rameshbabu
March 24, 2018 BUSINESS, SLIDER
3,062
ఈ లోకంలో ప్రతి మనిషి భవిష్యత్తు ఆయా జాతక చక్రాల మీద …వారి గ్రహాల గమనంపై ఆధారపడి ఉంటుంది అని పండితులు కానీ జ్యోతిషులు కానీ చెప్తారు.అట్నే మొక్కలు పెరిగి చెట్లుగా ఎదగడం కాయలు కాయడం లాంటి విషయాలు కూడా అలాగే ఆధారపడి ఉంటాయి దీనికి సంబంధించిన శాస్త్రం చెబుతుంది.ఈ నేపథ్యంలో వారంలో మొత్తం ఏడు రోజులుంటే ఏ రోజు ఏ ఆహరం తినాలో ఆ రోజు అధిపతిగా ఉండే …
Read More »
rameshbabu
March 24, 2018 SLIDER, TELANGANA
1,155
తెలంగాణ రాష్ట్ర ఎం.బి.సి. కార్పొరేషన్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ బాసర శ్రీ సరస్వతి అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు. స్థానిక నాయకులు దేవాలయ అర్చకులు చైర్మన్ గారికి ఘనంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవాలయ నిర్వాహణ, పరిసరాల పరిశుభ్రత పై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సర్వధర్మ పరిపాలన సాగిస్తూ రంజాన్, క్రిస్టమస్, బతుకమ్మ లాంటి పండుగలను ప్రభుత్వమే నిర్వహించేలా కార్యక్రమాలను రూపొందించారు. …
Read More »
siva
March 24, 2018 ANDHRAPRADESH
1,235
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ చూసిన అధికారంలో టీడీపై ప్రజలు, ప్రతి పక్షలు , కేంద్రంలో అధికారంలో ఉన్న భారత జనతా పార్టీ నేతలందరు కలసి చెప్పే మాట అవీనితి. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు అత్యతం దారుణంగా రాష్ట్రాన్ని దొచుకుంటున్నారని విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంపై బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం …
Read More »
rameshbabu
March 24, 2018 ANDHRAPRADESH, SLIDER
999
వైసీపీఅధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట ఇరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే.అందులో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అధికార టీడీపీ పార్టీ సీనియర్ నేత ,శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు నియోజకవర్గమైన నరసరావు పేట లో పాదయాత్ర చేస్తున్నారు.ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం అక్కడ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే జగన్ కు వస్తున్నా ప్రజాదరణను …
Read More »
bhaskar
March 24, 2018 ANDHRAPRADESH, POLITICS
825
రాజా..? నిన్నూ, నీ అందం చూసి వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారా..? సిగ్గులేదా..! ఛీ..ఛీ..!! అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుపై నిప్పులు చెరిగారు సినీ నిర్మాత, దర్శకుడు, నటుడు పోసాని కృష్ణ మురళీ. అయితే, 2014 ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మరీ నారా చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సినంత ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా …
Read More »
rameshbabu
March 24, 2018 MOVIES, SLIDER
844
నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ హీరోగా కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ అందాల రాక్షసి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నిన్న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ ఎం.ఎల్.ఎ .విడుదలైన దగ్గర నుండి హిట్ టాక్ తో ప్రేక్షకుల మదిని దోచుకోవడమే కాకుండా మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం మేరకు ఎమ్మెల్యే మూవీ తొలిరోజే ప్రపంచ వ్యాప్తంగా ఐదు …
Read More »
rameshbabu
March 24, 2018 SLIDER, TELANGANA
1,083
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ లోకి టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో ,ఒకప్పుడు హీరోగా ఇండస్ట్రీను వరస సినిమాలతో ఒక ఊపు ఊపి నేడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేస్తూ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటున్న సీనియర్ నటుడు సుమన్ తానూ వస్తాను అనే సంకేతాలు ఇచ్చారు. నిన్న శుక్రవారం యదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామీను దర్శించుకున్న సుమన్ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ …
Read More »
rameshbabu
March 24, 2018 ANDHRAPRADESH, SLIDER
999
ఏపీలో ఒకపక్క అధికార టీడీపీ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తున్నా నేపథ్యంలో మరోవైపు పార్టీలోనే నేతల మధ్య అంతకంటే ముందు ఎమ్మెల్యేలలో పార్టీ అధిష్టానం ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుంది.అందులో భాగంగా రాయలసీమ ప్రాంతానికి చెందిన అనంతపురం జిల్లా టీడీపీలో అప్పుడే వర్గ పోరు మొదలైంది.అందులో భాగంగా స్థానిక టీడీపీ పార్టీ క్యాడర్ అంతా స్థానిక ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కూటమి …
Read More »
siva
March 24, 2018 MOVIES
877
టాలీవుడ్, కోలీవుడ్లలో అగ్రతారగా వెలుగుతూ వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న హీరోయిన్ నయనతార. నయనతారకు తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో కిక్కెంచే హీరోయిన్గా పేరుంది . మొదట్లో శింభు, తర్వాత ప్రభుదేవా యనతార ప్రేమయణం నడిపారు. తరువాత విఘ్నేశ్ శివన్ – నయనతారలు ప్రేమలో మునిగి తేలుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇద్దరికి వీలు కుదిరినప్పుడల్లా ప్రేమ యాత్రలకు విదేశాలు వెళ్తూ ఉంటారు. వీరి ప్రేమకు పునాది.. నాన్మ్ రౌడీ ధాన్(తెలుగులో …
Read More »
bhaskar
March 24, 2018 ANDHRAPRADESH, POLITICS
1,202
ఆంధ్రప్రదేశ్ రైతుల సంక్షేమం కోసం పట్టిసీమ ప్రాజెక్టు నిర్మించి, పంట పొలాలను పచ్చగా మారుస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్లకు అవినీతికి పాల్పడింది. రూ.1,125 కోట్ల వ్యయ ప్రతిపాదనలతో మొదలైన పట్టిసీమ ప్రాజెక్టు చివరకు 1,667 కోట్లకు చేరింది. ఇలా చంద్రబాబు హయాంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నెంబర్ వన్ స్థానం పొందిందని చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత సోము వీర్రాజు. కాగా, ఇవాళ సోము …
Read More »