ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇప్పటివరకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ..ఇద్దరు ఎంపీలు అధికార తెలుగుదేశం పార్టీ గూటికి చేరుకున్నారు .దీంతో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …
Read More »Blog Layout
ఆడోళ్ళని ఆడుకుంటానంటున్నచంద్రబాబు.. గృహ హింస, ఈవ్టీజింగ్ లతో నయా స్కీం..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ నోరు ఎన్నిసార్లు జారిందో తనకే లెక్కలేదు.. మైక్ పట్టుకున్నప్పుడల్లా నోరు జారడం సోషల్ మీడియాకి అడ్డంగా బుక్ అవ్వడం లోకేష్ పొలిటికల్ లైఫ్లో భాగమైపోయాయి. సైకిల్ గుర్తుకు ఓటేస్తే తడిగుడ్డతో గొంతుకోసుకున్నట్టే అన్నా.. రాష్ట్రంలో కులపిచ్చి ఉన్న ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీనే అని చెప్పినా.. జయంతి రోజున వర్ధంతి అని నాలుక కరిచినా.. ఇంత చిన్న వయసులో …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలు
టీడీపీ ఎమ్మెల్సీ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలుచేసారు . తెలుగు రాష్ట్రాలేమైనా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అబ్బ సొత్తా అని రామ్గోపాల్ వర్మ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడంపై బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లపై ఫేస్ బుక్ ద్వారా రామ్గోపాల్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరుగనివ్వనన్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో తనకు తెలియదని చెప్పారు. …
Read More »సున్హేరా హై తెలంగాణ, దేశ్కీ ధడ్కన్ తెలంగాణ మైనార్టీ విద్యార్థులు ఆలపిస్తున్న ప్రత్యేక గీతం..!
తాలీమ్ కే చిరాగ్ కో గలీ గలీ లేజాయేంగే- కేసీఆర్కే ఖ్వాబోంకో పూరా కర్ దిఖాయేంగే (విద్య అనే దీపాన్ని గల్లీ గల్లీలో తీసుకెళుదాం- కేసీఆర్ కన్న కలలను నిజం చేసి చూపిద్దాం),సున్హేరాహై తెలంగాణ- దేశ్కి ధడ్కన్ తెలంగాణ(బంగారు తెలంగాణ- దేశంలో ఖ్యాతి పొందిన తెలంగాణ), నఫ్రత్ సే హమ్ కామ్ న లే- ఐసీ ఫిజా బనాయేంగే- ఐసా చమన్ సజాయేంగే (విద్వేషాలతో పనిచేయవద్దు- సమాజంలో మంచి వాతావరణం …
Read More »చీరలతో చిల్లర రాజకీయాలా!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండగక్కి కానుకగా ఇవ్వాలని తలపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మొదటి ప్రయత్నం కాబట్టి కొన్ని లోపాలుంటాయి. వచ్చే పండుక్కి ఈ లోపాలు లేకుండా చూసుకొని ఎక్కువ సమయమిస్తే పూర్తి స్థాయిలో సిరిసిల్లలోనే నాణ్యమైన చీరలు తయారుచేసే అవకాశం ఉన్నది. అంతటి నైపుణ్యం కూడా నేతన్నలకున్నది. కాని భయపెట్టి బద్నాం చేసి ఇన్నాళ్లకు ఒక మంచి పాలసీ వస్తే దానిని మరుగునపరిచే ప్రయత్నం …
Read More »త్వరలోనే స్వీటీ కి పెళ్లి ..?
తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి మూవీలో నటించిన ప్రభాస్, అనుష్కల పెళ్ళి ఎప్పుడు అంటూ ప్రతి ఒక్కరు భారీ చర్చలే జరిపారు. కొందరు ప్రభాస్ – అనుష్క లు కలిసి పెళ్ళి చేసుకోబోతున్నారని ప్రచారం చేశారు . మరి కొందరు ఈ ఏడాది వీరిరివురు విడివిడిగా వివాహం చేసుకోనున్నారని అన్నారు. అయితే ప్రభాస్ పెళ్ళికి కాస్త టైం పడుతుందని తెలుస్తుంది .అయితే స్వీటీ అనుష్క మాత్రం త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుందని …
Read More »సిడ్నీ లో అంబరాన్న౦టిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు.
సిడ్నీ బతుకమ్మ మరియు దసరా ఫెస్టివల్ ఇన్కార్పొరేటెడ్ అసోసియేషన్ నిర్వయించిన బతుకమ్మ ఉత్సవాలతో సిడ్నీ నగరం పులకించింది. ఆటపాటలు, కోలాటాల చప్పుళ్లతో వీధులు మార్మోగాయి. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో….బంగారు బతుకమ్మ ఉయ్యాలో….ఉయ్యాల పాటలు పాడారు. బతుకమ్మ ఆటా…పాటతో సిడ్నీ నగరం పులకించింది. సప్తవర్ణాల శోభితమైన పూలదొంతరల బతుకమ్మలు చూడముచ్చటేశాయి. వాటి తయారీకి ఉదయం నుంచే కష్టపడ్డారు. ఉత్తమ బతుకమ్మలను నిర్వాహకులు ఎంపిక చేశారు. …
Read More »అవుట్ సోర్సింగ్ పోస్టుల భర్తీ పేరిట దోచుకుతింటున్నారు -ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఏపీలో అవినీతి అక్రమాలు ఎంతగా జరుగుతున్నాయో ఇటు తెలుగు మీడియా దాచిపెట్టిన కానీ అటు నేషనల్ మీడియా కథలు కథలుగా కథనాలను ప్రచురిస్తున్నాయి .అంతే కాకుండా గత మూడున్నర ఏండ్లుగా రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల అవినీతి జరిగింది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు చేస్తోన్న ప్రధాన ఆరోపణ .టీడీపీ అవినీతి గురించి ఏకంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబు …
Read More »భోజనం చేశాక సోంపు తింటే ఏమవుతుందో తెలుసా..?
ఈనాటి జంక్ ఫుడ్ యుగంలో మనం మానేశాం కానీ, ఒకప్పుడంటే చాలా మంది భోజనం చేశాక సోంపు తినేవారు. దీంతో వారు అనేక అనారోగ్యాల నుంచి దూరంగా కూడా ఉన్నారు. అయితే ఇప్పుడీ అలవాటు చాలా మందికి లేదు. కానీ నిత్యం భోజనం చేశాక ఒక టీస్పూన్ మోతాదులో సోంపును తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి. పలు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. …
Read More »సింగరేణికి సీఎం కేసీఆర్ తోనే భవిష్యత్తు..
తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ తోనే బంగారు భవిష్యత్తు ఉంటుందని భద్రాది -కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం అసెంబ్లీ నియోజక వర్గ శాసన సభ్యులు జలగం వెంకట రావు అన్నారు.జిల్లాలోని సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ లో జరిగిన ఎన్నికల ప్రచారం లో ఎమ్మెల్యే జలగం కార్మికులతో కలిసి మాట్లాడారు.ఈ సందర్బంగా వివిధ కార్మిక సంఘాల నుంచి సుమారు 100 మంది TBGKS లోచేరారు .వారికి ఎమ్మెల్యే జలగం కండువాలు …
Read More »