Classic Layout

ఓదెల రైల్వే స్టేష‌న్‌ ట్రైలర్ విడుదల

కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా ప‌టేల్   వ‌న్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో న‌టిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేష‌న్‌’  . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌నల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ‌, వ‌శిష్ణ ఎస్ సింహా, సాయి రోన‌క్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా  ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు.ఓదెల గ్రామంలో కొత్త‌గా పెళ్లైన ఓ మ‌హిళపై జ‌రిగిన హ‌త్యాచార …

Read More »

ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది ష్పాట్ డెడ్

కర్ణాటకలో గురువారం ఉదయం వేకువజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తమకూరు జిల్లాలోని శిరా తాలూకా బాలినహళ్లిలో లారీ, జీపు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన వారిలో మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. లారీ జీపును ఓవర్ టేక్ చేయడం వల్లే ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. బాధితులు రాయచూరు జిల్లాకు …

Read More »

ఓదెల రైల్వేస్టేషన్‌లో అసలేం జరిగింది.. రేపే ఓటీటీలో..!

అశోక్ తేజ దర్శకత్వంలో ఓదెల రైల్వేస్టేషన్ అనే ఓ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలో రిలీజ్ కానుంది. 2002లో ఓదెలలో జరిగిన సంఘటనలను ఈ సినిమాలో చూపించనున్నారు. హెబ్బాపటేల్, పూజిత పొన్నాడ, వశిష్ఠ ఎన్ సింహ, సాయి రోహన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ నెల 26న ఈ మూవీ ఆహాలో రిలీజ్ అవుతుంది. సీరియల్ కిల్లర్స్ కొత్తగా పెళ్లయిన అమ్మాయిలను టార్గెట్ చేసి వారిపై అత్యాచారం చేసి చంపేయడం, వారిని …

Read More »

విక్రమ వేదలో హృతిక్, సైఫ్ అలీఖాన్‌ల యాక్టింగ్ అదుర్స్

బాలీవుడ్ ప్రముఖ నటులు హృతిక్ రోషన్, సైఫ్ అలీఖాన్ కలిసి నటించిన రిమేక్ సినిమా విక్రమవేద. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో హృతిక్ రోషన్ గ్యాంగ్‌స్టర్‌గా, సైఫ్ అలీఖాన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాధికా ఆప్టే కీలక పాత్రలో నటించారు. పుష్కర్, గాయత్రి మూవీకి దర్శకత్వం వహించగా, ఎస్ శశికాంత్, భూషణ్ కుమార్‌లు నిర్మాతలు. వచ్చేనెల 30న ఈ …

Read More »

చేయిపట్టి నడిపించాల్సిన తండ్రి తాగిన మత్తులో..!

కర్నూలు జిల్లా ఓ వ్యక్తి తాగిన మైకంలో ఆర్థరాత్రి చేసిన ఓ పనికి ఊరి ప్రజలు షాక్ అయ్యారు. అభంశుభం తెలియని పసిపిల్లల్ని ఊరి బయట చిమ్మ చీకట్లో ఒంటరిగా విడిచిపెట్టేశాడు. అంతేకాకుండా భార్యను సృహా కోల్పోయేలా కొట్టి వేరే చోట వదిలేశాడు. కోడుమూరు పట్టణానికి చెందిన కృష్ణ, సుజాత భార్యభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు. ఒక కూతురు, నలుగురు కొడుకులు. తాగుడుకి బానిసైన కృష్ణ అనుమానంతో నిత్యం భార్యను …

Read More »

ఆ టైమ్‌లో చిరు మామయ్య చాలా సీరియస్ అయ్యారు: వైష్ణవ్ తేజ్

ఉప్పెన సినిమాతో ఎంతో మంది అభిమానులు సొంతం చేసుకున్నాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాతో బాలనటుడిగా పరిచయమైన వైష్ణవ్ తేజ్ తాజా ఆ సినిమా నాటి సంగతులను ఓ టీవీ ప్రోగ్రాంలో గుర్తు చేసుకున్నాడు. ఈ మూవీలో ఓ బాబు ఎటువంటి చలనం లేకుండా కేవలం కుర్చీలో కూర్చొని ఉంటాడు కదా తనే వైష్ణవ్ తేజ్. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో చాలా …

Read More »

2 కిలోల పులస.. రేట్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

పుస్తెలు అమ్మి అయినా సరే పులస తినాలి అంటారు. అది పులస చేపకు ఉండే క్రేజ్. తాజాగా కాకినాడ జిల్లా యానాం మార్కెట్లో 2 కిలోల బరువున్న పులస చేప రికార్డ్ రేట్ పలికింది. మంగళవారం స్థానికి మార్కెట్లో నిర్వహించిన వేలంపాటలో పార్వతి అనే మహిళ 2 కేజీల పులసను రూ. 19 వేలకు దక్కించుకున్నారు. భైరవపాలెం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి దీన్ని అమ్మాడు. ఈ సీజన్‌లో ఇదే …

Read More »

దేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. నిన్న 8,586 కేసులు వెలుగుచూడగా.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,649 కరోనా కేసులు నమోదయ్యాయి. 36 మంది వైరస్ మరణించారు. మరో 10,677 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ప్రస్తుతం దేశంలో 96,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరోవైపు 210.58 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat