తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల పంతోమ్మిది తారీఖున మెదక్ జిల్లాలో పర్యటించనున్న సంగతి తెల్సిందే. అయితే ఈ పర్యటన ఈ నెల ఇరవై మూడో తారీఖుకు వాయిదా పడినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. పంతోమ్మిదో తారీఖున ఎల్లో అలెర్ట్ ను వాతావరణ శాఖ జారీ చేయడంతో ముఖ్యమంత్రి కార్యాలయం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »Blog Layout
ఆసియాలోనే ప్రతిష్టాత్మక మార్కెట్ గా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ : మంత్రి జగదీశ్రెడ్డి
ఆసియాలోనే ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ‘సూర్యాపేట టైమ్స్’తో చెప్పారు. ఆసియాలో ప్రతిష్టాత్మకంగా సూర్యాపేట పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం జరిగిందని, ఈనెల 20న సీఎం కేసీఆర్ చేతులమీదుగా సీఎం కేసీఆర్ దీనిని ప్రారంభిస్తారన్నారు. ఈ మార్కెట్ యార్డు నిర్మాణంలో ప్రతి దశను తాను స్వయంగా పరిశీలించినట్లు మంత్రి చెప్పారు. సూర్యాపేటలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో 165 కమర్షియల్ షాపులతో పాటు …
Read More »బిగ్ బ్రేకింగ్.. వంగవీటి రాధాపెళ్లి ఫిక్స్ …కాబోయే భార్య ఎవరంటే..!
ఏపీ రాజకీయాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ అంటే స్వర్గీయ వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధా కృష్ణ అనే చెప్పాలి. రంగా వారసుడిగా రాధాకు ఏపీ రాజకీయాల్లో ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది.. గతంలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాదా మొదట కాంగ్రెస్ ఆ తర్వాత ప్రజారాజ్యం, తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారారు. కాపు సామాజికవర్గానికి చెందిన వంగవీటి రాధ ఎట్టకేలకు పెళ్లి కొడుకుగా మారబోతున్నారు. వంగవీటి …
Read More »కుత్బుల్లాపూర్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మాజీ కార్పొరేటర్ కె ఎం గౌరీష్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సత్తి రెడ్డి, సదానందం, బాలయ్య, రాజు, వెంకటేష్, అజయ్, మధుకర్, రమణ, సిద్ధికి, విజయ్ హరీష్, విజయ్, తదితరులు పాల్గొన్నారు.
Read More »నందమూరి అభిమానులకు శుభవార్త
ఈ రోజు బుధవారం నందమూరి అభిమానులకు ఓ శుభవార్త తెలియనున్నది. హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్.. తెలుగు సినిమా ప్రేక్షకులకు సందేశాత్మక చిత్రాలను అందించే ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం దేవర.. పాన్ ఇండియా స్టార్ నందమూరి తారకరామారావు ఆలియాస్ జూనియర్ ఎన్టీఆర్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ ఈ రోజు మధ్యాహ్నాం రెండు గంటలకు రీలివ్ …
Read More »తగ్గేదేలే అంటున్న జైలర్ కలెక్షన్లు
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మూవీ జైలర్. విడుదలైన మొదటి రోజు నుండే ఈ మూవీ కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. కేవలం ఆరు రోజుల్లోనే ఈ చిత్రం నాలుగు వందల పదహారు కోట్ల పంతోమ్మిది లక్షల రూపాయలను కలెక్ట్ చేసిందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే సెలవులు పూర్తవ్వడంతో ఈ చిత్రానికి సంబంధించిన …
Read More »సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్
తెలంగాణ రాష్ట్రంలోని సింగరేణి కార్మికులకు నిజంగా ఇది గుడ్ న్యూస్ . సింగరేణిలో పని చేస్తున్న కార్మికులకు సంబంధించిన ఏడు వందల కోట్ల రూపాయల బోనస్ ను త్వరలోనే చెల్లిస్తామని ఆ సంస్థ సీఎండీ శ్రీధర్ తెలిపారు. 2013-14లో సింగరేణి సంస్థ లాభాలు నాలుగు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు కాగా గతేడాది అంటే (2022-23)లో రెండు వేల రెండోందల ఇరవై రెండు కోట్ల రూపాయల లాభాలను ఆర్జించిందని సంస్థ …
Read More »ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.. అధికార బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు విద్యుత్ శాఖలోని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త తెలిపారు. ఇందులో భాగంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను ముప్పై ఏడు శాతం పెంచుతూ విద్యుత్ శాఖకు సంబంధించిన స్పెషల్ సీఎస్ తాజా ఉత్తర్వులను జారీ చేశారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ఉన్న ఇరవై ఏడు వేల మంది ఉద్యోగుల జీతం దాదాపు …
Read More »కొడంగల్ లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
77వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఎమ్మార్వో, ఎంపీడీవో, మార్కెట్ కమిటీ, PACS మరియు కొడంగల్ మున్సిపల్ ఆఫీస్, అగ్రికల్చర్ ఆఫీస్, అగ్ని మాపక కార్యాలయం, మండల విద్యా శాఖ కార్యాలయం మరియు వివిధ పాఠశాలల చిన్నారులతో కలిసి కొడంగల్ మున్సిపల్ కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో జండా ఎగురవేస్తూ సంబరాలు చేసుకున్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి . ఈ …
Read More »