గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల వైఫల్యంతో ధ్వంసమైన కుల వృత్తులకు తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వ హాయాంలో … ముఖ్యమంత్రి కేసీఆర్ జీవం పోశారు. ఒక్కొక్కరికి ఒక్కో పథకం అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని గొల్ల కురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొర్రెల పంపిణీ పథకానికి 2017లో శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో అర్హులైన గొల్ల కురుమలందరికీ …
Read More »Blog Layout
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయం
తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ మూడో తారీఖున జరగనున్న మునుగోడు ఉప ఎన్నికతోనే దేశంలో బీజేపీ పతనం ప్రారంభం అవుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ స్పష్టం చేశారు. ఈ రోజు బుధవారం కరీంనగర్ లోని జిల్లా గ్రంథాలయ సంస్థను ఆయన సందర్శించారు. అక్కడి సదుపాయాలపై పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు, పాఠకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.దేశంలో తమ ఉనికిని చాటుకోవడానికి ఇతర …
Read More »ఆ నిర్ణయం వల్ల దాదాపు 180 కోట్లు ఆదా
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో సీఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు ఈ నవంబర్ 30 వరకు భారత ఆహార సంస్థ(ఎఫ్సీఐ) గడువును పెంచిందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నిరంతరం రాష్ట్ర రైతాంగం గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటుందన్నారు.అందుకు నిదర్శనంగా రైతుకు అనుకూల నిర్ణయాల కోసం …
Read More »బెడ్పై హాట్ పోజులతో రచ్చ రచ్చ చేస్తున్న కేజీఎఫ్ భామ!
ఆర్ఆర్ఆర్కు బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డు
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి నటించిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లతో ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేసింది. ఆస్కార్ బరిలోనూ ఈ ఏడాది దిగనుంది. తాజాగా ఈ మూవీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ఆమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్గా ఎంపికయ్యింది. ఈ గుడ్న్యూస్ను రాజమౌళి అభిమానులకు తెలియజేస్తూ.. జ్యూరీ టీమ్కు థ్యాంక్స్ …
Read More »సెలబ్రిటీల దీపావళి సందడి చూద్దాం రారండి..!
సోనాల్ చౌహన్ క్రికెటర్ జహీర్ఖాన్ దంపతులు ప్రీతీ జింటా దంపతులు రష్మిక రామ్ చరణ్, ఉపాసన సాక్షి అగర్వాల్ విజయ్ దేవరకొండ పూజా హెగ్డే తమన్నా కొడుకుతో నాని నయనతార, విగ్నేష్ శివన్ క్రికెటర్ సురేశ్ రైనా
Read More »గ్రాండ్గా హీరోయిన్ పూర్ణ మ్యారేజ్.. భర్తకు ముద్దగుమ్మ ప్రామిస్!
హీరోయిన్ పూర్ణ పెళ్లి ఘనంగా జరిగింది. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షనీద్ అసిఫ్ అలీని ఆమె మనువాడింది. దుబాయ్లో అతికొద్ది మంది బంధువుల సమక్షంలో జరిగిన ఈ పెళ్లి ఫొటోలను ఆమె తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. ఫొటోలను షేర్ చేస్తూ తన భర్తకు చెందిన ఓ విషయాన్ని పంచుకుంది. దానికి సంబంధించిన ఫొటోలు, పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ‘‘ప్రపంచంలో నేను అందమైన మహిళను …
Read More »గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలు ఇవే.!
సూర్యగ్రహణం పూర్తవుతోంది. సాయంత్రం 5.03 నిమిషాలకు ప్రారంభమైన పాక్షిక సూర్యగ్రహణం.. 5.45 గంటలకు ముగిసింది. ఈ నేపథ్యంలో గ్రహణం తర్వాత పాటించాల్సిన నియమాలను చూద్దాం. గ్రహణం పూర్తవగానే ఇంట్లోని వారంతా విడుపు స్నానం చేయాలి. ఈ నియమాన్ని అందరూ కచ్చితంగా పాటించి తలంటుకోవాలి. పూజా మందిరంలో ఉన్న చిత్రపటాలు, విగ్రహాలను శుద్ధి చేయాలి. దానితో పాటు వంటకాలు, ఇంట్లోని వస్తువులపై ఉంచిన దర్భ గడ్డిని తీసేయాలి. స్నానమాచరించిన తర్వాత ఇంటిని …
Read More »మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు ఖాయం
మునుగోడు ఉప ఎన్నికల్లో బరిలోకి దిగుతున్న టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని కోదాడ టీఆర్ఎస్ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు .మంగళవారం మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని తూప్రాన్ పేట, కైతాపురం ఎల్లగిరి, గ్రామాలలో మిత్ర పక్షాలు బలపరిచిన మునుగోడు టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కోదాడ శాసనసభ్యులు …
Read More »