KSR
February 11, 2018 TELANGANA
817
తిరుమల శ్రీవారిని మంత్రి హరీష్ రావు దర్శించుకోన్నారు. ఇవాళ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకోని మ్రొక్కులు చెల్లించుకున్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి దివేనలతో కోటి ఎకరాల మాగాణి కాళేశ్వరం ప్రాజెక్టు సంకల్పం నెరవేరాలని వేడుకున్నారు…రెండు తెలుగు రాష్ట్రాలు దిన దినాభివృద్ది చెందుతున్నాయీ అన్నారు..రెండు రాష్ట్రాలు పరస్పర అవగాహన తో ముందుకెళ్ళాలి అని , సీఎం కేసీఆర్ తిరుమల సమానంగా యాదాద్రి ని అభివృద్ధి చేస్తున్నారు అని …
Read More »
siva
February 11, 2018 TELANGANA
1,364
ఆ మధ్య హైద్రాబాద్లోనే ఒక ఆసుపత్రి నుంచి ఇంకో ఆసుపత్రికి అత్యంత వేగంగా అంబులెన్స్లో గుండెను తరలించి, గుండె మార్పిడి చేసి ఓ రోగి ప్రాణాలు కాపాడారు వైద్యులు. బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి ఆ గుండెను సేకరించారు. ఈ ఘటన అప్పట్లో ఓ అద్భుతం. వైద్యం చేసిన వైద్యులెంతగా ఆ అద్భుతాన్ని చూసి మురిసిపోయారోగానీ, తమ జీవితానికి సార్ధకత లభించిందంటూ ఆ గుండె తరలింపు సమయంలో ట్రాఫిక్ని కంట్రోల్ …
Read More »
siva
February 11, 2018 ANDHRAPRADESH, CRIME
6,667
ఏపీలో ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. వీటి వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి…రోడ్డునా పడుతున్నాయి. తాజాగా వావి వరుసలు మరిచి అక్రమ సంబంధం పెట్టుకుని చివరకు చేయడానికి కూడ వెనుకాడలేదు. తాజాగా గుంటూరు జిల్లాలోనూ ఇలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. గత నెల 31వ తేదీన సత్తెనపల్లి మండలం పణిదం సమీపంలో ఉన్న పంట పొలాల్లో ఒక మృతదేహాన్ని గుర్తించారు. ఆ మృతదేహాం బెల్లంకొండ మండలం …
Read More »
siva
February 11, 2018 CRIME, TELANGANA
1,138
నగరంలోని రోజు రోజుకు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడుతున్నవారిసంఖ్య నానాటికీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక, మద్యం మత్తులు డ్రైవింగ్ చేస్తూ యువతులు కూడా పోలీసులకు చిక్కుతుండటం గమనార్హం..తాజాగా జూబ్లీహిల్స్ చెక్పోస్టులో శుక్రవారం అర్ధరాత్రి ఓ యువతి ట్రాఫిక్ పోలీసులకు చుక్కలు చూపింది. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా పారిపోయేందుకు ప్రయత్నించి ట్రాఫిక్ పోలీసులు వెంబడించేలా చేసింది. చివరికి పోలీసులకు ఆ యువతి కారును నిలిపి శ్వాస విశ్లేషణ పరీక్షలు చేసి …
Read More »
KSR
February 11, 2018 MOVIES
907
ప్రిన్స్ మహేష్ బాబు ,నమాత్రల పెళ్లి రోజు సందర్భంగా ఓ మంచి పని చేసి మరో సారి వార్తల్లోకెక్కారు.నిన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని దేవ్నార్ పాఠశాలలోని 600 మంది దివ్యాంగులకు చక్కటి భోజనం పెట్టించారు. అన్నదాతలను చల్లగా చూడాలని దేవుణ్ని ప్రార్థించారు. మహేశ్, నమ్రతలో వారు ఫొటోలు కూడా దిగారు.కాగా ప్రస్తుతం మహేష్ ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వం …
Read More »
KSR
February 11, 2018 MOVIES, SLIDER, TELANGANA
1,051
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సోషల్ మీడియాలో ఎంత ఆక్టివ్ గా ఉంటారో మనందరికి తెలిసిన విషయమే.తాజా చిత్రాలను చూసి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేస్తూ ఉంటారు.తాజాగా నిన్న రాత్రి (శనివారం ) తొలిప్రేమ చిత్రాన్ని చూసి మంత్రి కేటీఆర్ ఫిదా అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో తెలియజేశారు .‘‘శనివారం రాత్రి అద్భుతంగా గడిచింది. తొలిప్రేమ లాంటి ఓ సున్నితమైన …
Read More »
KSR
February 11, 2018 ANDHRAPRADESH, SLIDER, TELANGANA
921
తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తిరుమల శ్రీవారిని దర్శించుకోన్నారు. .ఈ రోజు ఉదయం అయన తన కుటుంబ సభ్యులతో కలిసిమోక్కులు చెల్లించుకున్నారు.దర్శనానంతరం ఆలయ రంగనాయకులు మండపంలో వేద పండితులచే ఆశీర్వచనం అందించి,స్వామివారి తీర్దప్రసాదాలను,పట్టువస్త్రాలను అందజేశారు.
Read More »
KSR
February 10, 2018 TELANGANA
724
కంది రైతులను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్నీ మంత్రి హరీశ్ రావు కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర పౌర సరఫరాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు లేఖ రాశారు.కందుల కొనుగోళ్ల పరిమితిని పెంచాలని కోరారు. ఈ సీజన్ లో కందులు 2 లక్షల 84 వేల మెట్రిక్ టన్నుల కు పైగా కందుల దిగుబడి రానుందని హరీశ్ రావు చెప్పారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని,కంది రైతులను ఆదుకునే …
Read More »
KSR
February 10, 2018 SLIDER, TELANGANA
828
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కలల కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు హుస్నాబాద్ నియోజకవర్గం నుండి 1500 మంది రైతులు, టీఆరెస్ శ్రేణులు రేపు ( 11.02.18 ఆదివారం) స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో తరలివెళ్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూ.లక్షా 20 వేల కోట్ల వ్యయం తో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ బీడు భూములను సస్యశ్యామలం చేయాలనే మంచి ఉద్దేశంతో నిర్మిస్తోంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో …
Read More »
KSR
February 10, 2018 TELANGANA
916
తెలంగాణ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకోసం నిధులు వెచ్చిస్తున తీరు పట్ల కేంద్ర ఫైనాన్స్ కమిషన్ సంతృప్తి వ్యక్తం చేసింది.కాళేశ్వరం పనుల వేగాన్ని చూసి 15 వ ఆర్దిక సంఘం ఆశ్చర్యపోయింది.దేశ చరిత్రలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణం ఒక నమూనా అవుతుందని ఆర్ధిక సంఘం కార్యదర్శి అరవింద్ మెహతా వ్యాఖ్యానించారు. ఇంటింటికి స్వచ్చమైన తాగునీటిని సరఫరా చేసే మిషన్ భగీరథ పథకం,భారీ సాగునీటి ప్రాజెక్టు కాళేశ్వరం దేశంలోని అన్నీ రాష్ట్రాలకు …
Read More »