Blog Layout

‘నారాయ‌ణ’లో మ‌రో విద్యార్థి మృతి

ఏపి మంత్రి నారాయ‌ణ‌కు చెందిన నారాయ‌ణ క‌ళాశాల‌లు, స్కూళ్లు, నారాయ‌ణ ట్యాలెంట్ స్కూళ్లు విద్యార్థుల ఆత్మ‌హ‌త్య‌ల‌కు కేంద్రంగా మారుతున్నాయి. కాగా, గ‌త వారంలో సుమారు 10మంది నారాయ‌ణ విద్యాసంస్థ‌ల విద్యార్థులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ్డారు. తాజాగా మ‌రోఘ‌ట‌న చోటుచేసుకుంది. కాగా, ఈ రోజు గుంటూరు జిల్లా ప‌రిధిలోగ‌ల వినుకొండ‌లో నారాయ‌ణ ట్యాలెంట్ స్కూల్‌కు చెందిన టెన్త్ విద్యార్థి జావిద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు.ప్రిన్సిప‌ల్ మంద‌లింపు కార‌ణంగానే జావిద్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడ‌ని కుటుంబ స‌భ్యులు …

Read More »

ల‌క్షా 50 వేల పోస్టుల‌కు చంద్ర‌బాబు స‌ర్కార్ పాత‌ర‌!

రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నా వారి ఆశలు నెరవేరడం లేదు. ఏటా లక్షల సంఖ్యలో విద్యార్థులు డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ వంటి కోర్సులను పూర్తి చేస్తున్నారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల సంఖ్య లక్షల్లో ఉన్నా ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ వయోపరిమితి మించిపోతుండడంతో యువత తీవ్ర ఆందోళనకు గురవుతోంది. మరోవైపు ఆటోమేషన్‌ ప్రభావంతో …

Read More »

నేనొక ఐటెం గ‌ర్ల్‌ని..! – హీరోయిన్ డైసీ

జైహూ చిత్రంలో స‌ల్మాన్‌ఖాన్‌కి జోడీగా న‌టించి బాలీవుడ్‌కు ప‌రిచ‌య‌మైన డైసీ మ‌రోసారి హాట్‌.. హాట్ న్యూస్‌తో వార్త‌ల్లో నిలిచింది. ఏదో ఒక సినిమాలో ఓ ప్ర‌త్యేక పాట‌లో క‌నిపిస్తే త‌న‌పై ఐటెం గ‌ర్ల్ అని ముద్ర వేస్తారా? ఇదెక్క‌డి న్యాయం అంటూ ప్ర‌శ్నించింది. కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌లా బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుంటే వారు ఐటెం సాంగ్‌లో కనిపించినా అతిథి పాత్రలో నటించారు అని గొప్పగా చెబుతారు. అదే …

Read More »

స్కూల్లో అస‌భ్యంగా కూర్చోబెట్టి.. ఆపై బాలిక‌ను..!

పవిత్రమైన గురువు స్థానంలో ఉండే కొందరు కామాంధులుగా మారిపోతున్నారు. ఫలితంగా తమ వికృత చేష్టలతో విద్యార్థినుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా హైద‌రాబాద్ న‌గ‌ర ప‌రిధిలోగ‌ల జియాగూడ పూన‌మ్ ల‌క్ష్మీ న‌ర్సింహ‌న‌గ‌ర్‌లోని గురుకుల్ ది స్కూల్ పాఠ‌శాల‌ ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన వెలుగులోకి వచ్చింది. కాగా, జియాగూడ డివిజ‌న్ ప‌రిధిలోని దుర్గాన‌గ‌ర్ ప్రాంతానికి చెందిన ఓ వ్య‌క్తి(40) త‌న కూతురును గురుకుల్ ది స్కూల్లో తొమ్మిదో తరగతి చదివిస్తున్నాడు. మూడు రోజులుగా …

Read More »

నేడు ధ‌ర్మంలో వైఎస్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

వైఎస్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ రోజు అనంత‌పురం జిల్లాలోగ‌ల ధ‌ర్మ‌వ‌రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. నెల రోజుల‌కు పైగా నిరాహార దీక్ష చే్స్తున్న చేనేత కార్మికుల‌ను వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి క‌లిసి.. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల‌కు దెబ్బ‌తిన్న పంట‌ల‌ను ప‌రిశీలిస్తారు. కాగా, చేనేత కార్మికుల దీక్ష‌ల‌కు వైఎస్ జ‌గ‌న్ సంఘీభావం తెలిపిన విష‌యం విధిత‌మే. అయితే, నేత‌న్న‌లు చేప‌ట్టిన దీక్ష‌లు నెల రోజులకు పైగా కొన‌సాగుతున్నా పాల‌కులు ప‌ట్టించుకోక‌పోవ‌డంపై విమ‌ర్శ‌లు …

Read More »

మంత్రి నారాయణకు బాబు బిగ్ షాక్ ..

ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ సర్కారు మంత్రి నారాయణకు బిగ్ షాకిచ్చింది .ఈ నేపథ్యంలో నారాయణ విద్యాసంస్థల యాజమాన్యానికి రాష్ట్ర ఇంటర్‌బోర్డు గట్టి షాక్‌ ఇచ్చింది. ఏకంగా రూ.లక్ష జరిమానాతో పాటు షోకాజ్‌ నోటీసు జారీచేసింది. విశాఖ నగరంలోని అక్కయ్యపాలెం, రామాటాకీస్‌ రోడ్డు శ్రీనగర్‌లో రెండు కళాశాలలు, హాస్టళ్లను నారాయణ యాజమాన్యం అనుమతి లేకుండా నిర్వహిస్తున్నట్టు బోర్డు గుర్తించింది. మొన్న …

Read More »

వరంగల్ రోహిణి ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…

వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ రోహిణి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని ఓ ఆపరేషన్ ధియేటర్ లో ఆక్సిజన్ సిలిండర్ పేలి.. షార్ట్ సర్క్యూట్ అయ్యి.. మంటలు చెలరేగాయి. అక్టోబర్ 16వ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో.. రెండో అంతస్తులో ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. వెంటనే అలర్ట్ అయిన సిబ్బంది.. ఆస్పత్రిలోని 198 మంది ఇన్ పేషంట్లను బయటకు తీసుకొచ్చారు. …

Read More »

తూప్రాన్‌లో ఫుడ్ ప్యాకింగ్ యూనిట్….

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఆర్‌పీ సంజీవ్ గోయంక గ్రూపుతో ఒప్పందం కుదుర్చుకున్నది. సంజీవ్ గోయంక గ్రూపు.. మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో.. ప్యాకేజ్డ్ ఫుడ్ బిజినెస్ సెంటర్‌ను ప్రారంభించనున్నది. సుమారు రూ.200 కోట్లతో ఆ వ్యాపారకేంద్రాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ఇవాళ ఈ అంశంపై సంజీవ్ గోయంకతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వ్యాపార సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు.. ప్రభుత్వ విధానాలను.. ఈసందర్భంగా …

Read More »

నేను చేయాల్సిన మూవీ ఆ నందమూరి హీరో చేశాడు -రవితేజ సంచలన వ్యాఖ్యలు ..

మాస్ మహారాజు రవితేజ దాదాపు రెండు యేండ్ల తర్వాత రాజా ది గ్రేట్ అంటూ సరికొత్త మూవీతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెల్సిందే .ఈ సందర్భంగా రవితేజ ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు . ఆ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ “దాదాపు రెండు యేండ్ల తర్వాత అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో `రాజా ది గ్రేట్‌` సినిమాతో బుధ‌వారం మీ ముందుకు వస్తుంది .దర్శకుడు అనిల్ …

Read More »

టీడీపీలోకి వైసీపీ ఎంపీ -ముహూర్తం ఖరారు ..

ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీ పార్టీలోకి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ చేరడానికి ముహూర్తం ఖరారు అయింది .ఈ క్రమంలో రాష్ట్రంలో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గ వైసీపీ ఎంపీ బుట్టా రేణుక అధికారపార్టీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. రేపు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో తెదేపాలో చేరనున్నట్లు సమాచారం.అయితే …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat