Blog Layout

100% కాద‌ల్ ఫ‌స్ట్ లుక్ అవుట్‌..!

అర్జున్ రెడ్డి సంచ‌ల‌న విజ‌యంతో ఒక్క‌సారిగా నైట్ నైట్‌కే స్టార్ అయిపోయిన బ‌బ్లీ గ‌ర్ల్ షాలినీ పాండె. అర్జున్ రెడ్డి బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వ‌డంతో ఆమెకు ఒక్క తెలుగులోనే కాకుండా త‌మిళ్‌లో కూడా మంచి అవ‌కాశం త‌లుపుత‌ట్టింది. షాలీని పాండె తాజాగా త‌మిళ్‌లో న‌టిస్తున్న తాజా చిద్రం 100% కాద‌ల్ . తెలుగులో క్రియేటీవ్ డైరెక్ట‌ర్ సుకుమార్ చెక్కిన క్యూట్ ల‌వ్‌స్టోరీ 100%ల‌వ్‌కి రీమేక్ ఈచిత్రం. అయితే త‌మిళ్ రీమేక్‌లో …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర‌ : ఏపీ ప్ర‌జ‌ల‌కు.. విజ‌య‌మ్మ సంచ‌ల‌న విజ్ఞప్తి..!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు రెడీ అవుతున్న తరుణంలో దివంగత మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ భార్య, జగన్ తల్లి విజయమ్మ మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు తన భర్తను ఆదరించినట్టే, ఇప్పుడు తన కుమారుడు జగన్‌ను కూడా ఆదరించాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత నేత రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని …

Read More »

మహేష్ బాబు చేసిన ప‌నికి ఫిదా అవ్వాల్సిందే..!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాలో తాను పోషించిన పాత్రను, నిజ జీవితంలోనూ కొనసాగిస్తున్నాడు. ఊరిని దత్తత తీసుకోవడమంటే కేవలం ప్రచారానికి పరిమితం కాకుండా తనవంతు సాయం అందించి రియల్ శ్రీమంతుడు అనిపించుకుంటున్నాడు మన ప్రిన్స్ మహేశ్‌బాబు. 99 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్ చేయించి 99 కుటుంబాల హృదయాల్లో నిలిచిపోయాడు. విజయవాడ లోని ఆంధ్ర హాస్పిటల్ సౌజన్యంతో మహేష్ బాబు 99 మందికి హార్ట్ ఆపరేషన్ …

Read More »

తెలంగాణ మినీ ట్యాంక్ బండ్ లకు సిద్దిపేట కోమటిచెరువు మోడల్.

సిద్దిపేటలోని కోమటిచెరువును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పొచారం శ్రీనివాస రెడ్డి, TSCAB చైర్మన్ కొండూరు రవీందర్ రావు ఆదివారం పరిశీలించారు.రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును మినీ ట్యాంక్ బండ్ గ అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఉద్యేశం అని మంత్రి పోచారం చెప్పారు. సిద్దిపేటకు సంబంధించి కోమటి చెరువును అద్భుతంగా తీర్చిదిద్దారన్నారు. స్థానిక శాసనసభ్యుడు, మంత్రి హరీశ్ రావు ప్రత్యేక శ్రద్దతో ఇంత చక్కగా సుందరీకరణ సాద్యమయిందన్నారు. చెరువు …

Read More »

ఒక‌వైపు హిట్ టాక్‌.. మ‌రోవైపు లీక్‌..!

బొమ్మ‌రిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైన సిద్దార్థ్ చాలా కాలం త‌ర్వాత‌ హీరోగా నటించిన అవళ్ చిత్రాన్ని తెలుగులో గృహం పేరుతో డబ్ చేస్తున్నారు. ఈనెల 3న తమిళ్ లో రిలీజ్ అయ్యింది.. అయితే సినిమా రిలీజ్ అయి ఒక్క రోజు కాలేదు వెంటనే సినిమా మొత్తం పైరసి చేసి నెట్‌లో పెట్టేసారు. ఇంకేముంది కొత్త సినిమా పైగా హర్రర్ దానికి తోడు మంచి క్వాలిటీ తో ఉంది దాంతో …

Read More »

ట‌బు ఆ టైప్ కాదంట‌..!

