పెళ్లిదాక ఆగలేని ఓ టీచర్కు ఓ ప్రిన్సిపాల్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. తనకు ఇలాంటి గిఫ్ట్ వస్తుందని ఆ టీచర్గాని, అలాంటి గిఫ్ట్ తన చేతులమీదుగా పంపాల్సి వస్తుందని ఆ ప్రిన్సిపాల్గాని ఊహించలేదు. అయితే, ప్రిన్సిపాల్ పంపించిన ఆ గిఫ్ట్కు ఆశ్చర్యపోవడం టీచర్ వంతైంది. అసలు విషయానికొస్తే.. కాశ్మీర్ రాష్ట్రంలోని పులూమావా జిల్లా పరిధిలోగల ట్రాల్ టౌన్లో ఓ ముస్లిం ఎడ్యుకేషన్ స్కూల్ ఉంది. అందులో తారిక్ బట్, సుమయా …
Read More »Blog Layout
ఒక ఎస్ఐ జగన్తో మాట్లాడడం చూసి..వారికి బీపీ
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రలో రైతులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో జగన్ను కలిసేందుకు వస్తున్నారు. ఉద్యోగ సంఘాల వారు కూడా కలిసి వినతిపత్రాలు ఇస్తున్నారు. అంతేగాక ముసలి వారు కూడ ఎక్కువగా జగన్ కలవడంతో టీడీపీకి .. వారి అనూకుల మీడియాలు కస్సుబుస్సుమంటున్నాయి. సామాన్యంగా రాజకీయ నాయకులతో ప్రభుత్వ ఉద్యోగులు కొంచెం దూరంగా ఉంటారు… ఫార్మాలిటీగా విష్ చెయ్యటం, లేకపోతే ఏదన్నా విషయం …
Read More »”ఫిరాయింపు కల్పనకు చంద్రబాబు ట్రీట్మెంట్” షురూ..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు పలికేలా.. తన కుఠిల రాజకీయ అనుభవంతో సాధారణ ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేలను డబ్బు మూటలను ఎరవేసి టీడీపీలో చేర్చుకున్న విషయం తెలిసిందే. అంతేగాక, వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గుర్తుపై ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా.. ప్రజలకు మంచి చేస్తారని నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన జగన్ను మోసం చేస్తూ.. నిస్సుగ్గుగా. అనైతికతకు పాల్పడుతూ …
Read More »ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిపై… సీఎం సభలో రౌడీషీటర్ హల్ చల్
పులివెందుల జన్మభూమి సభలో గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఏకంగా సీఎం పాల్గొన్న సభలో ఓ రౌడీషీటర్ హల్ చల్ చేయడం ఆశ్చర్యంగా మారింది. అంతేగాకుండా అతడు ఏకంగా ఓ ఎంపీ మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయడం విస్మకరంగా మారింది. సభలో మాట్లాడుతున్న వైఎష్ అవినాష్ రెడ్డి పదే పదే వైఎస్ …
Read More »”బాలకృష్ణకు ఘోర అవమానం”
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన 102వ చిత్రం జై సింహా లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన 95 శాతం పనులు పూర్తైనట్లు అధికారిక సమాచారం. అయితే, ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్గా నటించిన నయన తార ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తాము నటించచిన చిత్రంలోని హీరోల …
Read More »దేవుడుగా మంత్రి హరీష్ రావు నాకు ప్రాణం పోశారు…
తెలంగాణ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ఒకవైపు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ..మరో వైపు రానున్న ఏడాదిలోనే కోటి ఎకరాలకు సాగునీళ్ళు అందించడానికి ప్రాజెక్టుల నిర్మాణ పనుల సమీక్ష సమావేశాల్లో బిజీబిజీగా ఉంటారు .అయిన కానీ తనకు కష్టం ఉందని సోషల్ మీడియా దగ్గర నుండి ట్విట్టర్ వరకు ..టెక్స్ట్ మెసేజ్ నుండి కాల్ వరకు మాధ్యమం ఏదైనా సరే మంత్రి …
Read More »రూటు మార్చిన కత్తి మహేష్.. పవన్ సేఫ్..!
సిని క్రిటిక్, బిగ్బాస్ (తెలుగు) షో పాటిస్పెంట్ కత్తి మహేష్ అంటే ప్రస్తుతం తెలియని వారంటూ ఎవరూ ఉండరు. ముఖ్యంగా పవన్ ఫ్యాన్స్కు. అంతలా సోషల్ మీడియా వేదికగా పాపులర్ అయ్యాడు మహేష్ కత్తి. కేవలం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్పై చేసిన వ్యాఖ్యలతో కత్తి మహేష్ కు పలు మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా కోటి రూపాయల వరకు నగదు సమకూరినట్లు సమాచారం. అయితే, ఎప్పుడూ పవన్ …
Read More »ఎన్టీఆర్ ఓ మంచి పని చేశాడట..!
అవును మీరు చదివింది నిజమే.. ఎన్టీఆర్ ఓ మంచి పని చేశాడట. అయితే, ఎన్టీఆర్ చేసిన ఈ మంచి పనితో ఎన్టీఆర్ ఫ్యాన్స్తోపాటు.. మరో హీరో ఫ్యాన్స్ కూడా ఫుల్ కుషీలో ఉన్నారు. దీంతో తెలుగు సినీ ఇండస్ర్టీ కూడా ఫుల్ హ్యాప్పీలో ఉంది. ఇంతకీ అందరూ అలా హ్యాప్పీలా ఉండేలా ఎన్టీఆర్ ఏం చేశాడనేగా మీ డౌట్. అక్కడికే వస్తున్నా.. అసలు విషయానికొస్తే.. వక్కంత వంశీ డైరెక్టర్గా.. స్టైలష్ …
Read More »సొంత ఊరిలో డిప్యూటీ సీఎం శ్రీహరి చేసిన పనికి ..?
తెలంగాణ విద్యాశాఖా మంత్రి, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తీసుకున్న నిర్ణయం పట్ల పలువురు ప్రశంసలు గుప్పిస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోకి వచ్చే మంత్రి సొంత ఊరు పర్వతగిరిలోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు తన సొంత ఖర్చులతో ఆయన వారం రోజుల్లో కేజీబీవీకి సోలార్ ఫెన్సింగ్, గ్రౌండ్ లెవెలింగ్ తో పాటుగా…కలర్ టీవీ ఇస్తానని ప్రకటించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ సమక్షంలో ఆయన ఈ ప్రకటన చేయడం …
Read More »విద్యుత్ పంపిణీ విభాగంలో తెలంగాణకు పురస్కారం…
ప్రస్తుతం విద్యుత్ రంగంలో కొత్త పుంతలు తొక్కుతున్న తెలంగాణకు జాతీయ స్థాయి పురస్కారం లభించింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర విద్యుత్ ప్రారంభమై ఇవాళ మూడో రోజు పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన 24 గంటల విద్యుత్ దేశానికే ఆదర్శంగా నిలిచింది. అందుకే… విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు తెలంగాణకు అవార్డు దక్కింది.విద్యుత్ పంపిణీలో విశేషంగా కృషి చేసినందుకు ఔట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ …
Read More »