rameshbabu
October 15, 2017 SLIDER, TELANGANA
730
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల ,మున్సిపల్ శాఖ మంత్రి అయిన కేటీరామారావు నిన్న వరంగల్ జిల్లాలో పర్యటించిన సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు .అనంతరం వరంగల్ లోని నిట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కేటీరామారావు పాల్గొన్నారు .మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కూడా పాల్గొన్నారు . ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ “రాష్ట్రంలో ప్రభుత్వ …
Read More »
siva
October 15, 2017 ANDHRAPRADESH
1,250
వచ్చె నెల నవంబర్ 2 నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టబోయే పాదయాత్ర విజయవంతమవుతుందనే భయంతో సీఎం చంద్రబాబు పార్టీ ఫిరాయింపులతో మైండ్గేమ్ ఆడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నారమల్లి పద్మజ ధ్వజమెత్తారు. ఆమె శనివారం పార్టీ కేంద్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ జగన్ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం, సత్తా లేకనే సీఎం ప్రలోభాలు, ప్యాకేజీలతో ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. జగన్ నాయకత్వానికి ప్రజలు మద్దతిస్తున్నారని, పాదయాత్రతో ఆయనకు మరింత …
Read More »
bhaskar
October 15, 2017 ANDHRAPRADESH, POLITICS
1,261
నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. అధికారం చేపట్టాక రాష్ట్రం అప్పుల్లో ఉందంటూ రైతులకు మొండి చెయ్యి చూపించారు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు మోసాలు అనేకం. ఈ నేపథ్యంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో విద్యార్థులు, ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుపుతూ సీఎం చంద్రబాబుకు …
Read More »
siva
October 15, 2017 ANDHRAPRADESH
1,359
జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని దుండగల్ సెక్టార్లో విధులు నిర్వహిస్తూ ఈనెల 12న పాక్ సైనికుల కాల్పుల్లో వీర మరణం పొందిన జవాను తల్లపురెడ్డి రామకృష్ణారెడ్డి అంత్యక్రియలు శనివారం ఆయన స్వగ్రామం ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురంలో జరిగాయి. సైనికులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు వెళ్తున్న వాహనంపై పాక్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉన్న రామకృష్ణారెడ్డి తలనుంచి బుల్లెట్లు దూసుకెళ్లడంతో అతను వెంటనే కుప్పకూలాడు. దగ్గరగా …
Read More »
bhaskar
October 15, 2017 CRIME
1,612
తాలిబన్ల ఆకృత్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. తాలిబన్ల ఆగడాలు దారుణంగా మారాయి. ముఖ్యంగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల ఆటవిక రాజ్యం ఇష్టానుసారంగా కొనసాగుతోంది. అయితే, తాజాగా ఉగ్రవాదుల ఆకృత్యాలకు అద్దంపట్టే ఘటన మరొకటి జరిగింది. గత ఐదేళ్లుగా తాలిబన్ అనుబంధ హక్కానీ నెట్వర్క్ ఉగ్రవాదుల చెరలో ఉన్న కెనడా – అమెరికన్ జాషువా కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడటంతో ఈ ఉదంతం వెలుగోలకి వచ్చింది. తాలిబన్ల నుంచి …
Read More »
bhaskar
October 15, 2017 TELANGANA
1,152
ప్రజల రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్క చేయని పోలీస్ అమర వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరం గౌరవిద్దామని తెలుగు రాష్ట్రాల ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. కాగా, ఈ రోజు హైదరాబాద్ నగర పరిధిలోగల నెక్లెస్ రోడ్డులో పోలీసు అమర వీరుల సంస్మరణ దినం పురస్కరించుకుని తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో 10k, 5k, 2k రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరై రన్ను ప్రారంభించారు. హైదరాబాద్, రాచకొండ …
Read More »
bhaskar
October 15, 2017 ANDHRAPRADESH, POLITICS
1,159
చంద్రబాబు సర్కార్కు మరో ఎదురు దెబ్బ తగిలింది. అది కూడా నెల్లూరు జిల్లాలో!. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇంటికొక జాబు ఇస్తానంటూ నిరుద్యోగులకు హామీ ఇచ్చి ఓట్లు దండుకున్న చంద్రబాబు.. ఇప్పుడు వారి ప్రాణాలపాలిట యమపాశమయ్యారు. మరోవైపు నేల మీద గింజల్ని పండించే రైతుల ఓట్ల కోసం.. మీ పెద్ద కొడుకులా మీ పంట రుణం తీరుస్తానంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు.. …
Read More »
siva
October 14, 2017 ANDHRAPRADESH
1,451
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలం నగళ్లపాడు వద్ద 40వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్రవాహనం డివైడరును ఢీకొన్న ఘటనలో ఏఎస్సై మృతి చెందారు. స్థానిక ఎస్సై మోహన్రెడ్డి తెలిపిన కథనం ప్రకారం.. ఉయ్యాలవాడ ఏఎస్సైగా పనిచేస్తున్న రాధాకృష్ణ (50) శనివారం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై చాగలమర్రికి తిరుగు పయనమయ్యారు. నగళ్లపాడు సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తూ డివైడరును ఢీకొట్టారు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన ఆయనను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. …
Read More »
siva
October 14, 2017 TELANGANA
3,571
తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా ఈ రోజు వరంగల్ నగర అభివృద్ధిపై జిల్లా కలక్టరేట్లో అధికారులతో జరిపిన సమీక్ష సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారుల పనితీరుపై అంసతృప్తి వ్యక్తం చేసినట్లుగా సమాచారం. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిధులు ఇస్తున్నా ఎందుకు ఖర్చు చేయడం లేదని అధికారులను ప్రశ్నించారు. అయితే ఈ సమీక్ష లో వరంగల్ …
Read More »
siva
October 14, 2017 ANDHRAPRADESH
1,702
తాను మెగాస్టార్ అభిమానినంటూ ఓ యువతి మద్యం మత్తులో రైల్లో వీరంగం సృష్టించింది. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన గరీభ్రాథ్ రైలు లో స్లీపర్ క్లాస్లో యువతి చేసిన హాడావుడి అంతా ఇంతా కాదు. అందరితోపాటు కాకుండా తనకు సెపరేట్గా సీటు ఇవ్వాలంటూ టీటీతో వాదనకు దిగింది. తనకు ఇక్కడ ఉన్న వెధవుల మధ్య బర్త్ వద్దని సెపరేట్గా సీటు కేటాయించాలని వాదనకు దిగింది. ‘‘మెగాస్టార్ అంటే ఈకట…ఆడికి చెప్పానంటే …
Read More »