siva
January 5, 2018 CRIME, MOVIES
1,013
గజల్ శ్రీనివాస్కు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. యువతిపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టయిన గజల్ శ్రీనివాస్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో కొద్దిసేపటి క్రితమే వాదనలు ముగిశాయి. శ్రీనివాస్కు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వేసిన పిటిషన్పై విచారించిన న్యాయమూర్తి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ఆ పిటిషన్ను కొట్టివేశారు. యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ ఈ నెల 2న పక్కా ఆధారాలతో శ్రీనివాస్ను …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
692
పౌరసత్వం విషయంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్కు స్వల్ప ఊరట లభించింది. చెన్నమనేని రమేశ్ భారత పౌరసత్వాన్ని గతేడాది డిసెంబర్ నెలలో కేంద్రం రద్దు చేసిన విషయం విదితమే. పౌరసత్వం రద్దుపై కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులను 6 వారాల పాటు హైకోర్టు నిలిపివేసింది. ఈ అంశంపై మళ్లీ వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వం రద్దుపై గత ఆగస్టు 31న హోంశాఖ తీర్పునిచ్చినా డిసెంబర్ నెలలో రమేశ్ రివ్యూ …
Read More »
rameshbabu
January 5, 2018 ANDHRAPRADESH, SLIDER
813
ఏపీలో అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతల అరాచకాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నయి .గత నాలుగు ఏండ్లుగా టీడీపీ సర్కారు చేస్తున్న పలు అవినీతి అక్రమాలపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ శ్రేణులు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పోరాడుతున్న సంగతి తెల్సిందే . తాజాగా రాష్ట్రంలో అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలానికి చెందిన కృష్ణాపురం గ్రామ వ్యక్తి సత్యనారాయణ బుధవారం రాత్రి ఆత్మహత్య …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
702
యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ఏజెన్సీగా జాతీయ నిర్మాణ సంస్థ (న్యాక్)ను తీర్చి దిద్దాలని రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ సంస్థలను పిలిచి సమన్వయం చేసే బాధ్యతలకే పరిమితం కాకుండా నేరుగా నిరుద్యోగ యువతి, యువకులకూ శిక్షణ తీసుకున్న వారికి దేశ, విదేశాల్లో ఉద్యోగాలు కల్పించేలా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్దేశించారు. సచివాలయంలో తన చాంబర్లో న్యాక్ పై మంత్రి తుమ్మల న్యాక్, …
Read More »
siva
January 5, 2018 ANDHRAPRADESH, CRIME
1,515
ఏపీలో నేరాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి. మరి ఎక్కువగా విశాఖపట్టణంలో జరగడంతో స్థానిక ప్రజలు రక్షణ కరువైందని అంటున్నారు. తాజాగా నగరంలోని దేవిరెడ్డి రాజేష్ రెడ్డి కుటుంబం ఆత్మహత్య చేసుకొంది. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు రాజేష్రెడ్డి భార్య సౌమ్య రాసిన లేఖ ఒకటిని పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. చుట్టూ కామాంధులే ఉన్నారని ఆమె ఆ లేఖలో తన ఆవేదనను వ్యక్తం చేశారు. తను వేధింపులకు గురైనట్టు ఆ లేఖలో రాసింది. …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
597
ప్రమాదాలకు, ఇతర సమస్యలకు కారణం అవుతున్న ఫ్లెక్సీలు, భారీ బ్యనర్లకు తెలంగాణ సర్కారు గట్టిగా చెక్ పెడుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ మలక్ పేట ఇండో స్టేడియం ప్రారంభం సందర్భంగా జీహెచ్ఎంసీ నిబంధనలకు విరుద్దంగా ఫ్లెక్సీలు కట్టడంపై ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫొటోతోపాటు పలువురు టీఆర్ఎస్ నేతల ఫొటోలు ఉన్న ఫ్లెక్సీలపై ఆయన కన్నెర్రజేశారు.ఈ ఫ్లెక్సీలను వెంటనే …
Read More »
KSR
January 5, 2018 SLIDER, TELANGANA
704
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశంలోనే నెంబర్ వన్ సీఎం అని మల్కాజ్గిరి ఎంపీ మల్లారెడ్డి అన్నారు . రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీనగర్ సాహెబ్నగర్లో మంచినీటి రిజర్వాయర్ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంబించారు .ఈ సందర్బంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఎంపీ మల్లారెడ్డి ప్రసంగించారు. దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్, సీఎం కేసీఆర్ నెంబర్ వన్ అని మల్లారెడ్డి చెప్పారు. ఇంతలోనే మంత్రి కేటీఆర్ …
Read More »
siva
January 5, 2018 ANDHRAPRADESH
892
ఏపీలో ప్రజలు టీడీపీ నై తీవ్రంగా మండి పడుతున్నారు. తన లబ్ది కోసం పవిత్రమైన దేవస్థానల్లో క్షుద్రపూజలు చేయించడం దారుణం అని ఖండిస్తున్నారు. అంతేగాక ప్రతి పక్షం నాయకులు పెద్ద ఎత్తున విమర్శిస్తున్నారు. మరోపక్క చిత్తూరు జిల్లాలో పుట్టి ఈ జిల్లాకు ఒక్క పరిశ్రమ తేలేని దద్దమ్మ చంద్రబాబు అని వైసీపీ ఎమ్మెల్యేఆర్కె రోజా ధ్వజమెత్తారు. సొంత జిల్లాను పట్టించుకోని ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. శుక్రవారం విలేకరుల …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
664
పదవులు లేని..ప్రజలు దూరం పెట్టిన రాజకీయ పార్టీల వల్లే గిరిజనులు ఆదివాసుల మధ్య గొడవలు జరుగుతున్నాయని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ గిరిజన విద్యార్థి సంఘం 11 వ వార్షికోత్సవ మహా సభ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జరిగింది. ఈ సభ ముఖ్య అతిథిగా హాజరు అయిన ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ప్రసంగించారు. 11 సంవత్సరాలు ఒక విద్యార్థి …
Read More »
KSR
January 5, 2018 TELANGANA
752
వెలుగు జిలుగుల తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల వల్లే సాధ్యమయిందని పలువురు వక్తలు ప్రశంసించారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ అకౌంట్స్ స్టాఫ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో 2018 డైరీ అవిష్కరణ జరిగింది. ఈ సభకు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్యఅతిథిగా హాజరై డైరీ ఆవిష్కరించారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, సీఎండీ రఘుమారెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ మాదాసుధానాచారి మాట్లాడుతూ `24 గంటల విద్యుత్ ఇస్తున్న మీ అందరికి కృతజ్ఞతలు. ఆనాడు ప్రతి …
Read More »