధి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat