తెలంగాణ రాష్ట్ర భౌగోళిక, సాంఘిక, రాజకీయ, నైసర్గిక, సాంస్కృతిక సమాచారం మరింత సులభంగా, సమగ్రంగా ప్రజలకు చేరువకానున్నది. ఇందుకోసం ఇంటర్నెట్ లో మెరుగైన సమాచారాన్ని అందించే వికీపీడియాతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొన్నది. బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ ఇంటర్నెట్ సొసైటీతో రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్శాఖ మధ్య అంగీకారం జరిగింది. రాష్ట్ర ఐటీశాఖ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్, సీఐఎస్ ఏ2కే సంస్థ తెలుగు …
Read More »Blog Layout
పవన్ కల్యాణ్ని అవమానిస్తూ.. రామ్ గోపాల్ వర్మ సంచలన వీడియో పోస్ట్..!
మిస్టర్ వివాదాల రారాజు రామ్ గోపాల్ వర్మ తన పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎంతో భావోద్వేగంతో మాట్లాడుతూ, అసత్యం పలికాడని సెటైర్ వేస్తూ రామ్ గోపాల్ వర్మ తన ఫేస్బుక్ ఖాతాలో తాజాగా ఓ వీడియో పోస్ట్ చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తాను ఏకంగా 11 రోజులు అన్నం తినడం మానేశానని గతంలో …
Read More »ఆ నిర్మాత నా ఒంటి పై దుస్తుల్ని తీసేసి…..బలవంతంగా అత్యాచారం
ఆ నిర్మాత రేప్ చేస్తుంటే తాను చచ్చినట్లు పడిపోయానంటూ హాలీవుడ్ యాక్టర్స్ నటాసియా మాల్తే సంచలన వ్యాఖ్యలు చేసింది. హాలీవుడ్ లో పాపులర్ నిర్మాత వైన్ స్టీన్ యాక్టర్స్ పై లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో నటాసియా తనపై జరిగిన లైంగిక దాడిని మీడియా ముందు పూసగుచ్చినట్లు చెప్పింది. వెండితెరే ప్రాణంగా నార్వే నుంచి వచ్చిన తన కలలన్నీ కల్లలయ్యాయనీ, సినిమా పరిశ్రమలో వున్న వాతావరణం చూసి తల్లడిల్లిపోయినట్లు చెప్పుకొచ్చింది. …
Read More »బైక్ పై తిరుగుతూ అభివృద్ధి పనులను పర్యవేక్షి౦చిన మేయర్ నరేందర్
గ్రేటర్ వరంగల్ 19వ డివిజన్ లో మేయర్ నన్నపునేని నరేందర్ బైక్ పై పర్యటించారు.బైక్ పై వీది వీది కలియదిరుగుతూ ప్రజల వద్దకు వెల్లి సమస్యలు అడిగితెలుసుకున్నారు.మురికాలువలు,సీసీ రోడ్లు,సానిటేషన్ ను పరిశీలించిన మేయర్ వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు.స్వయంగా మేయర్ నే తమ వద్దకు రావడంతో కాలనీ వాసులు హర్షం వ్యక్తంచేశారు . ఈ సందర్బంగా కాలనీ లోని సమస్యలను కాలనీ వాసులు మేయర్ కు వివరించారు.వెంటనే …
Read More »నేనూ చూపిస్తా..!
మంది ఎక్కువయ్యే కొందీ మజ్జిగ పలుచన అవుతుందనేది అనే సామెత తెలిసిందే.. ఇదే సామెతను సినిమా ఇండస్ర్టీకి ఆపాదిస్తే తారామణుల సంఖ్య పెరిగేకొద్దీ అందాల ఆరబోత ఎక్కువ అవుతుందనేది.. సినీ జనాల మాట. ఇదే మాటను వాస్తవం చేస్తూ సినీ ఇండస్ర్టీలో హీరోయిన్లు అందాల ఆరబోతలో రెచ్చిపోతున్నారు. అంతటితో ఆగక హీరోయిన్స్ ఎన్నికల స్థానాలకు పోటీ ఎక్కువ అవ్వడంతో నటీమణులు అందాలతో ప్రేక్షక ఓటర్లను తెగ ఆకర్షిస్తున్నారు. స్టార్స్ నియోజక …
Read More »నంద్యాల డీఎస్పీగా పనిచేసిన హరినాథ్రెడ్డికి 15 కోట్ల అక్రమాస్తులు
ఏపీలో మరో అవీనితి ఖాకి బండారం బట్టబయలైంది. సీఐడీ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న హరినాథ్రెడ్డికి 15 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు అవినీతి నిరోదక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. శనివారం ఉదయం మొత్తం 9 చోట్ల ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్బంగా కర్నూలులో 2 భవనాలు, కడపలో ఒక భవనం, కర్నూల్ జిల్లా తుగ్గలిలో 10 ఎకరాల భూమి ఉన్నట్లు ఏసీబీ అదికారులు గుర్తించారు అంతేగాక …
Read More »జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో కేటీఆర్ సమావేశం
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) టీఆర్ఎస్ కార్పొరేటర్లతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. బేగంపేటలోని హరితప్లాజాలో సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్ నగర అభివృద్ధి కార్యక్రమాలను కార్పొరేటర్లకు మంత్రి వివరిస్తున్నారు. పెరుగుతున్న జనాభా, నగర విస్తరణ నేపథ్యంలో హైదరాబాద్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి కార్పొరేటర్లకు సూచించారు.
Read More »ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలో సునీల్.. అసలు మ్యాటర్ ఏంటీ..?
కమెడియన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత హీరోగా మారిన సునీల్ .. ప్రస్తుతం విజయాలు లేక హాస్యనటుడిగా రీ ఎంట్రీ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు. అటువంటి సమయంలో అద్భుతమైన రోల్ పట్టేశారని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ జై లవకుశ తర్వాత త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం లాంఛనంగా ప్రారంభమైన ఈ మూవీ లో ఓ …
Read More »జగ్గయ్యపేటలో వైసీపీ ఘన విజయం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మున్సిపాల్టీని వైసీపీ నిలబెట్టుకుంది. మునిసిపల్ చైర్మన్గా రాజగోపాల్ అలియాస్ చిన్నా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైసీపీ పార్టీకి 16 కౌన్సిలర్ లు ఉన్నప్పట్టికీ , తెలుగుదేశం పార్టీ ఈ మున్సిపాల్టీని స్వాదీనం చేసుకోవాలని ప్రయత్నం చేసింది. విజయవాడ ఎమ్.పి కేశినేని నాని, జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్యలు రిటర్నింగ్ అదికారి ని ఎన్నికలు జరగనివ్వకుండా అడ్డుకున్నారు.తమ పార్టీ కౌన్సిలర్ లను కిడ్నాప్ చేశారని, వారు వచ్చే వరకు ఎన్నిక …
Read More »సూపర్ సిరీస్లో తెలుగు తేజం
ఫ్రెంచ్ ఓపెన్ సూపర్ సిరీస్లో తెలుగు తేజం పీవీ సింధు సెమీఫైనల్ చేరింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్ యుఫెయిపై 21-14, 21-14 తేడాతో వరుస గేముల్లో సింధు గెలుపొందింది. డెన్మార్క్ ఓపెన్లో తనను ఓడించిన చెన్పై సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఆత్మవిశ్వాసంతో ఆట ప్రారంభించిన భారత షట్లర్ తొలి నుంచే దూకుడుగా ఆడి పై చేయి సాధించింది. తొలి గేమ్ను 21-14 తేడాతో గెలుచుకున్న …
Read More »