Blog Layout

ఢిల్లీలో మంత్రి కేటీఆర్ స్కెచ్‌…హైద‌రాబాద్ ప్రోగ్రాం గ్రాండ్ స‌క్సెస్‌

గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ పేరుతో హైదరాబాద్‌ వేదికగా సాగిన సదస్సును మంత్రి కేటీఆర్‌ పూర్తి విజయవంతంగా నిర్వహించారని పలువురు ప్రశంసిస్తున్నారు. జీఈఎస్‌ నిర్వహణ కోసం 8 ప్రధాన నగరాలు పోటీపడగా…హైదరాబాద్‌కు ఆ అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్‌ చొరవ, కృషి అభినందనీయమని చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం, ఏన్డీఏ భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ…హైదరాబాద్‌కు అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్‌ ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్తున్నారు. కేంద్రంలోని …

Read More »

కేటీఆర్ 28 రాష్ర్టాల‌కు మంత్రిగా ఉండాలంటున్న కేంద్ర ఐఏఎస్ అధికారిణి

‘కేటీఆర్‌…మిమ్మల్ని  క్లోన్‌ (ప్రతిసృష్టి) చేసి మిగతా 28 రాష్ట్రాలకు కూడా ఎలా ఉపయోగించుకోవాలో చెప్పండి’. ఇది కేంద్ర సర్వీసుల్లో ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి,కేంద్ర డీఓపీటీ కార్యదర్శి అరుణా సుందర్‌రాజన్‌ చేసిన కామెంట్‌. జీఈఎస్‌ ప్రారంభానికి ఒకరోజు ముందు రోజు మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సందర్భంగా చేసిన ప్రశంస. సహజంగా కేంద్ర అధికారులు ఎవరూ రాష్ట్ర మంత్రులను పొగడరని పేర్కొంటూ అలాంటి నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌కు ఈ కితాబు దక్కడం …

Read More »

సమర్థతకు సరైన నిర్వచనం మంత్రి కేటీఆర్‌

ఒకవైపు అసెంబ్లీ సమావేశాలు…మరోవైపు సమీపిస్తున్న మెట్రో ప్రారంభ గడువు…ఇంకోవైపు గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ పేరుతో దక్షిణాసియాలో మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌ వేదికగా సాగుతున్న సదస్సు…ముఖ్య అతిథులు అగ్రరాజ్యధిపతి డొనాల్డ్‌ ట్రంప్‌ తనయ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ…అతిథులుగా…150 దేశాలకు చెందిన 1500 మంది అతిథులు…ఇంతటి మహత్కార్యాలను తన భుజనవేసుకొని…గ్రాండ్‌ సక్సెస్‌ చేసిన వ్యక్తి రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌. ఇటు ప్రభుత్వ అధికారులతో…కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులతో మరోవైపు అమెరికాకు చెందిన బాధ్యులతో..ఇంకోవైపు …

Read More »

ఒంగోలు : మా ఊర్లో మద్యం షాప్ కావాలి..ఊరు ఊరంతా రోడ్డు మీదికొచ్చి ధర్నా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఒంగోలు ప్రక్కన ఉన్న ఓ ఊళ్లో వైన్ షాప్, లేదంటే కనీసం బెల్ట్ షాప్ అయినా పెట్టాలన్న డిమాండ్ తో ఊరు ఊరంతా రోడ్డు మీదికొచ్చింది. ఆడ, మగా తేడా లేకుండా అందరూ వైన్ షాప్ కావాలని ధర్నా చేసిన్రు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో మీకోసం …

Read More »

సోషల్‌మీడియాలో దుమ్మురేపిన మంత్రి కేటీఆర్‌ ప్రసంగం..!