ప్ర‌ముఖ న‌టి ట‌బు పేరు చెబితే నిన్నే పెళ్లాడ‌తా చిత్ర‌మే గుర్తుకు వ‌స్తోంది. మ‌రి ఆ చిత్రంలో మ‌న్మ‌థుడు నాగార్జున‌తో చేసిన రొమాన్స్ ఇప్ప‌టికీ మ‌ర్చిపోలేరు. తెలుగులో వ‌రుస‌గా చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ‌, వెంక‌టేష్ త‌దిత‌ర అగ్ర హీరోల‌తో న‌టించిన ట‌బు.. ఆ త‌ర్వాత కాలంలో బాలీవుడ్‌కి షిప్ట్ అయ్యి అక్క‌డ హ‌వా కొన‌సాగించింది. అయితే ఇన్నాళ్ళ కెరీర్ లో డబ్బు కోసం ఎప్పుడూ పనిచేయ లేదని అంటుంది టబు, …

Read More »

వైసీపీ నేతపై మంత్రి ఉమా అనుచరుడు కత్తులతో దాడి ..

ఏపీలో అధికార పార్టీ టీడీపీ కి చెందిన నేతల ,మంత్రుల అనుచవర్గాల దాడులు పెట్రేగిపోతున్నాయి .ఈ క్రమంలో రాష్ట్రంలో జి.కొండూరు మండలం గంగినేని పాలెంలో రాష్ట్ర భారీనీటి పారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అనుచరులు దౌర్జన్యం చేశారు. వైసీపీ నాయకుడు భూక్యా కృష్ణ పై గ్రామ సర్పంచ్ మంగళంపాటి వెంకటేశ్వరావు దాడి చేశారు. తన వర్గీయులతో కలిసి భూక్య కృష్ణ ఇంట్లోకి దౌర్జన్యంగా చొరబడి కత్తులు, ఇనుప …

Read More »

జియోకి పోటిగా ఎయిర్ టెల్ ..

మొబైల్ డేటా రంగంలోకి రిలయన్స్‌ జియో రాకతో టెలికాం సంస్థల మధ్య టారిఫ్‌ వార్‌ నడుస్తోంది. ఉన్న వినియోగదారులను నిలబెట్టుకోవడంతో పాటు, కొత్త వారిని ఆకర్షించేందుకు అన్ని టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద ప్రైవేటు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ వినియోగదారుల కోసం భారీ డేటా ప్లాన్‌ తీసుకొచ్చింది. 360రోజుల కాలపరిమితి కలిగిన ఈ ప్లాన్‌ కింద 300జీబీ 4జీ డేటా అపరిమిత …

Read More »

పుష్క‌ర‌కాలం త‌ర్వాత హిట్స్ కొట్టిన హీరోలు..!

సీనియర్ హీరో రాజశేఖర్.. ఈ హీరో సరైన హిట్టు కొట్టి చాలా కాలం అయిపోయింది. ఎంతకాలం అంటే రాజశేఖర్‌ ఇమేజ్ ఏంటో కూడా ఈ తరానికి పెద్దగా తెలియకుండా పోయింది. గత పదిహేను సంవత్సరాల్లోనే రాజశేఖర్ కెరీర్ లో ఒక్కటంటే ఒక్క సూపర్ హిట్ కూడా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. రాజశేఖర్ కెరీర్ లో చివరి సూపర్ హిట్ ఏది అంటే.. సింహరాశి అని చెప్పాలి. 2001లో వచ్చిన …

Read More »

ఏపీ ప్రజలకు వైఎస్ విజయమ్మ విన్నపం ..

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను నిర్వహించతలపెట్టిన సంగతి విదితమే .జగన్ పాదయాత్రపై వైసీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ స్పందించారు .ఆమె మాట్లాడుతూ ప్రజలందరి సమస్యలను తెలుసుకునేందుకే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారని, తన బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించాలని ఏపీ ప్రజలను కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి అప్పట్లో చేసిన పాదయాత్రను ప్రజల గుండెల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat