rameshbabu
July 10, 2018 ANDHRAPRADESH, SLIDER
827
ఏపీ మంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఫైర్ అయ్యారు .ఆయన మాట్లాడుతూ బీ అంటే బీజేపీ ,జే అంటే జగన్ ,పీ అంటే పవన్ కళ్యాణ్ అని ..ఈ ముగ్గురు కల్సి ఏపీకి అన్యాయం చేస్తున్నారు . బీజేపీ నుండి బయటకు రాగానే రాయలసీమ గురించి మాట్లాడని బీజేపీ పార్టీ ప్రత్యేక …
Read More »
siva
July 10, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
1,035
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయింపుదారులే కర్నూలు నుంచి ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు పోటీ చేస్తారని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించడం, వారిని గెలిపించాలని పార్టీ నేతలను కోరడం సిగ్గుచేటని వైసీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడు బీవై రామయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీలో సొంత నాయకత్వంపై నేతలు నమ్మకం కోల్పోయారని అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని పార్టీ కార్యాలయంలో రామయ్య మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. వైసీపీ …
Read More »
rameshbabu
July 10, 2018 ANDHRAPRADESH, SLIDER
994
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత రెండు వందల తొమ్మిది రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .అందులో భాగంగా తూర్పు గోదావరి మండపేట నియోజకవర్గంలో రాయవరం నుండి రెండు వందల పదో రోజు జగన్ పాదయాత్ర చేయాల్సి ఉంది.నిన్న సోమవారం సాయంత్రం నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జగన్ …
Read More »
bhaskar
July 10, 2018 ANDHRAPRADESH, POLITICS, SLIDER
913
ఏపీలో చంద్రబాబు సర్కార్ గడువు ముస్తున్న తరుణంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ టీడీపీకి చెందిన పలువురు నేతలతోపాటు ప్రతిపక్ష పార్టీల సీనియర్ నేతలు కూడా త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో ఏ పార్టీ బలమెంత..? ఏ పార్లమెంట్ స్థానంనుంచి పోటీ చేస్తే ఎంపీగా గెలుస్తాము..? ఏ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తే ఎమ్మెల్యేగా గెలుస్తాము..? తమ అనుచరవర్గం ఎలా ఉంది..? …
Read More »
rameshbabu
July 10, 2018 ANDHRAPRADESH, SLIDER
1,014
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన కూతురు బరిలోకి దిగుతుంది అని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొంది..ఆ తర్వాత ముఖ్యమంత్రి,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇటివల టీడీపీ తీర్ధం పుచ్చుకున్న వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి జగన్ ఒక సైతాను లా దపరించారు …
Read More »
siva
July 10, 2018 ANDHRAPRADESH
754
ఇటీవల ఏపీ సచివాలయంలో తమ డిమాండ్లను తీర్చాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు కారును క్షురకులు అడ్డుకోవడంతో చంద్రబాబు కొంత ఆగ్రహానికి గురయ్యైయిన సంగతి తెలిసిందే. అయితే నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని అల్ ఇండియా నాయీ బ్రాహ్మణ సంఘం డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం ఆల్ఇండియా నాయి బ్రాహ్మణ సంఘం జాతీమ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ.. చంద్రబాబు …
Read More »
bhaskar
July 10, 2018 ANDHRAPRADESH, POLITICS
923
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఏపీ వ్యాప్తంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాగా, వైఎస్ జగన్ ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చేస్తున్న పాదయాత్ర ఇప్పటి వరకు తొమ్మిది జిల్లాల్లో పూర్తి చేసుకుని.. ప్రస్తుతం తూర్పు గోదావరిలో 210వ రోజు కొనసాగుతోంది. తమ సమస్యలను తెలుసుకునే క్రమంలో పాదయాత్ర చేస్తున్నజగన్ వెంట తాము కూడా అంటూ …
Read More »
bhaskar
July 10, 2018 BHAKTHI
3,319
శనీశ్వరుడి చరిత్ర గురించి తెలుసుకుందాం. నవ గ్రహాల్లో అతి శక్తివంతుడు, ప్రభావశాలి శనీశ్వరుడు. శనీశ్వరుడు మార్గశిర బహుళ నవమి రోహిణి నక్షత్రంలో జన్మించాడు. మకర, కుంభరాశులకు అధిపతి. సూర్యుని భార్య సంజ్ఞాదేవి. ఆమె సంతానం శ్రాద్ధదేవుడు, యముడు, యమున. సంజ్ఞ సూర్యతేజాన్ని భరించలేక తన నుంచి ఛాయను సృష్టించి తనకు మారుగా భర్తను సంతోషపెట్టమని కోరి పుట్టింటికి వెళ్లిపోయిందట. చాయకు,సూర్యుడికి శ్రావణుడు, శనీశ్వరుడు జన్మించారు. శనీశ్వరుడు గురించి పద్మ, స్కాంద, …
Read More »
siva
July 10, 2018 ANDHRAPRADESH
901
ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకోవడానికి గత 210 రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న ఏపీ ప్రతిపక్షనేత ,వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ను చాతుర్మాస దీక్ష పూజల్లో పాల్గొనాలని కరప గ్రామానికి చెందిన శారదాపీఠం ఉభయ గోదావరి జిల్లాల కన్వీనర్ చాగంటి సూరిబాబు ఆహ్వానించారు. సోమేశ్వరం లోని క్యాంపు ఆఫీసులో సోమవారం ఆయనకు ఆహ్వాన పత్రికను అందజేశారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద్రేంద్ర సరస్వతి మహాస్వామి ఈ నెల …
Read More »
siva
July 10, 2018 ANDHRAPRADESH
690
ఏపీలో ప్రధాన ప్రతిపక్షం పార్టీ అయిన వైసీపీలోకి భారీగా వలసలు పెరుగుతున్నాయి. ప్రతిపక్ష నేత ,వైసీపీ అధ్యక్షుడు, వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 210వ రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఎక్కడ చూసిన ప్రజలు జగన్ బ్రహ్మరథం పడుతున్నారు. అంతేగాక వైసీపీలోకి వలస వస్తున్నారు. తాజాగా తూర్పుగోదావరి గోకవరం మండలం కామరాజుపేటకు చెందిన సుమారు వంద మంది కో ఆర్డినేటర్ జ్యోతుల చంటిబాబు సమక్షంలో సోమవారం వైఎస్సార్ సీపీ లో చేరారు. …
Read More »