Blog Layout

టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు చుక్కెదురు …

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేకు కేంద్ర హోం శాఖ ఝలక్ ఇచ్చింది .రాష్ట్రంలో వేములవాడ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అయిన చెన్నమనేని రమేష్ కు కేంద్ర హోం శాఖ చేతిలో చుక్కెదురైంది .దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుఫ్రీం కోర్టు ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పౌరసత్వం చెల్లదు అంటూ కేంద్ర హోం శాఖ ఆగస్టు ముప్పై ఒకటిన ఉత్తర్వులను …

Read More »

బుల్లితెర మెగా షో… జబర్ధ‌స్త్ నుండి నాగబాబు అవుట్‌..?

తెలుగు బుల్లితెర హాట్ కామెడీ పాపులర్ షో జబర్ధ‌స్త్‌కి మెగాబ్ర‌ద‌ర్‌ నాగబాబుకు సంబందించిన ఒక వార్త ఇప్పుడు సోష‌ల్ మీడియ‌లో హాట్ టాపిక్ అయ్యింది. అస‌లు విష‌యం ఏంటంటే.. ఇటీవ‌ల ఓ తెలుగు ప్ర‌ముఖ చాన‌ల్ వార‌స‌త్వ రాజ‌కీయాల పై చ‌ర్చపెట్ట‌గా.. వైసీపీ ఎమ్మెల్యే రోజా.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ భ‌క్తుడు బండ్ల గ‌ణేష్ మ‌ధ్య ర‌గ‌డ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఇక ఆ షోలో బండ్ల గ‌ణేష్ హ‌ద్ద‌లు దాటినా.. …

Read More »

తెలుగు రాష్ట్రాల్లోనే చరిత్ర సృష్టించిన మంత్రి తుమ్మల …

తుమ్మల నాగేశ్వరరావు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ పిలుపుమేరకు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ..దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలను శాసిస్తున్న నాయకుడు .అయితే అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో ఏ నేతకు దక్కని అరుదైన రికార్డు తుమ్మల సొంతం చేసుకున్నారు . అప్పటి ఏపీ లో మొట్టమొదటి సారిగా సత్తుపల్లి అసెంబ్లీ నియోజక వర్గం …

Read More »

కేకలేస్తూ చీరను గబగబా శరీరానికి చుట్టుకుని ఇంట్లోకి పారిపోయిన మహిళ…

తాను స్నానం చేస్తుండగా గవర్నర్ బాత్‌రూమ్‌లోకి తొంగి చూశారు. ఆ పెద్దమనిషి చర్య నన్ను షాక్‌కు గురిచేసిందని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ మహిళా పోలీసులకు ఫిర్యాదు చేయడం తమిళనాడు రాష్ట్రంలో సంచలనం కల్గించింది. అసలే ఏం జరిగిందంటే…క్షేత్ర స్థాయిలో సమస్యలను తెలుకునే ఉద్దేశంతో తమిళనాడు గవర్నర్‌ బన్వరీలాల్‌ పురోహిత్‌ శుక్రవారం కడలూరు జిల్లాలో పర్యటించారు. అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భన్వరీలాల్‌ …

Read More »

విశాఖలో శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం

ఈనెల 17వ తేదీ ఆదివారం రోజు ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మూడో వన్డే మ్యాచ్‌కు టీమిండియా శ్రీలంక జట్లు విశాఖ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే శ్రీలంక జట్టు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది.శుక్రవారం నోవాటెల్‌ హోటల్‌ నుంచి స్టేడియానికి నెట్‌ప్రాక్టీస్‌కు బయలుదేరిన బస్సు హోటల్‌ సమీపంలో గోడను ఢీకొనడంతో దానిలో ఉన్న లంక క్రికెటర్లు కలవరపాటుకు గురయ్యారు. వెంటనే డ్రైవరు తేరుకుని బస్సును …

Read More »

కర్నూల్ జిల్లాలో 50 కుటుంబాలు వైసీపీలోకి…టీడీపీకి పాదయాత్ర ఏఫెక్ట్

కర్నూల్ జిల్లాలో వైసీపీలోకి వలసలు మొదలైయిన్నాయి. టీడీపీకి చెందిన 50 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం హుశ్సేనాపురం గ్రామానికి చెందిన ఎద్దింటి గూడుబాయి, చాంద్‌బాషా, రఫీ, చిన్నా, ఇదుర్‌సా, రాజా హుస్సేన్‌ ఆధ్వర్యంలో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. వీరికి కండువాలు కప్పి రామిరెడ్డి వైసీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రామిరెడ్డి మాట్లాడుతూ..మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన …

Read More »

కేసీయార్ విశ్వరూపం

ఇలపావులూరి మురళీ మోహన రావు గారి సౌజన్యం నుంచి..  ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ తనలోని రాజకీయనాయకుడిని ఇంటిదగ్గర వదిలేసి తనలోని సాహిత్యమూర్తిని బయటకు తీశారు. అరగంటసేపు పైగా సాగిన కేసీయార్ ఉపన్యాసం ఆయనలోని పూర్వాశ్రమ లెక్చరర్ ను వెలికి తీసింది. ఒకరకంగా చెప్పాలంటే నాకు డాక్టర్ సి నారాయణరెడ్డి గుర్తుకు వచ్చారు. అచ్చ తెనుగులో, తేట తెలుగులో సాగిన కేసీయార్ ప్రసంగంలో తెలంగాణ, ఆంద్ర, రాయలసీమలోని కవులు ఆవాహనం …

Read More »

తల్లిదండ్రులను, గురువులను, మాతృభూమిని మరవొద్దు..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య …

Read More »

తల్లిదండ్రులే మనకు తొలి గురువులు.. సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలోఅట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు.ఈ క్రమంలో దేశంలోని 17 రాష్ర్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఎంతో మంది తెలుగు భాషా పండితులు, …

Read More »

ప్రారంభమైన ప్రపంచ తెలుగు మహాసభలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు నగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. సభలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం తెలంగాణ తల్లికి వెంకయ్య నాయుడు, సీఎం కేసీఆర్, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు పుష్పాంజలి ఘటించారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat