తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సూర్యాపేట పర్యటనలో భాగంగా పలు కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్థానికంగా ఉన్న గొల్లబజార్లో నిర్మించిన 192 డబుల్ బెడ్రూం ఇళ్లను అందజేయడానికి స్థానిక మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి అధ్యక్షతన నిన్న లాటరీ పద్దతిలో డబుల్ బెడ్రూం ఇళ్ల లబ్దిదారులను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన లబ్దిదారులకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా …
Read More »Blog Layout
ఏకంగా సీఎం కారునే దొంగిలించారు …
ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన కారు ఏకంగా చోరీకి గురైంది. సీఎం కేజ్రీవాల్ ఉపయోగించే బ్లూ వాగనార్ కారు DL9 CG 9769 ఈ రోజు సాయంత్రం సాయంత్రం సెక్రటేరియట్కు సమీపంలో పార్కు చేసి ఉంచగా..ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read More »సింధు దారుణ హత్య
సంగారెడ్డి జిల్లాలో అదృశ్యమైన ఐదేళ్ల బాలిక సింధు దారుణ హత్యకు గురైంది. మొగుడంపల్లి మండలం మన్నాపూర్ గ్రామానికి చెందిన ఐదు సంవత్సరాల బాలిక సింధు బుధవారం అదృశ్యమైంది. కాగా… ఆ గ్రామానికి సమీపంలోగల ఓ బావిలో బాలిక మృతేహాన్ని స్థానికులు గుర్తించారు. అనంతరం బయటకు తీసి చూడగా నిన్న అదృశ్యమైన సింధుగా గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. బాలికను ఎవరు చంపారన్న దానిపై పోలీసులు లోతుగా …
Read More »అక్రమ సంబంధానికి అడ్డుగా ఉంటే ఇలా చేస్తారా…?
అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసేందుకు ఓ భార్య వేసిన స్కెచ్ బెడిసికొట్టింది. నగరంలోని హైదర్గూడకు చెందిన జ్ఞానేశ్వర్, సునీత భార్యాభర్తలు. జ్ఞానేశ్వర్ టిఫిన్ సెంటర్లో పనిచేస్తుండగా సునీత ఓ ప్రైవేటు సంస్థలో విధులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో సునీతకు సహోద్యోగి శ్రీనివాస్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. తమ అక్రమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన ఆమె ప్రియుడితో కలిసి హత్య చేసేందుకు పథకం పన్నింది. …
Read More »మా లక్ష్యం ఆ లక్ష ఎకరాలు కూడా -మంత్రి మాణిక్యాలరావు…
ఏపీ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్ష ఎకరాల దేవాదాయ భూములను లీజుకిస్తామని దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు .ఈ రోజు రాష్ట్రంలోని ఏలూరులో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ ఈ వేలం ద్వారా ఈ భూములను 33 సంవత్సరాలకుగానూ లీజుకిస్తామని తెలిపారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాలను ఆధునీకరిస్తామని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Read More »రాజమౌళి దర్శకత్వంలో.. చత్రపతి శివాజిగా మహేష్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు(కౌబాయ్ చిత్రం)అప్పట్లో ఓ సంచలనం. ఇక అల్లూరి సీతా రామరాజు గురించి అయితే ఎంత చెప్పినా తక్కువే.. తెలుగు ప్రజలకి కృష్ణుడు అంటే.. ఎన్టీఆర్ ఎలా గుర్తుకు వస్తాడో.. అల్లూరి సీతారామరాజు అంటే కృష్ణ గారే గుర్తుకు వస్తాడు. తెలుగు సినిమా చరిత్రలో అనేక సంచలన చిత్రాలను తన పేరిట లిఖించుకున్న కృష్ణకి చత్రపతి శివాజీ క్యారెక్టర్ అంటే అత్యంత ఇష్టంగా …
Read More »నెహ్రా సంచలన నిర్ణయం …
టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఆశిష్ నెహ్రా క్రికెట్కు వీడ్కోలు పలికేందుకు ముహూర్తం ఖరారైంది.వచ్చే నెల నవంబర్ ఒకటో తారీఖున న్యూజిలాండ్తో సొంతగడ్డ దేశ రాజధాని మహానగరం దిల్లీలో జరిగే మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాలని నిర్ణయం తీసుకున్నాడు! దీనికి సంబంధించి టీం ఇండియా కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ విరాట్ కోహ్లితో చర్చించిన నెహ్రా టీమ్ఇండియా సభ్యులకు తన నిర్ణయాన్ని ప్రకటించినట్లు సమాచారం. అయితే చాలా రోజుల తర్వాత జట్టులోకి …
Read More »స్మృతి ఇరానీని ఎందుకు అంత మాట అన్నాడు.. బీజేపీ ఎంపీ
ప్రముఖ నటుడు బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ఫైర్ బ్రాండ్ అంటూ అభివర్ణించారు. సమాచార ప్రసార శాఖ ఆమె చేతిలో దూసుకెళుతోందని, చిత్ర పరిశ్రమకు మరింత లబ్ధి చేకూర్చేలా ఆమె చేపడుతున్న నియామకాలు ఉన్నాయని అన్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ)కి ప్రముఖ పాటల రచయిత ప్రసూన్ జోషిని, అలాగే, పుణెలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా …
Read More »నిఖార్సైన లీడర్ కు ప్రతిరూపం మంత్రి కేటీఆర్ -ఇలాంటి నేతలు చాలా అరుదు ..
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .ఈ సారి ఆయన ఉన్నది ఉన్నట్లు చెప్పి ప్రస్తుత రోజులో సాధారణంగా ఒక లీడర్ ఉండే రీతి కంటే భిన్నంగా వ్యవహరించి తనకు తనే సాటి అని నిరుపించుకున్నారు .సాధారణంగా నేటి రోజుల్లో నాయకుడు అంటే చుట్టూ మందీ మర్భాలం ఉంటారు .అడుగు వేస్తె చాలు అహో ఓహో అని అంటూ కీర్తనలు చేస్తారు .చేసేది …
Read More »తన పైఅధికారి భార్యతో అక్రమ సంబంధం… ఎలా తెలిసిందో గాని
అక్రమ సంబంధాన్ని తన పైఅధికారి భార్యతో కొసాగిస్తున్నట్లు అంగీకరించిన ఓ సైనిక బ్రిగేడియర్కు విధించిన శిక్ష చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ విషయం ఏమిటంటే… పశ్చిమ బెంగాల్ లోని సుక్మా ప్రాంతంలో చైనా నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన కీలకమైన సైనిక విభాగంలో బ్రిగేడియర్గా ఓ ఉద్యోగి పనిచేస్తున్నారు. త్వరలో ఈయన సీనియారిటి ప్రకారం మేజర్ జనరల్గా ర్యాంకు పొందనున్నారు. ఐతే అయ్యగారి చూపు పక్కదారి పట్టింది. తన పైఅధికారి …
Read More »