rameshbabu
February 3, 2022 EDITORIAL, SLIDER, TELANGANA
4,855
రాజ్యాంగాన్ని మార్చమంటే రాజద్రోహం కేసు పెట్టాలనడం రాజ్యాంగానికి వ్యతిరేకమైన మాట. అదీ ముఖ్యమంత్రి మీద. ఇది అధికార దుర్వినియోగం, ప్రాథమిక హక్కులకు భంగం. ఎంపీలు, మరీ ముఖ్యంగా అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు రాజ్యాం గం గురించి తెలుసుకోవడం చాలా అవసరం. రాజ్యాంగం ప్రకారం వ్యవహరిస్తామని వారుచేసిన ప్రమాణం గుర్తు పెట్టుకోవాలి. రాజ్యాంగ మార్పు అనేది రాజ్యాంగపరమైన డిమాండ్ అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజద్రోహం కేసులు పెట్టడానికి బ్రిటిష్ పాలనలో …
Read More »
rameshbabu
February 3, 2022 SLIDER, SPORTS
1,067
వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్లో యువ భారత్ అదరగొట్టింది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో 96 పరుగుల ఘన విజయంతో ఫైనల్కు దూసుకెళ్లింది. టీమిండియా నిర్ధేశించిన 291 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించలేక ఆసీస్ చతికిలా పడింది. 41.5 ఓవర్లలో కేవలం 194 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో యువ భారత్ 96 పరుగులతో విజయకేతనం ఎగరవేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్కు శుభారంభం …
Read More »
rameshbabu
February 3, 2022 SLIDER, TELANGANA
640
సింగరేణి సంస్థను నిర్వీర్యం చేయడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు చేస్తోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. రాష్ట్రానికి 51ు, కేంద్రానికి49ు వాటా ఉన్నా.. కేంద్రం తన అధికారాలను తప్పుడు రీ తిలో వినియోగిస్తోందని విమర్శించారు. లాభాల్లో ఉన్న సింగరేణిని నష్టాల్లో ఉన్నట్లు ఉద్దేశపూర్వకంగా చూపుతూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోందన్నారు. ఇది సమాఖ్య స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More »
rameshbabu
February 3, 2022 SLIDER, TELANGANA
402
తెలంగాణ హైకోర్టుకు కొత్తగా 12 మంది న్యాయమూర్తులు రానున్నారు. ఐదుగురు న్యాయాధికారులకు హైకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతి లభించనుంది. అలాగే మరో ఏడుగురు న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించనున్నారు. ఈ మేరకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ప్రస్తుతం న్యాయాధికారులుగా ఉన్న జి. అనుపమా చక్రవర్తి, ఎంజీ ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఎ.సంతోష్ రెడ్డి, డాక్టర్ డి.నాగార్జున్… అలాగే న్యాయవాదులు కాసోజు …
Read More »
rameshbabu
February 3, 2022 SLIDER, TELANGANA
354
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పరస్పర బదిలీల(మ్యూచువల్ ట్రాన్స్ఫర్స్)కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వుల(జీఓ నెంబర్ 21)ను జారీ చేశారు. పరస్పర బదిలీల కోసం వచ్చే నెల 1 నుంచి 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం ప్రకటించింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. ఆర్థిక శాఖ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టం(ఐఎ్ఫఎంఐఎస్) ద్వారా …
Read More »
rameshbabu
February 3, 2022 MOVIES, SLIDER
439
పాన్ ఇండియా హీరో.. యంగ్ రెబల్ స్టార్.. స్టార్ హీరో ప్రభాస్ నటించిన పాన్ ఇండియా ఫిల్మ్ ‘రాధే శ్యామ్’ విడుదల కరోనా కారణంగా ఇప్పటికే ఎన్నో సార్లు వాయిదా పడింది. ఈ సినిమా కోసం దక్షిణాదిలోనే కాదు ఉత్తరాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 11న విడుదల చేస్తున్నట్లు ఓ థీమ్ పోస్టర్ ద్వారా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ఈ …
Read More »
rameshbabu
February 3, 2022 MOVIES, SLIDER
474
Megapower Star రామ్ చరణ్ తేజ్ హీరోగా… సమంత హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో వచ్చి ఘన విజయం సాధించిన ‘రంగస్థలం’ లో రంగమ్మత్తగా నటించి అందర్ని మెప్పించి మంచి పేరు తెచ్చుకున్న బుల్లితెరకు చెందిన హాట్ యాంకర్ కమ్ నటి అనసూయ భరద్వాజ్ ఇప్పుడు మాస్ మహారాజ రవితేజకు అత్తగా నటిస్తుందని తాజా సమాచారం. రమేశ్ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్గా …
Read More »
rameshbabu
February 2, 2022 SLIDER, TELANGANA
340
వెనుకబడ్డ కులాల్లో పుట్టడమే అదృష్టంగా భావించే పరిస్థితులు సీఎం కేసీఆర్ తీసుకొచ్చారని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ అన్నారు. బీసీలు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా బీసీలను ముందుకు తీసుకుపోవాలనే తపన సీఎం పడుతున్నారన్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ mchrd లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ భవనాల నిర్మాణం పై సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు గంగుల కమలాకర్ తలసాని, …
Read More »
rameshbabu
February 2, 2022 ANDHRAPRADESH, SLIDER
1,377
ఆంధ్రప్రదేశ్ రాజధానిపై రాజ్యసభలో ప్రస్తావన వచ్చింది. ‘ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది..? రాజధానిని నిర్ణయించే అధికారం ఎవరిది..?’ అన్నదానిపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావ్ కోరారు. ఇందుకు స్పందించిన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ ప్రస్తుతానికి అమరావతే ఏపీ రాజధాని అని పేర్కొన్నారు. అంతేకాదు.. ‘రాజధానిపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదే. మా దగ్గరున్న సమాచారం ప్రకారం ఏపీకి రాజధాని అమరావతే’ అని కూడా కేంద్రం తరఫున మంత్రి …
Read More »
rameshbabu
February 2, 2022 MOVIES, SLIDER
425
అది టాలీవుడ్ అయిన బాలీవుడ్ అయిన అఖరికి కోలీవుడ్ అయిన హాలీవుడ్ అయిన ఏ వుడ్ అయిన కానీ చేతిలో ఒక్క హిట్టుంటే చాలు తారల పారితోషికానికి రెక్కలొచ్చేస్తాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అందాల కృతిశెట్టి. తొలి చిత్రం ‘ఉప్పెన’తో అమ్మడు సంచలనం సృష్టించింది. ఆ తర్వాత చిత్రాలనుంచి నిర్మాతల నుండి కోట్లలో పారితోషికాన్ని ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. ఇప్పుడు ‘పెళ్ళిసందD’ బ్యూటీ శ్రీలీల వంతు వచ్చింది. కె.రాఘవేంద్రరావు …
Read More »