rameshbabu
October 26, 2019 SLIDER, TELANGANA
1,104
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను నిన్న శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఈనెల ముప్పై ఒకటో తారీఖున తన నివాసంలో జరగనున్న సత్యనారాయణ వ్రతానికి రావాలంటూ గవర్నర్ తమిళ సై ను వీహెచ్ ఆహ్వానించారు. అంతేకాకుందా ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »
rameshbabu
October 26, 2019 CRIME, SLIDER
1,593
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ శివారు ప్రాంతమైన నార్సింగి పుప్పాలగూడలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళను కిడ్నాప్ చేసి ఆమెపై అతి కిరాతకంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పుప్పాలగూడ నుండి మహిళను కిడ్నాపు చేసిన దుండగులు ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్లారు. అనంతరం ఆమెపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. అతి కష్టమైన రీతిలో ఆమె వారి …
Read More »
rameshbabu
October 26, 2019 MOVIES, SLIDER
734
టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు వైవిద్య పాత్రలకు పెట్టింది పేరు విక్టరీ వెంకటేష్. స్టార్డమ్ కానీ హోదా కానీ చూడకుండా పాత్ర డిమాండ్ చేస్తే యువహీరోలతో కూడా కలిసి నటించే స్వభావమున్న హీరో వెంకీ. అలాంటి వెంకీ ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాలతో నేటి తరం హీరోలతో పోటి పడుతూ మరి నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం అక్కినేని వారసుడు నాగచైతన్యతో కలిసి వెంకీ మామ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ …
Read More »
rameshbabu
October 26, 2019 SLIDER, TELANGANA
733
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,మంత్రి కేటీ రామారావులపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఐదుగుర్ను శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం తాళ్లగురిజాల పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో వాట్సాప్ గ్రూపులల్లో సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ ల గురించి అసభ్యకరమైన పోస్టులు చేసిన బొంతల లక్ష్మీనారాయణ,బండారి మల్లేష్ ,యాదండ్ల బాలు,యాదండ్ల వెంకటేష్,జూపాక రాజేష్ లను అరెస్టు చేసినట్లు …
Read More »
rameshbabu
October 26, 2019 SLIDER, TELANGANA
576
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే దీపావళి బోనస్ ను ప్రకటించి.. ఒక్కో కార్మికుడికి రూ.64,700 లను అందజేసింది. దీంతో పాటుగా మరో శుభవార్తను సింగరేణి కార్మికులకు అందించింది ప్రభుత్వం. అందులో భాగంగా సింగరేణి ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తో ఇటీవల భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా సింగరేణి ప్రాంతంలో భూక్రమబద్ధీకరణకు గడవు పెంచాలని విన్నవించారు. …
Read More »
rameshbabu
October 26, 2019 SLIDER, TELANGANA
614
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సింగరేణి కార్మికులకు ఇటీవల అసెంబ్లీ సమావేశాల సాక్షిగా దీపావళి బోనస్ ను ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే. ఇందులో భాగంగా ఒక్కో సింగరేణి కార్మికుడికి రూ.64,700 లను దీపావళి బోనస్ గా అందజేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పర్మార్మెన్స్ లింక్డ్ రివార్డు స్కీం కింద సింగరేణి సంస్థ ఈ బోనస్ ను అందజేసింది. ఇందుకు మొత్తం రూ.258కోట్లను సంస్థ చెల్లించింది. తెలంగాణ …
Read More »
bhaskar
October 25, 2019 Uncategorized
485
Real Members There isn’t snapfuck any sense trusting every of such feedback, nonetheless, instead, it’s higher to check critiques like ours. With this hookup value, Snapfuck turns your fantasies appropriate proper into a actuality very quickly. And you might be merely on time, coz we’re going to gladly share the …
Read More »
The Little-Known Secrets To grabmyessay
bhaskar
October 25, 2019 Uncategorized
322
When a large excellent, plagiarism, and mistake absolutely free producing project is necessary, grabmyessay will meet your necessities plus your deadline. 2 page essay on world battle 1 movies methods to write a college grabmyessay software essay about your self take exclusive essay writing service evaluations english quick be aware …
Read More »
సీఎం జగన్ తో టీడీపీ ఎమ్మెల్యే భేటీ
rameshbabu
October 25, 2019 ANDHRAPRADESH, SLIDER
1,656
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన సీనియర్ నేత ,గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంత్రులు కొడాలి నాని, షేర్నీ నానిలతో కలిసి ఈ రోజు శుక్రవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం. గత కొంత కాలంగా ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీ …
Read More »
సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం..?
rameshbabu
October 25, 2019 SLIDER, TELANGANA
1,099
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత ఇరవై రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. దీంతో రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం హైకోర్టు ఆర్టీసీకార్మికులతో చర్చలు జరపాలని ప్రభుత్వానికి సూచించింది. ఇందులో భాగంగా ఆర్టీసీ సిబ్బందితో ఈ నెల ఇరవై ఆరో తారీఖున చర్చలు జరపనున్నట్లు సమాచారం. హుజూర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాల అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ” ఆర్టీసీ యాజమాన్యం,అధికారులు,డ్రైవర్లు,కండక్టర్లు మంచోళ్లు. యూనియన్ల నేతలే వాళ్లను చెడగొడుతున్నారు. …
Read More »