మహేంద్ర సింగ్ ధోనీ కూతురు జీవాతో ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సరదాగా గడిపాడు. రాంచీ వేదికగా మొన్న జరిగిన టీ20లో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్కు తర్వాత కోహ్లీ ధోనీ ఇంటికి వెళ్లాడు. ఈ సందర్భంగా జీవాతో కలిసి కోహ్లీ సరదాగా ముచ్చటించాడు. కుక్కలు, పిల్లుల గురించి ఇద్దరూ మాట్లాడుకుని, వాటిని ఇమిటేట్ చేశారు. ముద్దులొలికే జీవాతో కలిసి మళ్లీ ఆడుకున్నానని …
Read More »Blog Layout
అద్దె ఇల్లు వివాదంపై ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్ క్లారీటీ ..
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన ఫారుఖ్ హుస్సేన్ కు సంబంధించిన అద్దె ఇల్లు విషయంలో రాజుకున్న వివాదంపై ఆయన స్పందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరంలో తను అద్దెకు ఉంటున్న తన ఇంటికి ఒక మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చి ఇంటిని ఖాళీ చేయాలని కోరారని, ఆమె ఇంటి యజమాని అనే విషయం తనకు తెలియదని ఆయన వివరణ ఇచ్చారు. మహిళ తనను …
Read More »కేంద్ర మంత్రి గడ్కరికి మంత్రి హరీష్ లేఖ..
తెలంగాణ రాష్ట్రం పట్ల కృష్ణా నది యాజమాన్య బోర్డు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికి లేఖ రాశారు. బోర్డు సమర్ధంగా పనిచేయకపోగా.. పక్షపాత ధోరణి అవలంభిస్తోందని, ఏపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. భవిష్యత్ లో ఇది తీవ్ర ఇబ్బందులకు దారి తీస్తుందని పేర్కొన్నారు. నీటి విడుదలలో పక్షపాతంతో పాటు.. …
Read More »రైతు కుటుంబాలకు పరిహారం…
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 27 జిల్లాల్లోని 457 రైతు కుటుంబాలకు ఈ పరిహారం అందనున్నది. ఒక్కో కుటుంబానికి రూ.6 లక్షల చొప్పున రూ. 27.42 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
Read More »కంగనా వర్సెస్ హృతిక్.. దంగల్ అన్లిమిటెడ్..!
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్- హృతిక్ రోషన్ల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రేమ ద్వేషం పగ ఇలా సాగుతుంది వీరి వైరం. ఒకప్పుడు ప్రేమించుకొని తర్వాత శత్రువులు అయిపోయారు వీరు. ఇప్పుడు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తె భగ్గుమంటుంది. ఇప్పటి వరకు కంగనా మాత్రమే మీడియా ముందుకు వచ్చి హృతిక్ పై వ్యాఖ్యలు చేసింది. అయితే తాజాగా హీతిక్ కూడా ఈ వివాదం పై స్పందించారు. కంగనాను …
Read More »నిజామాబాద్లో రూ.50 కోట్లతో ఐటీ పార్క్….
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ కవిత ఈ రోజు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా నిజామాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు గురించి ఇరువురు చర్చించారు. ఈ భేటీ అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ రూ.50 కోట్లతో నిజామాబాద్లో ఐటీ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు మీడియాకు తెలిపారు. ఇప్పటివరకూ 60 ఐటీ కంపెనీలు ముందుకు వచ్చాయని, వచ్చే దసరాకు ఐటీ పార్క్ ప్రారంభించేలా చర్యలు …
Read More »హీరోయిన్ శ్రీదేవి కూతురు బికినీ పోజు!
శ్రీదేవి చిన్న కూతురు ఖుషీకపూర్ ప్రస్తుతం వార్తల్లోకి వచ్చింది. అదికూడా హాట్ గా గ్లామర్ షోతో ఈమె వార్తల్లోకి ఎక్కడం గమనార్హం. ప్రస్తుతం ఇంటర్నెట్ లో ఖుషీకపూర్ బికినీ పిక్చర్ సర్క్యులేట్ అవుతోంది. సముద్రతీరంలో ఖుషీ దిగిన ఫొటో ఇది. ఈ ఫొటోపై మిశ్రమ స్పందన వ్యక్తం అవుతోంది. కొందరేమో ఈ ఫొటోను చూసి ఖుషీ లవ్ అండ్ అడ్మిరేషన్ ను కురిపిస్తుంటే, మరికొందరు దీన్ని స్కిన్ షో అని …
Read More »రికార్డ్ స్థాయిలో వసూళ్ళు సాధించిన “జై లవకుశ “..
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హరోగా తన సోదరుడు ప్రముఖ హీరో నందమూరి కళ్యాణ రామ్ నిర్మాతగా ప్రముఖ దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఇటీవల విడుదల అయిన లేటెస్ట్ మూవీ “జై లవకుశ “.జైలవకుశ మూవీ ప్రపంచ వ్యాప్తంగా కొన్ని వందల ధియేటర్స్ లో విడుదలై మొదటి షో నుండే బాక్సాపీస్ వద్ద సూపర్హిట్ టాక్తో ప్రదర్శించబడుతున్నది. బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన జై లవ కుశ …
Read More »కనీసం రూ.30 లక్షలు కూడా లేని నిరుపేద గుర్మీత్ రామ్ రహీమ్..
డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ స్పెషల్ కోర్టు తనకు విధించిన రూ.30 లక్షల జరిమానాను కట్టలేనని పంజాబ్, హర్యానా రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టుకు తెలిపారు.ఈ సందర్భంగా తాను అన్నింటినీ త్యజించానని, ఈ పరిస్థితుల్లో జరిమానా కట్టడం సాధ్యం కాదని గుర్మీత్ చెప్పినట్లు అతని తరఫు న్యాయవాది గార్గ్ నర్వానా కోర్టుకు చెప్పారు. గుర్మీత్కు రేప్ కేసులో 20 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.30 లక్షల …
Read More »సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ..
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో 2,718 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ చేయడానికి దస్త్రంపై సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ సంతకం చేశారు. 2016, డిసెంబర్ 31 నాటికి తగిన హాజరు శాతం గల ఈ కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామనీ, ఒకట్రెండు రోజుల్లో వీటిని కార్మికులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం 2,718 …
Read More »