rameshbabu
March 12, 2022 MOVIES, SLIDER
877
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత కందికొండ ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతున్న ఆయన కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ‘మళ్లి కూయవే గువ్వ.. మోగిన అందెల మువ్వ’, ‘మనసా నువ్వెండే చోటే చెప్పమ్మా’, ‘గలగల పారుతున్న గోదారిలా’ లాంటి ఎన్నో హిట్ సినిమా పాటలెన్నో రాశారు. అంతేకాకుండా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయం, యాస, భాషను ప్రపంచానికి …
Read More »
rameshbabu
March 12, 2022 SLIDER, TELANGANA
708
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కి చెందిన నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా ప్రజాప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే …
Read More »
rameshbabu
March 12, 2022 SLIDER, SPORTS
868
సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో పంజాబ్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్ఆద్మీ పార్టీ …
Read More »
rameshbabu
March 12, 2022 SLIDER, SPORTS
924
విమెన్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో టీమిండియా విమెన్స్ జట్టు వెస్టిండీస్ జట్టు మీద 155 పరుగుల భారీవిజయాన్ని నమోదు చేసుకుంది. ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండవ విజయం. అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించి, నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 317 పరుగులు చేసిన భారత జట్టు, కేవలం 40.3 ఓవర్లలో వెస్టిండీస్ జట్టుని 162 పరుగులకే ఆలౌట్ చేసి, 155 పరుగుల తేడాతో ఘన …
Read More »
rameshbabu
March 12, 2022 MOVIES, SLIDER
550
పాన్ ఇండియా మూవీగా తెరకెక్కి అఫ్టర్ చాలా గ్యాప్ తర్వాత సినిమ ప్రేక్షకుల ముందుకు ‘రాధే శ్యామ్’ సినిమాతో వచ్చాడు పాన్ ఇండియా స్టార్ ..యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ‘ఆదిపురుష్’, ‘సలార్’, ‘పాజెక్ట్ k’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇంకా హిట్ …
Read More »
Jhanshi Rani
March 12, 2022 MOVIES, SLIDER
637
హైదరాబాద్: నిర్మాత బెల్లంకొండ సురేష్, ఆయన తనయుడు, నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్పై శరణ్కుమార్ అనే వ్యాపారి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2018లో రూ.85లక్షలు తీసుకున్నారని.. ఇంతవరకు ఇవ్వలేదని బెల్లంకొండ సురేష్, శ్రీనివాస్పై బంజా రాహిల్స్ పోలీస్స్టేషన్ల శరణ్ కంప్లైట్ చేశారు. దీంతో వారిపై కేసు ఫైల్ అయింది. ఈ నేపథ్యంలో బెల్లంకొండ సురేష్ హైదరాబాద్లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. శరణ్పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »
Jhanshi Rani
March 12, 2022 NATIONAL, SLIDER
614
దిల్లీ: ఉద్యోగులకు ఈపీఎఫ్వో షాక్ ఇచ్చింది. వడ్డీరేటును తగ్గించాలని నిర్ణయించింది. 2021-2022 ఫైనాన్సియల్ ఇయర్కు పీఎఫ్పై 8.1 శాతం వడ్డీరేటు ఇవ్వనుంది. ఈ మేరకు ఈరోజు నిర్వహించిన ఈపీఎఫ్వో బోర్డు (సీబీటీ) సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 2020-2021 ఫైనాన్సియల్ ఇయర్లో ఈ వడ్డీ 8.5 శాతం ఉండగా ఇప్పుడు దాన్ని 8.1 శాతానికి తగ్గించనున్నారు. ఈపీఎఫ్పై ఇంత తక్కువ వడ్డీ రేటు చెల్లించడం గత 40 ఏళ్లలో ఇదే …
Read More »
rameshbabu
March 12, 2022 SLIDER, TELANGANA
588
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని పార్థిస్తున్నానని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్, జన్ ఔషధ పథకాలను సద్వినియోగం పరుచుకోవాలన్నారు. బీబీ నగర్ ఎయిమ్స్ తెలంగాణ గౌరవ చిహ్నంగా పేర్కొన్నారు. ప్రతి రాష్ట్రంలో ఇలాంటి ఆసుపత్రిలు కావాలని కోరుకున్నారు. ప్రధాని మోదీ ప్రజల ఆరోగ్య విషయంలో ప్రత్యేక దృష్టి సారించారని గవర్నర్ తమిళిసై తెలిపారు.
Read More »
rameshbabu
March 12, 2022 NATIONAL, SLIDER
552
దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో 89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »
rameshbabu
March 12, 2022 BUSINESS, SLIDER
2,359
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …
Read More »