ఏపీలో 2019 లో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోవడం ఖాయమని, అందులో సందేహం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధీమా వ్యక్తం చేశారు. టీడీఎల్పీ సమావేశంలో పాల్గొన్న ఆయన పార్టీ శ్రేణులనుద్దేశించి మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో తెదేపాకు ఎన్ని సీట్లు వస్తాయన్నది కాదని, ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు తగ్గించగలిగామన్నదే ముఖ్యమని నేతలకు హితబోధ చేశారు. ఏపీ రాష్ట్రంలో ప్రతిపక్షం అవసరం లేదనే విషయాన్ని తాజా అసెంబ్లీ సమావేశాల …
Read More »Blog Layout
తప్పనిసరిగా కండోమ్ వాడితేనే
కండోమ్స్ వాడితేనే మగాడివి. లేదంటే అనేక జబ్బులకు కారకుడివి అవుతావని ఓపెన్గా చెప్పేసింది ఒక బాలీవుడ్ వివాదాస్పద హీరోయిన్. ప్రస్తుతం ఒక కండోమ్ యాడ్ కోసం షూట్ చేస్తున్న ఈ అమ్మడు, కండోమ్స్ లో ఎన్ని ఫ్లేవర్లు ఉన్నాయో వరసపెట్టి చెప్పేస్తోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అంటే.. సినీ ప్రియులకు కొత్తగా పరిచయం అవసరంలేని పేరు రాఖీ సావంత్. బాలీవుడ్ లో సంచలనాత్మక స్టేట్ మెంట్స్ ఇవ్వాలన్నా, సంచలనాత్మక పనులు …
Read More »చంద్రబాబు మరో విదేశీ పర్యటన ఖరారు..!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. చంద్రబాబు విదేశీ పర్యటనపై ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ నెల 4,5,6 తేదీల్లో ముఖ్యమంత్రి దక్షిణకొరియాలో పర్యటించనున్నట్లు తెలిపారు. పెట్టుబడుల ఆకర్షణ, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు దక్షిణ కొరియాలో పర్యటిస్తారని వెల్లడించారు. పర్యటనలో భాగంగా 6 ద్వైపాక్షిక సమావేశాలు, 2 గ్రూపు సమావేశాల్లో …
Read More »కొలువులకై కొట్లాట సభకు బీజేపీపార్టీ మద్దతు
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ రాజకీయ జేఏసీ చేపట్టిన కొలువులకై కొట్లాట సభకు రాష్ట్ర బీజేపీ పార్టీ మద్దతిచ్చింది. శుక్రవారం బీజేపి కార్యాలయంలో టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ను కలిశారు.ఈ సందర్భంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మట్లాడుతూ..తెలంగాణ నిరుద్యోగ యువత కోసం టీజేఏసీ చేస్తున్న ‘కొలువులకై కొట్లాట’ సభకు బీజేపీ మద్దతు తెలిపిందని అన్నారు . టీఆర్ఎస్తో కలిసే ప్రసక్తే లేదని స్పష్టం …
Read More »ఐఫోన్ కొనుగోలుదారులకు అమెజాన్ గుడ్ న్యూస్
ఆపిల్ ఫేవరెట్ స్మార్ట్ఫోన్ ఐఫోన్ కొనుగోలు చేయాలని ఎవరైనా చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయ౦. అమెజాన్ తన ప్లాట్ఫామ్పై ఐఫోన్ ఫెస్ట్కు తెరతీసింది. ఈ ఫెస్ట్లో భాగంగా భారీ డిస్కౌంట్లను, ఆఫర్లను ప్రకటించింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమైన ఈ ఫెస్ట్, డిసెంబర్ 9 వరకు ఈ ఫెస్ట్ జరుగనుంది.ముఖ్యంగా ఐఫోన్ 7, ఐఫోన్ ఎస్ఈ లాంటి వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అమెజాన్ ప్రవేశపెట్టింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు కార్డులపై …
Read More »తెలుగు భాషను ప్రపంచానికి చాటి చెప్పాలి..మంత్రి హరీష్
రాష్ట్రంలోని సిద్ధిపేట పట్టణంలో ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ను మంత్రి హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ నెల 15 నుంచి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. దేశ విదేశాల నుంచి మహాసభల్లో పాల్గొనేందుకు ఇప్పటికే 6 వేల మందికి పైగా నమోదు చేసుకున్నరని మంత్రి స్పష్టం చేశారు.మహా సభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఏపీ …
Read More »నీ కోసమే ఎదురు చూస్తున్నా.. సాయి పల్లవి
సాయిపల్లవి. ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ ఇమేజ్కు ఒక్క అడుగు దూరంలో ఉన్న హీరోయిన్. అంతలా తన నటనతో ఆకట్టుకుంటోంది ఈ భామ. అంతకు ముందు మళయాళంలో తెరకెక్కిన ప్రేమమ్తో సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టిన సాయి పల్లవి. దిల్రాజు నిర్మించిన ఫిదా సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టింది. ఫిదా, హేయ్ పిల్లగాడా చిత్రాల్లో సాంప్రదాయంగా.. మన పక్కింటి అమ్మాయిలాగానే ఉందే..! అనేలా తాను నటించే పాత్రలను ఎంచుకుంటూ వచ్చిన ఈ భామ. సెంట్గా …
Read More »టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై…మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రశంసలు కురిపించింది. తనలో కోహ్లీ ఎంతో స్ఫూర్తిని నింపాడని ఆమె తెలిపింది. తాను ఇంత గొప్పగా రాణించడానికి కారణం కోహ్లీనే అని చెప్పింది. సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ది ఇయర్ – 2017లో మిథాలీ స్పెషల్ అచీవ్ మెంట్ అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసింది. మన దేశంలో …
Read More »టీఆర్ఎస్ పార్టీలో చేరిన 200 కుటుంబాలు
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ లోకి భారీగా వలసల పర్వం కొనసాగుతుంది .అందులో భాగంగా గత మూడున్నర ఏండ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు చేస్తున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై సామాన్య ప్రజానీకం దగ్గర నుండి పలువురు నేతల వరకు గులాబీ గూటికి చేరుతున్నారు .ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతానగర్ మండలం డేగలమడుగు, వేపలగడ్డ, సుజాతానగర్ గ్రామాలకు చెందిన …
Read More »అందాలకు పదును పెట్టింది..!
బాలీవుడ్లో మూడు పదులు దాటిన హీరోయిన్లలో కరీనా కపూర్ ఒకరు. ఒకప్పుడు బాలీవుడ్లో స్టార్ హీరోలతో నటించి.. స్టార్ హీరోయిన్ స్టేటస్ను అనుభవించింది ఈ భామ. ఆ తరువాత బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ను పెళ్లాడిన ఈ భామ ఓ పండింటి బిడ్డకు జన్మనిచ్చింది కూడా. అయితే, బాలీవుడ్ను ఓ ఆటాడేయాలని మళ్లీ రంగంలోకి దిగింది. ఆ క్రమంలోనే తన ఫిట్నెస్పై దృష్టి పెట్టింది కరీనా కపూర్. అందులో భాగంగానే …
Read More »