rameshbabu
February 12, 2018 MOVIES, SLIDER
1,219
సోషల్ మీడియా లో ఎవరు ఎప్పుడు ఎలా వైరల్ అవుతారో ఎవరూ ఊహించలేరు. అదృష్టం కలిసొస్తే ఒకే ఒక్క రోజులో దేశం అంతా పాపులారిటీ వచ్చేస్తుంది. దురదృష్టం ఎదురుతంతే అదే సోషల్ మీడియా ఓవర్ నైట్లో తలెత్తుకోకుండా కూడా చేస్తుంది. కాసేపు ఆ నెగిటివిటీని పక్కన పెడితే.. ఒక కేరళ కుట్టి దేశం మొత్తాన్ని ఇప్పుడు తనవైపు తిప్పుకుంది.ఇక కేవలం 26 సెకన్ల వీడియో తో యావత్ దేశాన్ని మెస్మరైజ్ …
Read More »
rameshbabu
February 12, 2018 MOVIES, SLIDER
1,017
ప్రేమ అనేది ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద పుడుతుంది అనేది ఎవ్వరికి తెలియదు. ప్రేమ పుట్టిన తర్వాత సంతోషం అనే లోకం లో తేలిపోవడం మాత్రమే తెలుసు. ప్రేమ పుట్టడానికి ఏదో చేయక్కర్లేదు…సింపుల్ గా కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తే చాలు. అలా ఇద్దరు కన్ను కన్ను కలిసి ప్రేమ పుట్టిన వీడియో అందరి హృదయాల్ని దోచుకుంది. ఆ ఇద్దరు టీనెజర్స్ కళ్ళతో మాట్లాడుకునే ప్రేమ భాషకి అందరూ ఫిదా …
Read More »
rameshbabu
February 12, 2018 MOVIES, SLIDER
970
ప్రస్తుతం యూత్ అంతా ప్రియా ప్రకాష్ జపం చేస్తోంది. దీని వెనక బలమైన కారణం ఉంది. కంటిచూపుతోనే ఆమె అలా ఊపేస్తోంది. అసలు ఎవరీ ప్రియా ప్రకాష్. ఎందుకు ఆమె ఇంత పాపులర్ అయింది.. ఒక్క రోజులోనే ఆమె నటించిన వీడియోను 40 లక్షల మంది వీక్షించాల్సినంత సత్తా అందులో ఏముంది.. అంటారా… అక్కడే ఉంది అసలు విషయం. ఇది అసలు వాలంటైన్స్ డే సీజన్. అబ్బాయిలు అమ్మాయిలకు…అమ్మాయిలు అబ్బాయిలకు …
Read More »
rameshbabu
February 12, 2018 MOVIES, SLIDER
860
ఓ అందమైన అమ్మాయి తన ఓరచూపులతోనే ప్రియుణ్ని చూస్తూ.. కన్నుకొడుతున్న సన్నివేశం సోషల్మీడియాలో హల్చల్ చేస్తోంది. ప్రేమికుల రోజు వచ్చేస్తున్న నేపథ్యంలో.. ఆ దృశ్యం విపరీతంగా వైరల్ అవుతోంది. మలయాళంలో తెరకెక్కుతున్న ఒరు అదర్ లవ్ అనే చిత్రంలో ఒక కథానాయిక నటిస్తున్న ప్రియ ప్రకాశ్ వారియర్ ఆ చిత్రంలో.. హైస్కూల్ విద్యార్థినిగా నటిస్తోంది. అయితే ఆదివారం విడుదల చేసిన చిన్న క్లిప్లో ప్రియా ఎక్స్ప్రెషన్స్కి యువత ఫిదా అయిపోతున్నారు.దీంతో …
Read More »
rameshbabu
February 12, 2018 ANDHRAPRADESH, SLIDER
945
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఎనబై ఐదు రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే.నెల్లూరు జిల్లాలో గత పద్దెనిమిది రోజులుగా పాదయాత్ర చేస్తున్నారు .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజల నుండి విశేష ఆదరణ లభిస్తుంది . అయితే జిల్లాలో సూళ్ళూరు పేట నుండి మొదలైన జగన్ పాదయాత్ర గూడూరు,వెంకటగిరి ,సర్వేపల్లి,నెల్లూరు …
Read More »
KSR
February 12, 2018 TELANGANA
883
తెలంగాణలో మరో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ తన అరంగేట్రం చేసింది. ప్రపంచ శ్రేణి ఏరో ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు అదిబట్లలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత జీఈ గ్రూప్ అండ్ టాటా గ్రూప్ హెచ్ఐసీసీలో సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో మంత్రులు కేటీఆర్ ,మహేందర్ రెడ్డి, టాటా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్లో విమాన విడిభాగాల …
Read More »
KSR
February 12, 2018 TELANGANA
888
సామాన్య ప్రజలకు మేలు చేసేలా అనేక విధాపాలను ప్రవేశపెడుతున్నామని వాటిని సమర్థంగా అమలు చేయాల్సిన బాధ్యత అధికారులదేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖమంత్రి కేటీఆర్ అన్నారు. ఖైరతాబాద్ లోని ఇన్టిట్యూషన్ అప్ ఇంజనీర్స్ కార్యాలయంలో రాష్ర్టవ్యాప్తంగా ఉన్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిలో మంత్రి సమావేశం అయ్యారు. జరిగిన ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ, డీటీసీపీ అధికారులు, రాష్ర్ట వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు హజరయ్యారు. తెలంగాణ రాష్ర్టం …
Read More »
KSR
February 12, 2018 TELANGANA
673
పౌరసేవల్లో సాంకేతికతకు పెద్దపీట వేసి వినూత్న విధానాలతో ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వానికి మరో గుర్తింపు దక్కింది. తెలంగాణ మీసేవకు కేంద్రప్రభుత్వ ఈ గవర్నెన్స్ అవార్డు లభించింది. ఈ మేరకు కేంద్ర ప్రభు త్వం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి, మీసేవ కమిషనర్ జీటీ వెంకటేశ్వరరావుకు సమాచారం అందించింది. 26-27 తేదీల్లో హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరుగనున్న 21వ నేషనల్ కాన్ఫరెన్స్లో కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డును ప్రదానం …
Read More »
rameshbabu
February 12, 2018 SLIDER, TELANGANA
1,284
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మంత్రి హరీష్ రావు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినాన్ని ప్రజలంతా భక్తి శ్రద్ద లతో జరుపుకోవాలని కోరారు.వారు చేసే ఉప వాస దీక్షతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. శివుని అనుగ్రహం తో ప్రభుత్వ పాలన,సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అద్భుతంగా అందుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ పాలన దిగ్విజయంగా కొనసాగాలని భగవంతున్నీ మనసారా వేడుకొంటున్నానని ఆయన చెప్పారు. పరమేశ్వరుని కటాక్షంతో కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా …
Read More »
siva
February 12, 2018 ANDHRAPRADESH
869
ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో 10శాతం మాత్రమే అమలు చేశారని, మరోసారి సీఎంగా అవకాశం కల్పిస్తే అమలు చేస్తారని ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనతో లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి, ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. కేంద్రం సహకరించడం లేదు, నిధులు లేకుండా ప్రాజెక్టులు, అభివృద్ధి ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించామన్నారు. సీఎం దేవుడు కాదు కాదా..ఏపీ ప్రజలు రెండోసారి అవకాశం కల్పిస్తే అభివృద్ధి …
Read More »