KSR
November 22, 2017 SLIDER, TELANGANA
640
తెలంగాణ రాష్ట్ర సచివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు అంబేడ్కర్ విగ్రహాకమిటీ తుదిరూపం ఇచ్చింది.ఈ మేరకు మంగళవారం సచివాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంబెడ్కర్ విగ్రహాకమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం మధ్యాన్నం ముఖ్యమంత్రి కేసీఆర్ తో సంవేషమై అంతిమనిర్ణయానికి రావాలని నిర్ణయించారు. దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైయిన్ అసోసియట్స్ రూపొందించిన నమూనాలను పరిశీలించిన మీదట …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
554
సాంఘిక సంక్షేమ ఉపాధ్యాయులు సమ్మె విరమణ అయింది. కోర్టులో కేసులను ఉపసంహరించు కొని రేపటి నుండి విదుల్లోకి హాజరు కానున్నామని తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలల కాంట్రాక్ట్ ఉపాద్యాయుల సంఘం అద్యక్ష, ఉపాధ్యక్షులు యమ్.డి అనీషా, శ్రీవిష్ణు ప్రకటించారు. ఏడు డిమాండ్లతో ఈ నెల అరునుండి ఈ సంఘం సమ్మెకు దిగిన విషయం విదితమే.ఈ క్రమంలో వారు మంగళవారం రోజున ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు పాతురి సుధాకర్ రెడ్డి …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
660
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఐదు రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యారు. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న జానారెడ్డి.. ప్రస్తుతం హైదరాబాద్ లోని సోమాజిగూడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం ఆయనను పరామర్శించడానికి వెళ్లారు. జానారెడ్డిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో కోలుకుంటున్న జానారెడ్డి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది.
Read More »
KSR
November 21, 2017 TELANGANA
637
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో తెలంగాణ దోపిడీకి గురవుతోందని ఉత్తమ్ విమర్శించారు. కేసీఆర్ పాలన రాష్ట్రానికి శాపంగా మారిందన్నారు. 2019లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.. రైతులపై కేసీఆర్ది కపట ప్రేమ అని.. చిత్తశుద్ధివుంటే ఏకకాలంలో రుణమాఫీ ఎందుకు చేయలేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులకు అన్ని పంటలకు …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
837
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మంగళవారం లేఖను రాశారు.సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’ సినిమాపై దేశవ్యాప్తంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మనోభావాలను కించపరిచేవిధంగా తెరకెక్కిన ‘పద్మావతి’ సినిమాను తెలంగాణలో విడుదల కాకుండా నిలిపేయాలని కోరుతూ లేఖ రాసారు . రాణి పద్మావతి వ్యక్తిత్వానికి మచ్చ తెచ్చేవిధంగా ఈ సినిమాలో పాత్రను దర్శకుడు మలిచారని ఆరోపించారు. ఈ సినిమా ద్వారా కొందరి …
Read More »
KSR
November 21, 2017 CRIME
1,856
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి.. వారిని సన్మార్గంలో నడపాల్సిన ఉపాధ్యాయుడే దారి తప్పాడు. విద్యార్థినుల పట్ల వంకరబుద్ధి చూపాడు. అసలు విషయం ఏమిటంటే కర్ణాటకలోని తుమకూరు జిల్లా కుణిగల్ తాలూకా వడ్డరకుప్పె గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు దయానంద్(40) గత కొంత కాలంగా తరగతి గదిలో బాలికలను లైంగికంగా వేధిస్తున్నాడు. తన సెల్ఫోన్లో ఉన్న బ్లూఫిల్మ్లను, చిత్రాలను చూపిస్తున్నాడు. దీంతో బాలికలు ఇతర ఉపాధ్యాయుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లినా ఫలితం …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
999
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగర ఎమ్మెల్యేల వినతిపై రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు క్షేత్రస్థాయిలో సుడిగాలి పర్యటన చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా హైదరాబాద్లోని నాలాల అభివృద్ధి, ప్రక్షాళనలపై విపక్ష సభ్యులు మంత్రిని క్షేత్రస్థాయి పర్యటనకు ఆహ్వానించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు మంత్రి కేటీఆర్ మంత్రులు నాయిని, తలసాని, ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్రెడ్డి, మేయర్, డిప్యూటీ మేయర్తో కలిసి పలు ప్రాంతాలను సందర్శించారు. Had a …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
729
ఎమ్మెల్యే చెరువు కబ్జా నిజమే అంటూ ఓ పత్రిక లో వచ్చిన వార్త లో ఎలాంటి నిజం లేదని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెరువు కబ్జాను నిర్దారించడానికి ప్రభుత్వం ఎలాంటి కమిటీ వేయలేదని స్పష్టం చేశారు. జనగామ చెరువు సుందరీకరణకు ప్రభుత్వమే అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఆఖిల క్షం కమిటీ సూచన మేరకే స్థానికుల …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
873
వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలుగు భాషను తప్పనిసరి సబ్జెక్టుగా మొదటి తరగతి నుంచి ఇంటర్ వరకు అమలు చేయడం కోసం కావల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. అన్ని స్థాయిల్లో విద్యార్థులకు ఇబ్బంది కలగని రీతిలో తెలుగు భాషను తప్పనిసరిగా అమలు చేసేలా తెలుగు భాషను ఆసక్తికర సబ్జెక్టుగా, స్కోరింగ్ సబ్జెక్టుగా కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. తెలుగు …
Read More »
KSR
November 21, 2017 TECHNOLOGY
3,069
ఫేస్బుక్ వినియోగదారులకు శుభవార్త . త్వరలోనే ఫేస్బుక్ మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాచ్(wacth) పేరిట వీడియో స్ట్రీమింగ్ ఫీచర్ను త్వరలోనే ప్రవేశపెట్టనుంది. ఈ ఫీచర్ వల్ల యూజర్లు లైవ్ వీడియోలు, స్పోర్ట్స్, సినిమాలు, టీవీ షోలు చూడొచ్చు. ఇప్పటికే ఈ ఫీచర్ అమెరికాలో ఫేస్బుక్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ను త్వరలోనే భారత్లోని వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు.అయితే ఈ సేవలు ఎప్పుడు ప్రారంభం అవుతాయో అన్నది …
Read More »