గ్లోబల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ షిప్‌ సమ్మిట్‌ సందర్భంగా రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రసంగం, మోడరేటర్‌గా ఆయన చేసిన సమన్వయం…సోషల్‌ మీడియాలో దుమ్మురేపింది. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, యూట్యూబ్‌లలో పెద్ద ఎత్తున వీక్షించారు. యూఎస్‌ స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌, అమెరికా రాయభార కార్యాలయం, నీతి అయోగ్‌, మంత్రి కేటీఆర్‌, ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌, యూట్యూబ్‌లలో ఎప్పటికప్పుడూ తమ అప్‌డేట్లను పోస్ట్‌ చేయడంతో భారీ స్థాయిలో వీక్షకులు వాటికి స్పందించారు. #GES2017,#GlobalEntrepreneurshipSummit అనే హ్యాష్‌ట్యాగ్‌లతో …

Read More »

ప్ర‌తిప‌క్ష నేత‌ల్లో..త‌న‌కు న‌చ్చిన వ్య‌క్తి ఎవ‌రో చెప్పిన మంత్రి కేటీఆర్‌

ఈశ్వరీబాయి శతజయంతి ఉత్సవాలను నిర్వహించుకోవడం గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈశ్వరీబాయిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కేటీఆర్ ఎమ్మెల్యే గీతారెడ్డితో కలిసి తిలకించారు. ఈశ్వరీబాయి మెమొరియల్ అవార్డ్-2017ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్‌కు మంత్రి కేటీఆర్ అందజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు గీతారెడ్డికి చాలా రోజులుగా మంచి పరిచయం ఉంద‌న్నారు. తాను రాజకీయంగా చిన్నవాడిని అయినా ఏ రోజు కూడా సీనియర్ …

Read More »

ప్రజాసంకల్పయాత్ర.. 24వ రోజు షెడ్యూల్‌ ఇదే

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర జనసంద్రమవుతోంది. ఊరూవాడా కదలివచ్చి.. జననేతతో పాటు ముందుకు సాగుతున్నారు. అభిమాన నేతతో కలిసి నడవాలని..కష్టాన్ని చెప్పుకోవాలని.. సంక్షేమ పథకాలు అందని తీరును వివరించాలని.. సుదూర ప్రాంతాల నుంచి సైతం ప్రజలు భారీఎత్తున తరలివస్తున్నారు.ఈ క్రమంలో 24వ రోజు ప్రజా సంకల్పయాత్ర షెడ్యూల్‌ ఖరారు అయింది.రేపు (శనివారం) ఆయన …

Read More »

ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు.. జగదీష్‌రెడ్డి

రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. ఇవాళ యాదాద్రి భువనగిరి జిల్లాలో రూ.2 కోట్లతో నిర్మించనున్న అంబేడ్కర్ భవన్‌కు మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదన్నారు. ఎస్సీల కోసం మూడున్నరేళ్లలో రూ.17వేల కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ఎస్సీల కోసం ఒకేసారి 30 …

Read More »

ద‌ళితుల‌పై బీజేపీ నేత‌ దాడి…భాదితుల‌కు ధైర్యం చెప్పిన ఎంపీ క‌విత

తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత మ‌రోమారు త‌న పెద్ద మ‌న‌సు చాటుకున్నారు. ద‌ళితుల‌పై అకార‌ణంగా బీజేపీ నేత‌లు దాడికి పాల్ప‌డ‌గా…బాధితుల ప‌క్షాన‌ నిలిచి వారిలో మ‌నోధైర్యాన్ని నింపారు. నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం అభంగపట్నంకు చెందిన లక్ష్మణ్, రాజేష్‌పై బీజేపీ నేత‌లు దాడికి పాల్ప‌డిన సంగ‌తి తెలిసిందే. సెప్టెంబర్ 2వ తేదీన గ్రామ చెరువులో అక్రమంగా మొరం తీస్తున్న బిజెపి నాయకుడు భరత్ రెడ్డి  ని …

Read More »

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఏ ఒక్కరు అయినా సంతోషంగా ఉన్నారా?

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం క‌ర్నూలు జిల్లాలో జ‌రుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 23వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం ఆలూరు నియోజకవర్గం ఆస్పరి మండలం బిల్లకల్‌ నుంచి పాదయాత్రను ప్రారంభిచి సాయంత్రం నాలుగు గంటలకు పత్తికొండలోని ఊరు వాకిలి సెంటర్‌ వద్ద బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిచారు. చంద్రబాబు అధికారంలోకి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat