sivakumar
October 2, 2019 18+, ANDHRAPRADESH
1,642
సంపూర్ణ మధ్య నిషేధం సీఎం జగన్ ఇచ్చిన హామీ.. ఎంత కష్టమైనా ఆపని చేయాలనేది జగన్ సంకల్పం.. అయితే తాజాగా జగన్ నిర్ణయానికి తొలి అడుగుపడింది. విచ్చలవిడిగా విక్రయాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వ మద్యం దుకాణాలు ప్రారంభం అయ్యాయి. పలుఆంక్షలతో విక్రయాలు జరిగాయి. కొత్త మద్యంపాలసీ మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కొన్నిచోట్ల మినహా మిగిలిన అన్నిచోట్లా దుకాణాలన్నీ ప్రారంభమయ్యాయి. సూపర్ …
Read More »
siva
October 2, 2019 NATIONAL
1,314
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో ప్రతి ఏటా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇడ్లీ ఈటింగ్ కాంపిటీషన్ను మహిళలకు నిర్వహించారు. ఒక్క నిమిషంలో ఎవరైతే ఎక్కువ ఇడ్లీలు తింటారో వారే విజేత. అయితే ఈ కాంపిటీషన్లో 60 ఏళ్ల వృద్ధురాలు ఒక నిమిషంలో ఆరు ఇడ్లీలను తినేసి విజేతగా నిలిచారు. ఇడ్లీని తినేందుకు సాంబారు కూడా ఇచ్చారు. ఈ పోటీల్లో విజయం సాధించిన సరోజమ్మను నిర్వాహకులు సత్కరించి …
Read More »
sivakumar
October 2, 2019 18+, NATIONAL
980
కుట్ర పూరిత రాజకీయాలు చేసేవారు మహాత్మాగాంధీ బోధించిన శాంతి, అహింస గురించి ఎన్నటికీ అర్థం చేసుకోలేరని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ విమర్శించారు. భారత జాతిపిత గాంధీ 150వ జయంతి సందర్భంగా బుధవారం రాజ్ఘాట్ వద్ద సోనియా గాంధీకి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ గత ఐదేళ్లుగా దేశం లో జరుగుతున్న పరిణామాలకు గాంధీ ఆత్మ ఎంతో క్షోభించి ఉంటుందని మోదీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తమను తాము గొప్పవాళ్లు గా భావించుకునే …
Read More »
sivakumar
October 2, 2019 18+, ANDHRAPRADESH
977
మహాత్మా గాంధీ 150వ జయంతి పురస్కరించుకొని.. ఏపీ ప్రభత్వం గ్రామ సచివాలయాలు ప్రారంభించింది. ఈ క్రమంలో చంద్రబాబు పాలనకు జగన్ పాలనకు మధ్య తేడాలు చూపిస్తూ వైసీపీ ఎమ్మెల్యేలు సీదిరి అప్పలరాజు, శెట్టి ఫల్గుణ, శ్రీదేవి, ఎండీ అబ్దుల్ హఫీజ్ ఖాన్లు సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు రాజకీయ ధోరణిని తీవ్రంగా ఎండగట్టారు. ఈప్రకటనలో ఆయనకు పలు ప్రశ్నాస్త్రాలు సంధించారు. 1) గ్రామ సచివాలయాల వ్యవస్ధను ఇవాళ …
Read More »
siva
October 2, 2019 ANDHRAPRADESH
824
టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గతంలో చేసిన పాదయాత్ర జ్ఞాపకాలను స్మరించుకున్నారు. సరిగ్గా 7 సంవత్సారాల క్రితం ఇదే గాంధీ జయంతి రోజున తన పాదయాత్ర ప్రారంభించానని ట్విట్టర్ లో వెల్లడించారు. మహాత్ముడి స్ఫూర్తిగా ‘వస్తున్నా మీ కోసం’ పాదయాత్ర చేపట్టానని, 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో ప్రజలందరినీ కలుసుకున్నానని, వారి జీవనగమనంలో తాను కూడా కొన్ని అడుగులు కలిసి ప్రయాణించినందుకు …
Read More »
siva
October 2, 2019 MOVIES
2,260
సినిమాలపై మోజుతో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ మాళవిక తాజాగా తన హాట్ హాట్ అందాలతో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. ఈ భామ హాట్ ఫోటో షూట్స్ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. టైట్ వైట్ షర్ట్ వేసుకొని లోపలి దుస్తులు ఓపెన్ చేసి తన ఎద అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ కుర్చిపై కూర్చొని ఫోజు ఇచ్చింది. ప్యాంట్ వేసుకోకుండా కుర్చీకి రివర్స్ లో కూర్చొని హాట్.. …
Read More »
sivakumar
October 2, 2019 SPORTS
864
హిట్ మాన్ ఒక్క శతకంతో ఎన్నో రికార్డులు తన సొంతం చేసుకున్నాడు. సౌతాఫ్రికాతో విశాఖపట్నం వేదికగా ఈరోజు మొదలైన మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఓపెనర్ గా అరంగ్రేట్ర మ్యాచ్ లోనే సెంచరీ చేసి అజేయంగా నిలిచాడు. ఇదే గాంధీ జయంతి రోజున 2015 లో రోహిత్ శర్మ టీ20 మ్యాచ్ లో సెంచరీ చేసాడు. తద్వారా టీ20లో ఓపెనర్ గా శతకం సాధించిన భారత ఆటగాడిగా నిలిచాడు. ఇక …
Read More »
siva
October 2, 2019 MOVIES
938
మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు గడ్డపై బ్రిటీష్ వారి పాలనను ఎదిరించిన పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. తొలి షోతోనే సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. సినిమా అత్యద్భుతంగా ఉందంటూ చిరంజీవి అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. సంబరాలు చేసుకుంటున్నారు. ఇదీలావుంటే ఈ సినిమా పై దర్శకుడు రాజమౌళి స్పదించారు. తన అభిప్రాయంను పేస్ బుక్ లో షేర్ చేశారు. …
Read More »
shyam
October 2, 2019 ANDHRAPRADESH, TELANGANA
588
తెలంగాణ ధర్మ ప్రచార నిమిత్తం విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. వరంగల్ నగరంలో రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో జరుగుతున్న నవరాత్రుల ఉత్సవాలలో పాల్గొంటున్న స్వామివారు శ్రీ రాజశ్యామలాదేవికి పీఠపూజ, అర్చన, దుర్గాపూజ, లలితా సహస్రనామార్చన తదితర పూజాకార్యక్రమాలను శాస్తోక్తంగా నిర్వహిస్తున్నారు. ధర్మ ప్రచార యాత్ర లో భాగంగా వరంగల్ నగరంలోని వేయిస్థంభాల గుడి, పైడిపల్లిలోని పురాతన అమ్మవారి …
Read More »
sivakumar
October 2, 2019 18+, ANDHRAPRADESH
969
వైఎస్సార్సీపీ గెలిచిన 151 స్థానాల్లోనే కాకుండా టీడీపీ గెలిచిన నియోజకవర్గాలను కూడా అభివృద్ధి చేస్తున్నామని ఏపీమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడి 4నెలలు కాకముందే నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించామన్నారు. విజయవాడలో వార్డు సచివాలయాన్ని మంత్రి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలకు శ్రీకారం చుట్టామని, విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో 285సచివాలయాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. సీఎం జగన్మోహన్రెడ్డి సెక్రటేరియట్కు ఎన్నికైన అభ్యర్థులపై గురుతర బాధ్యతను ఉంచారని, …
Read More »