rameshbabu
January 16, 2018 ANDHRAPRADESH, SLIDER
1,085
ఏపీలో గత మూడు రోజులుగా జరుగుతున్న కోడిపందాలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. కోడి ఒకరిది.. పందెం మాత్రం అందరిది. కాయ్ రాజా కాయ్ మంటూ లక్షలు, కోట్లలో బెట్టింగ్లు. గెలిచారో అక్కడికక్కడే పార్టీ. పక్కనే కక్కా-ముక్కా రెడీ. ఓడారో.. పోయిన కాడికి పోతుంది. ఆ అనుభవంతో.. మరో పందానికి సై. లక్ష్మీదేవీ తలుపుతట్టేదాక నాన్స్టాప్ బెట్టింగ్. పగలైనా, రాత్రైనా అక్కడే. ఎనీ టైమ్ పందెం. కోస్తాలో మూడు రోజులుగా ఇదే …
Read More »
rameshbabu
January 16, 2018 ANDHRAPRADESH, SLIDER
1,005
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సంక్రాంతిని ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకున్నారు. ఏపీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లెలో జగన్ సంక్రాంతి జరుపుకున్నారు. ఈ సంక్రాంతికి అచ్చ తెలుగు పంచకట్టులో దర్శనమిచ్చారు జగన్. తళతళమెరిసే దుస్తులు ధరించి.. కుటుంబ సభ్యులతో కలిసి తెలుగు వారి …
Read More »
rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
935
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా సంక్షేమం విషయంలో ఎంతటి చిత్తశుద్ధితో ఉంటారో తెలియజెప్పేందుకు ఇదో ఉదాహరణ. ఏకంగా అధికారులు సైతం ఆశ్చర్యపోయిన పరిస్థితి. సంక్రాంతి సంబరాలతో ప్రజలంతా సందడిగా ఉంటే.. సీఎం కేసీఆర్ వరుస సమావేశాలతో బిజీ అయ్యారు.. సంక్రాంతి రోజున నీటి పారుదలశాఖ అధికారులతో సమావేశమైన సీఎం.. మంగళవారం జిల్లాల కలెక్టర్లతో భేటీ అయ్యారు. సంక్రాంతి రోజున నీటి పారుదల శాఖపై సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.. …
Read More »
rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
773
తెలంగాణరాష్ట్రంలో వెనుకబడిన తరగతులపై ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధపెట్టిన సర్కారు.. సంక్షేమఫలాలను వారికి మరింత చేరువచేయడంపై దృష్టి సారించింది. ఇందుకోసం నెలకొల్పిన తెలంగాణ అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ తాజాగా పలు సూచనలతో ప్రభుత్వానికి 14 పేజీల నివేదికనుఅందజేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బీసీవర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రకటించారు. ఈ పథకాలను పకడ్బందీగా అమలుచేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచించాలని పేర్కొంటూ ఎమ్మెల్సీ వీ గంగాధర్గౌడ్ చైర్మన్గా ప్రభుత్వం …
Read More »
rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
838
తెలంగాణ రాష్ట్రంలో కాగజ్నగర్ పట్టణంలో గత మూడున్నరేండ్లుగా మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు పునరుద్ధరణ ప్రక్రియలో వేగం పుంజుకుంది. ఈ మిల్లును తీసుకునేందుకు పలు కంపెనీలు ఆసక్తి కనబరుస్తుండటంతో కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. గతవారం జేకే పేపర్ మిల్లు ప్రతినిధులు మిల్లును సందర్శించి యంత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కర్ణాటకలోని దండెల్లి పేపర్ మిల్లు (వెస్ట్ కోస్ట్ పేపర్ మిల్లు) ప్రతినిధులు ఈనెల 17, 18వ తేదీల్లో మిల్లును సందర్శించనున్నారు. …
Read More »
siva
January 16, 2018 ANDHRAPRADESH, POLITICS
904
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి.. కనుమరోజున చంద్రగిరి నియోజక వర్గం నుండి వైసీపీ ఎమ్మెల్యే రోజా అడ్డా అయిన నగరి నియోజక వర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక సంక్రాతి రోజు రెస్ట్ తీసుకున్న జగన్… పండుగను ప్రజలతో ఘనంగా జరుపుకున్నారు. తమ నాయకుడు పండగ రోజు ఎలా ఉంటాడా అని చూసేందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు పెద్దఎత్తున పారకాల్వ చేరారు అభిమానులు. అందులో మహిళలు పెద్ద సంఖ్యలో విచ్చేసారు. ఫార్మల్ …
Read More »
rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
860
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో తొలిసారిగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్కు కసరత్తు చేస్తున్నది. సుమారు రూ.15 వేల కోట్ల వరకు కేటాయించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం. రైతుల పెట్టుబడి (విత్తనాలు, ఎరువులు, కొంత మొత్తం కూలీలకు) కోసం ఎకరాకు రూ.4వేల చొప్పున వానకాలం, యాసంగిలో అందజేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ …
Read More »
siva
January 16, 2018 MOVIES
792
టాలీవుడ్ జక్కన్న రాజమౌళికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో ట్రాల్ అవుతోంది. బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన రాజమౌళికి ప్రస్తుతం గ్రహాలు అనుకూలించడం లేదట. దీంతో ఆయన మంత్రాలయంలోనే కొద్దిరోజులుగా ఉంటున్నారని సమాచారం. తన గ్రహ స్థితి బాలేదని జ్యోతిష్కులు చెప్పగా మంత్రాలయంలో పూజలు చేస్తున్నారట. ప్రస్తుతం గ్రహ పూజలు చేస్తేనే.. ఎన్టీఆర్, రామ్ చరణ్ సినిమా హిట్ అవుతోందని పండితులు సూచించారట. అందుకే పూజలు …
Read More »
rameshbabu
January 16, 2018 SLIDER, TELANGANA
1,107
తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది.ప్రస్తుతం వెయ్యి రూపాయలుగా ఉన్న ఆసరా పింఛన్ను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిని రానున్న బడ్జెట్ నుంచి రూ. 1500 కు పెంచడానికి ఆలోచన చేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, కల్లు గీత, బీడీ, చేనేత కార్మికులు, తదితరులకు ప్రతి నెలా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ప్రభుత్వం ఆసరా పింఛను ఇస్తోంది. దివ్యాంగులకు మాత్రం రూ. …
Read More »
siva
January 16, 2018 MOVIES
917
టాలీవుడ్ నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమా అంటే తప్పుకుండా ఊహలకు అందని విన్యాశాలు వుంటాయి. జై సింహాలో కూడా అలాంటి విన్యాశం ఒకటి ఉంది. ఈ సినిమాలో బాలయ్య బొలెరో కారును ఒంటి చేత్తో పైకెత్తే సన్నివేశం ఒకటి హైలైట్గా నిలిచింది. ఈ సన్నివేశానికి సంబంధించిన వీడియోను విష్ణు చైతన్య అనే నెటిజన్ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు ట్విటర్లో పంపించారు. మహీంద్ర సర్.. బాలకృష్ణ బొలెరో కారు ఎత్తుతున్న …
Read More »