తెలంగాణ ఆర్టీసీ అధికారులతో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంలో అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశమయ్యారు. బస్సు ఛార్జీల పెంపుపై సమీక్షలో అధికారులతో చర్చిస్తున్నారు. సమావేశంలో ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు. ఆర్టీసీపై డీజిల్ భారం భారీగా పెరిగిన నేపథ్యంలో ఛార్జీలను పెంచాలని అధికారులు రెండు నెలల క్రితం సీఎం కేసీఆర్ను కోరారు. ఛార్జీల …
Read More »