Blog Layout

రూ 16 వేల కోట్లతో డబుల్ వేగంతో ఇండ్ల నిర్మాణం ..

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గత మూడున్నర ఏండ్లుగా పలు ప్రజాసంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ బంగారు తెలంగాణ నిర్మాణ దిశలో ప్రయాణిస్తున్న సంగతి విదితమే .అందులో భాగంగా రాష్ట్రంలో గూడు లేని పేదవారికి సొంత ఇంటి కలను నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రవేశపెట్టిన పథకం “డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు . రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదహారు వేల కోట్ల ఎనిమిది వందల తొంబై …

Read More »

నేటి తరం నాయకులకు ఆదర్శంగా నిలిచిన మంత్రి హరీష్ రావు ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కు స్వయానా మేనల్లుడు ఆయన ..నాటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో వెన్నంటి ఉండి నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగంగా అహర్నిశలు కష్టపడుతున్నారు .ఇంతకూ ఈ ఉపోద్ఘాతం ఎవరి గురించి అనుకుంటున్నారా ..?.ఇంకా ఎవరి గురించి అనుకుంటున్నారు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు .నిత్యం పలు కార్యక్రమాలతో …

Read More »

బీజేపీ నేత‌ల‌పై హైప‌ర్ ఆది పంచ్ ప‌డిందిగా..!

కేవ‌లం త‌నదైన పంచ్‌ల వ‌ర్షంతో ఎంటర్టైన్‌మెంట్ ప్రేక్ష‌కుల‌ను త‌న వైపు తిప్పుకుని, అంతేకాక‌, టాప్ రేటింగ్స్‌తో దూసుకు పోతున్న జ‌బ‌ర్ద‌స్త్‌తో అతి త‌క్కువ కాలంలో త‌న‌కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను కూడా సంపాదించుకున్నాడు హైప‌ర్ ఆది. కేవ‌లం ఆది పంచ్ డైలాగ్‌లు చూసి న‌వ్వుకోవ‌డం కోస‌మే జ‌బ‌ర్ద‌స్త్ చూసే వాళ్లు కూడా ఉన్నారంటే అతిశ‌యోక్తి లేదు. బ‌జ‌ర్దస్త్ షోలో మిగ‌తా పాటిస్పెంట్ల సంగ‌తి ఎలా ఉన్నా.. హైప‌ర్ ఆది స్కిట్ ఎప్పుడెప్పుడా …

Read More »

బొద్దుగా ఉన్నారా?… అయితే ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

పైకి చూసేందుకు ఆరోగ్యంగా క‌నిపించే పిల్ల‌ల్లో ఉండే పోష‌కాహార‌లోపంను త‌ర‌చూ హిడెస్ హంగ‌ర్‌గా అభివ‌ర్ణిస్తుంటా, ఆ పిల్ల‌ల స‌రైన శారీర‌క మాన‌సిక ఎదుగుద‌ల‌కు పోష‌కాహార‌లోపం ఒక అడ్డంకిగా మారే అవ‌కాశం ఉంది. శిశువు మొద‌టి 1000 రోజుల జీవితంలో విట‌మిన్ ఏ, అయోడిన్‌, ఫోలేట్‌, జింక్‌, ఐర‌న్ వంటి కీల‌క సూక్ష్మ పోష‌కాల లోపం శిశువు యొక్క శారీర‌క, మాన‌సిక ఆరోగ్యాన్ని తీవ్రంగా (స‌రిదిద్దుకోలేని విధంగా) ప్ర‌భావం చూప‌వ‌చ్చు. విట‌మిన్ …

Read More »

హార్మోన్స్ గురించి మీకు తెలియ‌ని ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యం!

నేటి స‌మాజంలో సాధార‌ణంగా మ‌న దేశ ఆచారాల‌ప‌ట్ల‌, సంప్ర‌దాయాల‌ప‌ట్ల, పెద్ద‌లు చెప్పే మాట‌ల ప‌ట్ల ఒక నిర్ల‌క్ష్య వైఖ‌రి ఉంది. అయితే మ‌న పురాణాలు, శాస్ర్తాలు ఎంత గొప్ప‌వో, వాటిలోని వైజ్ఞానిక‌త నేటి మ‌న ఆధునిక విజ్ఞాన శాస్ర్తం ద్వారా రుజువ‌వుతున్నాయి. అలాగే నేటి విజ్ఞాన శాస్ర్తం క‌నుగొన్న హార్మోన్స్ గురించి చ‌దివితే అవి దైవానికి ప్రతీక‌లా అనిపిస్తోంది. హార్మోన్ అనేది దివ్య ర‌సాయ‌నం అనిపిస్తుంది. మ‌న మ‌నోభావాల‌ను అనుస‌రించి …

Read More »

మిట్ట‌ల్ కుటుంబం సంచలన నిర్ణయం -7 వేల కోట్ల విరాళం…

దేశీయ వ్యాపార దిగ్గ‌జాల్లో మ‌రో సంచ‌ల‌నాత్మ‌క విరాళం ప్ర‌క‌టించారు ప్ర‌ఖ్యాత మొబైల్ సేవ‌ల కంపెనీ అధినేత సునీల్ భార‌తీ మిట్ట‌ల్‌. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని, అతని భార్య రోహిణీ నీలేకనిలు తమ సంపదలోని సగ భాగాన్ని విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించి కార్పొరేట్ వ‌ర్గాల దాతృత్వం వైపు అంద‌రిచూపును తిప్పుకొనేలా చేసిన తీరుకు కొన‌సాగింపుగా…మిట్ట‌ల్ ఏకంగా ఏడువేల కోట్ల విరాళం ప్ర‌క‌టించారు. మిట్ట‌ల్ గ్రూప్‌న‌కు చెందిన దాతృత్వ  సంస్థ …

Read More »

సోనియా ల‌వ్‌స్టోరీని సినిమా తీస్తే…

హైద‌రాబాద్ గోషామహల్‌ ఎమ్మెల్యే రాజా సింగ్ మ‌రోమారు క‌ల‌క‌లం రేకెత్తించే కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌పుత్‌ కర్ణసేన అధ్యక్షుడు లోకేందర్‌ సింగ్‌ కల్వితో కలిసి మాట్లాడారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్‌ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారన్నారు. …

Read More »

హైద‌రాబాద్ మ‌రో ఘ‌న‌త…

తెలంగాణ ప్ర‌భుత్వం మ‌రో విప్ల‌వాత్మ‌క‌మైన నిర్ణ‌యంతో మంద‌డుగు వేస్తోంది. ఇప‌ప‌టికే హైద‌రాబాద్‌ను విశ్వ‌న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు ప‌లు చ‌ర్య‌లు త‌సీఉకున్న ప్ర‌భుత్వం ఈ క్ర‌మంలో మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. హైదరాబాద్‌ నగరంలో దేశంలోనే అతిపెద్ద వ్య‌ర్థాల రీసైక్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కానుంది. జీడిమెట్లలో ఏర్పాటు చేయనున్న ప్లాంట్‌ నిర్మాణ పనుల పురోగతిని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్ గురువారం ప‌రిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఏర్పాటు కానున్న భవన నిర్మాణ …

Read More »

తెలంగాణ కాంగ్రెస్ నేతలకు రోజులు దగ్గర పడ్డాయి …

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు తమ స్వార్ధ రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ నేతలు గిరిజనుల మధ్య చిచ్చు పెడుతున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమ సంఘం నాయకులు విమర్శించారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో తెలంగాణ గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మీడియాతో మాట్లాడుతూ లంబాడీలపైకి ఆదివాసులను కాంగ్రెస్ నేతలు ఉసిగొల్పుతున్నారని మండిపడ్డారు. గత మూడు, నాలుగు రోజులుగా ఏజెన్సీ …

Read More »

గవర్నర్ తో సీఎం కేసీఆర్ భేటీ

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు గురువారం ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ను కలిశారు .రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా ఈ నెల 28 నుంచి 30 వరకు హైదరాబాద్ లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఎంట్ర ప్రిన్యూర్ షిప్ సమ్మిట్ పై చర్చించినట్టు సమాచారం. ఈ సమ్మిట్ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat