rameshbabu
October 17, 2017 ANDHRAPRADESH, SLIDER
1,327
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆయనకు బాగా కలిసొచ్చేదేనని రాజకీయ పండితులు అంటున్నారు. పాదయాత్ర అనేది జగన్ ఆశ్రయించిన ఒక మంచి మార్గమని.. దీనిని జగన్ సద్వినియోగం చేసుకుంటారనే దానిపై భవిష్యత్ రాజకీయాలు ఆధారపడి వుంటాయి.టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,సీఎం నారా చంద్రబాబు నాయుడు సర్కారుపై జనంలో ఉన్న వ్యతిరేకతను ఆయన నేరుగా తన కళ్లు, తన చెవులతో …
Read More »
siva
October 17, 2017 MOVIES
2,175
తెలుగు, తమిళంలో మంచి అవకాశాలతో అతి తక్కువ కాలంలోనే జోరు పెంచిన నటి కీర్తీ సురేష్. ప్రస్తుతం ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో తెగ బిజీ అయిపోయింది. ఓ వైపు తెలుగులోనే వరుసపెట్టి మరీ సినిమాలను దక్కించుకుంటుంది.. అయితే తన నుంచి గ్లామర్ , మితిమీరిన ఎక్స్పోజింగ్ను అస్సలు ఉహించుకోవద్దని తెగేసి చెబుతుంది కీర్తీ సురేష్. తనను సంప్రదాయబద్ధమైన పాత్రల్లో చూడటానికే ఇష్టపడతారు అని తను అలానే కొనసాగుతానని …
Read More »
rameshbabu
October 17, 2017 ANDHRAPRADESH, SLIDER
3,615
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున గత సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నియోజక వర్గం నుండి గెలిచిన ప్రముఖ వ్యాపారవేత్త బుట్టా రేణుక ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో అమరావతి లో టీడీపీలో చేరారు .ఎంపీతో పాటు కేవలం ఆమె అనుచరవర్గం ఒక పది మంది నేతలు మాత్రమే చేరారు . కానీ వైసీపీ …
Read More »
bhaskar
October 17, 2017 ANDHRAPRADESH, POLITICS
1,412
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండదండలతో అందినకాడికి దండుకునే పనిలో ఉన్నారు అధికార పార్టీ నేతలు. సాధారణ ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రచారం సందర్భంగా కోటాను కోట్ల రూపాయల మేర ఖర్చు పెట్టిన టీడీపీ నేతలకు.. ఖర్చు పెట్టిన మొత్తానికి వంద రెట్లును కాంట్రాక్టుల రూపంలో వెనకేసుకునేలా సీఎం చంద్రబాబు వారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో ప్రజా ధనం టీడీపీ నేతలపాలవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సర్కార్ చేపడుతున్న …
Read More »
siva
October 17, 2017 MOVIES, SLIDER
821
రుద్రమదేవితో పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించిన గుణశేఖర్.. తదుపరి సినిమాపై దృష్టి సారించారు. ఒక్కడు, చూడాలని వుంది, వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ను అందించిన గుణశేఖర్, బాలల రామాయణంతో పౌరాణికాలను రుద్రమదేవితో చారిత్రకాలను అద్భుతంగా తెరకెక్కించగలనని నిరూపించాడు. త్వరలో ఆయన హిరణ్యకశిప అనే మరో పౌరాణికానికి శ్రీకారం చుట్టనున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో టాక్ వస్తోంది. హిరణ్యకశిప పాత్ర కోసం గుణశేఖర్ బాహుబలి భల్లాలదేవుడు రానాను ఎంపిక చేసుకున్నాడనే ప్రచారం సాగుతోంది. అయితే …
Read More »
siva
October 17, 2017 MOVIES, SLIDER
813
టాలీవుడ్ మాస్ మహరాజ్ రవితేజ నటించిన చిత్రం రాజా ది గ్రేట్. ఈ సినిమాలో రవితేజ అంధుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్లో పాల్గొన్న రవితేజ పలు విషయాలపై క్లారిటీ ఇచ్చాడు. తమ్ముడి మరణం, డ్రగ్స్ కేసు గురించి రవితేజ స్పందించాడు. అయితే మీడియాలో తమ కుటుంబం గురించి అవాస్తవ ప్రచారం జరిగిందని, అవి తమనెంతో బాధించాయని రవితేజ ఆవేదన వ్యక్తం చేశాడు. తన తమ్ముడి అంత్యక్రియలకు ఎందుకు వెళ్లలేదనే …
Read More »
bhaskar
October 17, 2017 ANDHRAPRADESH, POLITICS
687
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ ఎంపీ బుట్టారేణుక సీఎం చంద్రబాబు ఇంటికి చేరుకున్నారు. కాగా, రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమక్షంలో ఎంపీ బుట్టా రేణుక తెదేపాలో చేరనుంది. ఈ క్రమంలో ఈ రోజు సీఎం నివాసానికి ఎంపీ బుట్టా రేణుక చేరుకున్నారు. అయితే వైసీపీ ఎంపీ బుట్టా రేణుక టీడీపీలో చేరనున్నారని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. అయితే పార్టీ మారడానికి బాబు వంద కోట్లు …
Read More »
siva
October 17, 2017 MOVIES, SLIDER
780
మిస్టర్ వివాదం డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. అయితే ఆ చిత్ర కథ కోసం తాను లక్ష్మీ పార్వతిని కాని, ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులను కాని కలవనని చెబుతున్నారు. కథ గురించి ఎవరెవర్ని కలిశాననేది కొన్ని కారణాల వల్ల చెప్పలేను. కానీ, ఎన్టీఆర్గారి ఫ్యామిలీని మాత్రం కలవలేదు. కలవను కూడా. లక్ష్మీ పార్వతిని …
Read More »
bhaskar
October 17, 2017 CRIME, TELANGANA
1,427
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం పరిధిలోగల కొల్లూరులో దారుణం చోటు చేసుకుంది. కొల్లూరులోని ఓఆర్ఆర్ సమీపంలో ముగ్గురు యువతుల మృతదేహాలు కలకలం సృష్టించాయి. అయితే, యువతుల మృతదేహాలు నిర్మానుష్య ప్రాంతంలో ఉండటం గమనార్హం. మృతులంతా 20 ఏళ్ల లోపు వారేనని పోలీసులు గుర్తించారు. మృతులు హైదరాబాద్కు చెందిన యువతులుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »
siva
October 17, 2017 TELANGANA
1,300
వైద్య విద్యార్థులు మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, బస్సు డ్రైవర్పై అనుచితంగా ప్రవర్తించి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన సోమవారం మేడ్చల్ మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పూడూర్ గ్రామ పరిధిలోని బీఎన్ఆర్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు సోమవారం సాయంత్రం మెడిసిటీ ఆస్పత్రి సమీపంలో విద్యార్థులను ఇంటి వద్ద దింపి తిరిగి వస్తోంది. ఘనాపూర్ వద్ద బస్సు వెనుక …
Read More »