
Classic Layout
ఆయకట్టు రైతులకు ఇబ్బంది కలగనీయం – మంత్రి కొప్పుల
తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం జగదేవ్ పేట, కొండాపూర్ గ్రామాల రైతులు యాసంగి పంటకు నీటిని అందక పొలాలు ఎండి పోతున్నాయి అని సోమవారం సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కి కలిసి వినతి పత్రం అందజేశారు.. మంత్రి గారు ENC అధికారి వెంకటేశ్వరరావు తో ఫోన్ లో మాట్లాడి FFC కెనాల్ నుండి కాకతీయ కెనాల్ ద్వారా చెరువులు నింపుతూ, నీరు అందించాలని ఆదేశించారు, …
Read More »KTR: కేంద్ర భాజపాపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్తిస్తూ ట్వీట్
KTR: కేంద్ర భాజపాపై మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్తిస్తూ ట్వీట్ చేశారు. బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని ఉలిక్కి పడుతున్నారంటూ కేటీఆర్ ట్విట్టర్ లో వెల్లడించారు. అదానీ కుంభకోణం, హిండెన్బర్గ్ నివేదిక గురించి కనీస ప్రస్తావన చేసే దమ్ము కూడా కేంద్ర భాజపాకు లేదని మండిపడ్డారు. కానీ అదానీ మోసాలపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని బిలియనీర్ జార్జ్ సోరోస్ చేసిన వ్యాఖ్యలపై ఎందుకు బెదురుతున్నారో చెప్పాలని …
Read More »YCP: భాజపా వ్యాఖ్యలపై వైకాపా సీరియస్
YCP: భాజపా నేతల వ్యాఖ్యలపై వైకాపా నేతలు, మంత్రులు ఒకరితర్వాత ఒకరు ఘాటు వ్యాఖ్యాలతో సంధిస్తున్నారు. భాజపా నీచ రాజకీయాలు చేస్తోందని విమర్శిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కన్నబాబు కూడా సోము వీర్రాజుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందుత్వంపైన ఒక్క భాజపాకేనా ప్రేముంది…మాకు లేదా అని కన్నబాబు ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో దేవాలయాలను కూల్చినప్పుడు రాని కోపం…ఇప్పుడు ఎందుకొస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ అన్ని మతాలను, ఆచారాలను …
Read More »MINISTER BOTSA: కచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తాం: మంత్రి బొత్స
MINISTER BOTSA: కచ్చితంగా ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామే గెలుస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. వైకాపా అభ్యర్థి గెలుపును ప్రతిపక్షాలు ఆపలేవని అన్నారు. మేధావులైన గ్యాడ్యుయేట్లు ఆలోచించిన ఓటేయాలని మంత్రి కోరారు. వైకాపా అభ్యర్థి గెలుపే మా ప్రాధాన్యత అంతేతప్ప మరొకటి లేదని మంత్రి అన్నారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఏ ఎన్నికనైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటామని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. మా అభ్యర్థి సీతంరాజు …
Read More »MINISTER NIRANJANREDDI: సీఎం కృషివల్లే నీటిమట్టం పెరిగింది: మంత్రి నిరంజన్ రెడ్డి
MINISTER NIRANJANREDDI: వనపర్తిలో సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలలో మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. కేసీఆర్ ప్రభుత్వం సాగునీటి రంగానికి గొప్ప ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి KCR కృషివల్లే రాష్ట్రంలో నీటిమట్టం గణనీయంగా పెరిగిందని మంత్రి వ్యాఖ్యానించారు. వనపర్తికి సాగునీటి రాకతో సాగు ఉత్పత్తులు పెరిగాయని మంత్రి అన్నారు. రాష్ట్రంలో సన్న, చిన్నకారు రైతుల చేతుల్లో 92.5 శాతం భూమి ఉందన్నారు. అంతేకాకుండా …
Read More »MINISTER SATYAVATHI: షర్మిల వ్యాఖ్యలను ఖండించిన మంత్రి సత్యవతి
MINISTER SATYAVATHI: ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్ పట్ల వైతెపా అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యలను మంత్రి సత్యవతి ఖండించారు. మహబూబాబాద్ పట్టణ బొడ్రాయి పునః ప్రతిష్టాపనలో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, భారాస నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల……భారాస నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి స్పందించారు. నిరాధార ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలు మానుకోకపోతే ప్రతిఘటన …
Read More »సందడిగా టిఎస్ఎఫ్ఏ – 2023 (తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్) 2023.
ఎవర్ గ్రీన్ గా సోషల్ మీడియా మాధ్యమాలు వేణు స్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిజి వింద. మాదాపూర్ టి-హబ్ లో జరిగిన టిఎస్ఎఫ్ఏ అవార్డ్స్ 2023 ను ప్రముఖ జ్యోతిష్యులు వేణుస్వామి, సినిమాటోగ్రఫీ అసోసియేషన్ ప్రెసిడెంట్ పిజి వింద తో కలసి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ అవార్డుల ప్రధానోత్సవాన్ని జ్యోతి ప్రజల్వ చేసి ఆరభించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఆంద్రప్రదేశ్ ల తరపున యూట్యూబ్ షార్ట్ …
Read More »SHARMILA: వైఎస్ షర్మిల అరెస్టు
SHARMILA: వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్రకు అడ్డుపడింది. మహబూబాబాద్ లో పాదయాత్రకు అడ్డుకట్టపడింది. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై వైతెపా అధ్యక్షురాలు వ్యాఖ్యలు చేయడంతో …..ఎమ్మెల్యే అనుచరులు ఆమెపై ఫిర్యాదు చేశారు. పాదయాత్ర చేస్తున్న షర్మిలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. గతంలో వరంగల్ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు కూడా నర్సంపేట ఎఅరెస్టుమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల ఘాటుగా మాట్లాడారు. ఆయనను పరుష పదజాలంతో దూషించారు. దాంతో …
Read More »minister satyavathi:చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ప్రారంభించిన మంత్రి సత్యవతి
minister satyavathi: మహబూబాబాద్ లో పోలీస్ స్టేషన్ లో మదర్ అండ్ చైల్డ్ ఫ్రెండ్లీ రూమ్ ను మంత్రి సత్యవతి ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు ఎమ్మెల్యే శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. శాంతిభద్రతల పర్యవేక్షణలో సీఎం పూర్తి దృష్టి సారించారని మంత్రి అన్నారు. పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా పోలీసులు …
Read More »