KSR
October 28, 2017 TELANGANA
643
డ్రంకన్ డ్రైవ్ తనిఖీలలో ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం పట్టుబడ్డారు. శనివారం ఉదయం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ వద్ద కరీంనగర్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. వాహనంలో అక్కడకు వచ్చిన గజ్జెల కాంతంను పోలీసులు బ్రీత్ అనలైజర్లో తనిఖీ చేసేందుకు యత్నించారు. అయితే అందుకు సహకరించని ఆయన ఈ సందర్భంగా పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
Read More »
KSR
October 28, 2017 TELANGANA
976
తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ అసెంబ్లీ నియోజక వర్గ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి ఫ్లెక్సీని రాజన్న సిరిసిల్ల టీఆర్ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు.రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్పై నిన్న అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్రెడ్డిపై టీఆర్ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రేవంత్రెడ్డి మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్కు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని టీఆర్ఎస్వీ నేతలు చెప్పారు.
Read More »
siva
October 28, 2017 MOVIES, SLIDER
1,096
తెలుగు బుల్లి తెర ద్వారా తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన నటి హరితేజ. ఇక తాజాగా బిగ్ బాస్ షోతో మరింత పాపులర్ అయ్యింది. ఈ అమ్మడు ఇప్పుడు సినిమాలతో పాటు.. యాంకర్గా కూడా వరుస అవకాశాలను కొట్టేస్తుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో హరితేజ మాట్లాడుతూ.. ఇండస్ట్రీ కి ఎలా వచ్చింది.. ఏం అవుదామని వచ్చింది.. అనే విషయాల గురించి చెప్పుకొచ్చింది. ఇకపోతే పదో తరగతి చదువుతున్న సమయంలో …
Read More »
siva
October 28, 2017 MOVIES, SLIDER
1,440
రంగుల ప్రపంచంలో గుర్తింపు రావాలంటే ఎవరో ఒకరికి అదృష్టం ఉంటుంది కానీ..చాలా మంది సినిమా కష్టాలు,సీరియళ్ కష్టాలు పడి వచ్చినవాళ్లే..తెలుగు టీవి యాంకర్లు అనగానే మనకు గుర్తొచ్చేది ముందుగా సుమ,అనసుయ,రష్మిలే..స్మాల్ స్క్రీన్ ని దున్నేస్తున్నారు. చాలా మంది యాంకర్లు ఉన్నప్పటికీ వీరిలా ఓకే ప్రోగ్రాంలో ఏళ్లకేళ్లు ఉండిపోలేదు..ఇప్పుడు వీళ్లకు పోటీగా అనిపిస్తోంది యాంకర్ విష్ణుప్రియ. తెలుగు బుల్లితెర పై వస్తున్న పోవే పోరా ప్రోగ్రామ్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న విష్ణుప్రియ …
Read More »
siva
October 28, 2017 ANDHRAPRADESH
1,206
ఓ వైపు ప్రలోభాలు, మరోవైపు బెదిరింపులకు టీడీపీ పాల్పడినా…వైసీపీ కౌన్సిలర్లు ఏమాత్రం లెక్కచేయలేదు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ ఛైర్మన్గా వైసీపీ అభ్యర్థి ఇంటూరి రాజగోపాల్ ఎన్నికయ్యారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శనివారం ఉదయం ఇంటూరి రాజగోపాల్లో మున్సిపల్ ఛైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం 27 మంది కౌన్సిలర్లలో వైఎస్ఆర్సీపీకి 16, టీడీపీకి 10, ఇతరులు …
Read More »
siva
October 28, 2017 MOVIES, SLIDER
860
టాలీవుడ్ క్రియేటీవ్ డైరెక్టర్ కృష్ణ వంశీ, సందీప్ కిషన్ కాంబినేషన్లో వచ్చిన నక్షత్రం మూవీ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. అయితే సందీప్ అప్పటి వరకు ఎంతో కష్టపడి తెచ్చుకున్న గుర్తింపు మొత్తం పోయింది. ఈ చిత్రం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. నక్షత్రం చిత్రం తేడా కొడుతోందని తనకు ముందే తెలుసనీ షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. ఇక ఈ సినిమా ట్రైలరే తనకు నచ్చలేదని, ఇదే సంగతి …
Read More »
siva
October 28, 2017 ANDHRAPRADESH
1,333
తెలుగుదేశం వారు వై.యస్ బ్రతికి ఉన్న రొజుల నుండి ఆయన బౌతికంగా మన మద్య లేక పొయినా నిత్యం ఆయన పై ఫ్యాక్షన్ ముద్ర పడేలా ఆరొపణలు చెసి తమ రాజకీయ పబ్బం గడుపుకుంటు వస్తున్నారు , నిజానికి వై.యస్ చెసింది ఏంటి ? నిత్యం కక్షలు కార్పణ్యాల మద్య నలిగిన ఒక తరం రాయల సీమలొ , అన్ని వర్గాలని ఈ రక్త భూతం నుండి దూరం చెయటానికి …
Read More »
siva
October 28, 2017 MOVIES, SLIDER
742
టాలీవుడ్ యాంగ్రీ యంగ్ మాన్ హీరో రాజశేఖర్ చాలా సెన్సిటివ్ మరియు ఎమోషనల్ కూడా. ఇటివలే ఆయన తల్లి మరణించిన విష్యం అందరికి తెలిసిందే. ఆయన ఆ బాధ నుండి అయన ఇంకా బయటకురాలేదు. గురుడ వేగ ప్రీ రిలీజ్ వేడుకలో ఆయన తల్లిని తలచుకొని ఏడ్చేయడం అందరినీ కదిలిచింది. ఇక ఈ ఈవెంట్ లో రాజశేఖర్ మాట్లాడుతూ, ఈ మూవీ టీజర్కి 5 రోజుల్లో 5 మిలియన్ వ్యూస్ …
Read More »
bhaskar
October 28, 2017 MOVIES
631
సన్నీ లియోన్ అనగానే ఓ శృంగార తారగానే చూస్తున్నాం ఇప్పటికీ. పోర్న్ సినిమాలు వదిలేసి.. దాదాపు పదేళ్లుగా బాలీవుడ్లో హిందీ సినిమాలే చేసుకుంటున్నా.. ఆమె ఇమేజ్ ఏమీ మారలేదు. కానీ సన్నీ మాత్రం తనలోని కొత్త కొత్త కోణాలు చూపిస్తూనే ఉంది. ఛారిటీ కార్యక్రమాలకు భారీగా డబ్బులివ్వడం.. ఓ అనాథ ఆడబిడ్డను దత్తత తీసుకోవడం లాంటి చర్యలతో ఆమె తన గొప్పదనాన్ని చాటుకుంది. ఇప్పుడు సన్నీ తనలోని మరో యాంగిల్ …
Read More »
KSR
October 28, 2017 SLIDER, TELANGANA
1,060
ప్రాణహిత ద్వారా తెలంగాణాలో ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ R&B గెస్ట్ హౌస్ లో మంత్రి విలేకరులతో సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష యాభై వేల కోట్లతో పాలమూరు, డిండి, సీతారామ కాళేశ్వరం, భక్తరామదాస్ తదితర ప్రాజెక్టుల పనులు వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. మల్లన్న సాగర్ ద్వారా …
Read More »