Classic Layout

బండి సంజయ్ కు పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్

 తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు.. కరీంనగర్ ఎంపీ  బండి సంజ‌య్‌కు బీఆర్ఎస్ పార్టీ నేత.. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ రోజు శనివారం ఉదయం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ బండి సంజయ్ కు నిజంగా  ద‌మ్ముంటే రేపు ఆదివారం ఉద‌యం 10 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు రావాల‌ని ఆయన స‌వాల్ విసిరారు. భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి సాక్షిగా …

Read More »

కేరళకు ఎమ్మెల్సీ కవిత

 తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వచ్చే నెలలో కేరళలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కన్నూరులో జరుగనున్న ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ కవిత పాల్గొననున్నారు. ఈ మేరకు ఇండియన్ లైబ్రరీ కాంగ్రెస్ ప్రతినిధులు ఆమెను కల్సి  ఆహ్వానం పలికారు.జనవరి 2వ తేదీ సాయంత్రం జరగనున్న సాంస్కృతిక ఉత్సవాలకు కవిత ముఖ్య అతిథిగా హాజరవుతారు. 3వ తేదీన సంస్కృతిపై జరిగే చర్చలో పాల్గొంటారు.

Read More »

Politics : పనితీరు మెరుగుపరచుకోకపోతే కీలక నిర్ణయం తీసుకోక తప్పదంటూ వైసీపీ నేతలను హెచ్చరించిన జగన్..

Politics కొందరి నేతలు ఎంత చెప్పినా వారి పనితీరును మెరుగుపరచుకోవడం లేదని ఇదే వారికి చివరి అవకాశం అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత చెప్పినా కొందరు నేతలు తమ పనితీరును మార్చుకోవడం లేదంటూ ఫైర్ అయ్యారు.. అలాగే వీరందరికీ ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ చెప్పుకొచ్చారు… అలాగే వీరందరికీ మూడు నెలలు సమయం వచ్చి నీలోగా తమ పనితీరును మార్చుకోవాలంటే లేదంటే …

Read More »

Politics : తెలంగాణ రాజకీయాల్లో వేగంగా పావులు కదుపుతున్న బిజెపి..

Politics తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి దాదాపు ఏడాది కాలం మాత్రమే సమయం ఉండటంతో అన్ని పార్టీలు తమ వేగం పెంచాయి ఈ నేపథ్యంలో బిజెపి పార్టీ తన వ్యూహాలను అమలు చేసుకుంటూ వెళుతుంది అలాగే తాజాగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించిన బండి సంజయ్ పలు కీలక విషయాలను చర్చించారు.. తెలంగాణలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రానున్న నేపథ్యంలో బిజెపి పార్టీ …

Read More »

Politics : వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్.. ఏపీ విద్యా శాఖ కీలక నిర్ణయం..

Politics ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలలో సీబీఎస్ఈ సిలబస్ తీసుకురానున్నట్టు ఏపీ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..తాజాగా 2023 నుంచి అమలు కానుంది. ఆంధ్రప్రదేశ్లో అన్ని పాఠశాలల్లో వచ్చే ఏడాది నుంచి సీబీఎస్ఈ సిలబస్ రాబోతుంది.. అలాగే ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమైన రీతిలో బోధించాలంటూ చెప్పుకొచ్చింది.. తాజాగా ఏపీ పాఠశాల విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం 2023 నుంచి …

Read More »

Politics : చైనా యుద్దానికి కాలు దువ్వుతుంటే మన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. రాహుల్ గాంధీ..

Politics కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారతదేశంలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.. ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.. రాహుల్ గాంధీ …

Read More »

Politics : జగన్కు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన విద్యార్థులు..

Politics ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు ఈ డిసెంబర్ 21న ఈ సందర్భంగా ఈయన జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు జరుపుతున్న సంగతి తెలిసిందే.. వైసిపి నేతలతో పాటు పలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సైతం జగన్కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. ఈనెల 21వ తేదీన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగనన్న స్వర్ణోత్సవ సాంస్కృతిక సంబరాల పేరుతో గత …

Read More »

Politics : 2024 ఎన్నికల్లో ఆలీ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు అంటే..

Politics ప్రముఖ సినీ నటుడు ఆలీకి ఈ అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు బాధ్యతలను ఆలీకి కేటాయించారు. అలాగే రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆలీ పోటీ చేయనున్నారు అని వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. అలాగే ఈ నేపథ్యంలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనే విషయం ప్రస్తుతం వైరల్ …

Read More »

దివ్యాంగులకు స్వయం ఉపాధిలో శిక్షణ

తెలంగాణలో ఉన్న దివ్యాంగులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు రుణాలను అందజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఎనేబుల్ ఇండియా స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో క్యాడర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దివ్యాంగుల గర్వు సే’ సెంటర్ ను మంత్రి కొప్పుల ప్రారంభించారు. 18 సంవత్సరాల నిండి 45 సంవత్సరాల లోపు గల …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat