rameshbabu
December 29, 2022 SLIDER, TELANGANA
374
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, రంగారెడ్డి నగర్ 127 డివిజన్ పరిధిలోని మారుతి నగర్ లో ప్రణవ్ ఇంటర్నేషనల్ స్కూల్ 11వ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్కూల్ లో వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు మోమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ …
Read More »
rameshbabu
December 29, 2022 MOVIES, SLIDER
494
rameshbabu
December 29, 2022 MOVIES, SLIDER
436
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని ఐడిపిఎల్ వద్ద చేపడుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు జోనల్ కమిషనర్ మమత గారు, స్థానిక కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ గారు, ఎస్ఈ చెన్నారెడ్డి గారు, బాలానగర్ ట్రాఫిక్ ఏసీపీ చంద్రశేఖర్ రెడ్డి గారితో కలిసి పరిశీలించారు. ఈ మేరకు ఫుట్ పాత్ నిర్మాణ పనుల్లో ఆటో, లారీ యూనియన్ సభ్యులకు ఇబ్బందులు ఎదురవడంతో బస్ షెల్టర్, ఆటో …
Read More »
Jaya kumar
December 28, 2022 POLITICS
320
Politics ప్రధాని నరేంద్ర మోడీతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక విషయాలపై జగన్ మోడీతో సంభాషించినట్టు సమాచారం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఇందులో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో ఈరోజు మధ్యాహ్నం భేటీ అయ్యారు.. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై వీరిద్దరూ చర్చ …
Read More »
Jaya kumar
December 28, 2022 POLITICS
223
Politics భాజపా అధికార ప్రతినిధి గౌరవభాటియా తాజాగా గాంధీ కుటుంబం పై తీవ్ర ఆరోపణలు చేశారు దేశంలోనే అత్యంత అవినీతిమయ కుటుంబం గాంధీ కుటుంబం అంటూ చెప్పకు వచ్చారు.. సోనియా గాంధీ అల్లుడు వాద్రా పై అవినీతి మనీలాండరింగ్ ఎన్నో కేసులు ఉన్నాయని వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారని అన్నారు.. గాంధీల కుటుంబం భారతదేశంలోనే అత్యంత అనైతిక అవినీతిమయ కుటుంబం అన్నారు బిజెపి అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా.. ఈ …
Read More »
Jaya kumar
December 28, 2022 POLITICS
194
Politics టిపిసిసి అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కీలక ప్రకటనలో చేశారు పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సిబిఐకి ఫిర్యాదు చేస్తామని అన్నారు.. టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి తాజాగా పార్టీ మారిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు.. ఎమ్మెల్యేలా కొనుగోలు విషయంలో ఒకరు దోషగా ఉంటే.. మరొకరు బాధితుడుగా ఉందని అన్నారు.. అధికారా తెరాస నేరం జరిగింది విచారణ మేం …
Read More »
Jaya kumar
December 28, 2022 POLITICS
351
Politics మధ్యప్రదేశ్ భోపాల్లో ఓ సంఘటన కలకలం సృష్టించింది కాంగ్రెస్ ఎమ్మెల్యేకు చెందిన అధికార భవనంలో కళాశాల విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం ప్రస్తుతం చర్చినియాంసంగా మారింది.. ఈ విషయంపై పోలీసులు తమ విచారణ చేపట్టారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓంకార్ సింగ్ మార్కమ్కు చెందిన అధికార భవనంలో ఓ కళాశాల విద్యార్థి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ సంఘటన శ్యామల హిల్స్ ప్రాంతంలో చోటుచేసుకుంది.. కాగా ఈ విద్యార్థి గత కొంతకాలంగా …
Read More »
Jaya kumar
December 28, 2022 POLITICS
191
Politics దేశంలోనే అత్యంత వేగంగా నడిచే రైలు వందే భారత్ ఎక్స్ప్రెస్ అయితే ఈ రైలు త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనున్నట్టు తెలుస్తోంది వచ్చే ఏడాది ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.. దేశంలో వందే భారత్ రైలు ప్రారంభమైన దగ్గర నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ మొదలు పెడతారు అనే విషయం చర్చనీయాంశం అయింది అయితే తాజాగా సికింద్రాబాద్ విజయవాడ మధ్య వందే భారత్ రైలు త్వరలోనే తీసుకురానున్నట్టు …
Read More »
Jaya kumar
December 28, 2022 POLITICS
279
Politics ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేర్చినట్టు సమాచారం అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి అధికార ప్రకటన రాలేదు.. ప్రధాని మోదీ తల్లి హేరాబన్ గాంధీ నగర్ లో నివాసం ఉంటున్నారు అయితే మోడీ ప్రధాని అయిన దగ్గర్నుంచి ఆమె పుట్టిన రోజు తో పాటు పలు ప్రత్యేక సందర్భాల్లో ఆమెను కలిసి ఆశీర్వాదాలు తీసుకుంటూ వస్తున్నారు ప్రస్తుతం ఆమె …
Read More »
Jaya kumar
December 27, 2022 POLITICS
197
Politics మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ విషయం మరొకసారి వివాదాస్పదంగా మారింది దీనిపై తాజాగా మంగళవారం వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకాదశి ఉండే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. మహారాష్ట్ర తో ఉన్న సరిహద్దు వివాదంపై తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం …
Read More »