KSR
November 21, 2017 MOVIES
922
బాలీవుడ్ అందాల రాక్షసి ,ఒకప్పటి మిస్ వరల్డ్ స్టార్ నటి ఐశ్వర్యరాయ్ ఇటీవలే తమ కుమార్తె ఆరాధ్య పుట్టిన రోజును అత్యంత వేడుకగా నిర్వహించిన సంగతి తెల్సిందే . ఈ సందర్భంగా వారి స్వగృహం ‘ప్రతీక్ష’లో గ్రాండ్ పార్టీ కూడా నిర్వహించారు. ఈ వేడుకలో ఆరాధ్య ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా రూపొందించిన పింగ్ గౌన్ ధరించింది.అయితే ఈ గౌను చూసేందుకు సాధారణంగానే కనిపించినా, ఇది చాలా ఖరీదైనది అని …
Read More »
KSR
November 21, 2017 SLIDER, TELANGANA
691
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఈ నెల 24వ తేదీన యాదాద్రికి వెళ్లనున్నారు . యాదగిరిగుట్టలో జరిగే టీఆర్ఎస్వీ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు తుంగ బాలు వివాహానికి హాజరవుతారు. నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుని యాదాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష జరుపుతారు. యాదాద్రి అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టిపెట్టిన ముఖ్యమంత్రి గుట్టమీద జరిగే అభివృద్ధి పనులను స్తపతులు, ఆర్కిటెక్టులు, ఇంజినీర్లతో సమీక్షిస్తారు. ఇక్కడి పనులను ఆయన …
Read More »
KSR
November 20, 2017 SLIDER, TELANGANA
771
సిద్దిపేటను పరిశ్రమల హబ్గా మారనుందని, సమగ్ర పారిశ్రామిక అభివృద్ధి విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, కలెక్టర్ వెంకట్రామ్రెడ్డితో కలిసి జిల్లాల పారిశ్రామిక అభివృద్ధి, ఇండస్ట్రీయల్ క్లస్టర్ల ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ… రెండేళ్లలో సిద్దిపేట జిల్లా మీదుగా రైల్వేలైన్, …
Read More »
KSR
November 20, 2017 SLIDER, TELANGANA
769
తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరందించాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని విద్యుత్, ఎస్సీ అభివృద్ధి శాఖల మంత్రి గుంటకండ్ల జగదీష్రెడ్డి పేర్కొన్నారు. నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ఆయకట్టుకు యాసంగి నీటి విడుదలపై నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో నిర్వహించిన వర్క్షాపులో ఆయన మాట్లాడారు. కర్నాటక రాష్ట్రంలోని ఆల్మట్టి రిజర్వాయర్ కారణంగా భవిష్యత్లో సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాల్వ ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం కష్టమవుతున్న నేపథ్యంలో.. కరీంనగర్ జిల్లా మేడిగడ్డ నుంచి …
Read More »
KSR
November 20, 2017 ANDHRAPRADESH, SLIDER
815
ఏపీ సర్కారు 2014 ,15 ,16 ఏడాదికి గాను ఉత్తమ చిత్రాలకు నంది అవార్డులను ప్రకటించిన సంగతి తెల్సిందే .నంది అవార్డులపై ఇటు సినిమా ఇండస్ట్రీ నుండే కాకుండా అన్ని వర్గాల వారి నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి .సోషల్ మీడియా మొదలు ప్రింట్ ఎండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు ,సినిమా వర్గాల నుండి రాజకీయ వర్గాల వరకు ,సినిమా విమర్శకుల దగ్గర నుండి రాజకీయ విశ్లేషకుల వరకు అందరు బాబు …
Read More »
KSR
November 20, 2017 SLIDER, TELANGANA
842
తెలంగాణ భాషకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే సంకేతాలు పంపేలా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షించారు. తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన ప్రజాప్రతినిధులు, ఉపకులపతులు, అకాడమీ, సంస్థల ఛైర్మన్లు, ఉన్నతాధికారులు, సాహితీవేత్తలు, కవులు, పరిశోధకులతో ప్రగతి భవన్లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. భాగ్యనగరం భాసిల్లేలా.. స్వాభిమానాన్ని చాటేలా సభల నిర్వహణ ఉండాలన్నారు. తెలంగాణలో వెల్లివిరిసిన సాహిత్య సృజన ప్రస్ఫుటం కావాలని, …
Read More »
KSR
November 20, 2017 ANDHRAPRADESH, SLIDER
804
ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జగన్వెంట నడుస్తున్నారు. అయితే, వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర 14వ రోజు షెడ్యూల్ ఇలా ఉంది. 14వ రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు డోన్ నియోజకవర్గం బేతంచర్ల మండలం కొలుములెపల్లి నుంచి వైఎస్ జగన్ …
Read More »
KSR
November 20, 2017 SLIDER, TELANGANA
1,040
తెలంగాణ ప్రజల కలలు కన్న బంగారు తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రూరల్ మండలం పొలిశెట్టిగూడెంలో గల మున్నేరుపై రూ.13.40కోట్లతో చెక్డ్యాం కం వంతెన నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్లు కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. వారం, …
Read More »
KSR
November 20, 2017 SLIDER, TELANGANA
804
హైదరాబాద్ అభివృద్ధి కోసం పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా సమావేశం నిర్వహిస్తామని ఇప్పటికే ప్రకటించిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఇందులో భౄగంగా తాజాగా సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఉపముఖ్యమంత్రి మహ్మమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు, ఎంపీ బండారు దత్తాత్రేయ మరియు నియోజకవర్గ పరిధిలోని ఎమ్మెల్యేలు అధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు సచివాలయంలో సమీక్ష సమావేశాన్ని …
Read More »
KSR
November 20, 2017 SLIDER, TELANGANA
840
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు విషయంలో మరో శుభవార్త. ఎస్ఆర్ నగర్- మెట్టుగూడ మధ్య రైళ్ల రాకపోకలకు సంబంధించి మెట్రోరైల్ భద్రతా కమిషనర్ (సీఎంఆర్ఎస్) అనుమతి లభించింది. మూడు రోజుల పాటు నిర్వహించిన తనిఖీల అనంతరం ఈ అనుమతి పత్రం జారీ చేశారు. ఓ వైపు మెట్రో పనులు శరవేగంగా పూర్తవుతున్నా కీలకమైన భద్రతా పరమైన తనిఖీలు జరగకపోవడంతో అధికారుల్లో ఆందోళన ఉండేది. సీఎంఆర్ఎస్ ధ్రువపత్రం జారీ చేస్తే గానీ …
Read More »