Classic Layout

కన్నీళ్లు పెట్టుకున్న Nagarjuna

బిగ్ బాస్ సీజ‌న్ 5 కార్య‌క్ర‌మం చూస్తుండ‌గానే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. 19 మంది కంటెస్టెంట్స్‌తో సీజ‌న్ 5 మొద‌లు కాగా, షో నుండి న‌లుగురు ఎలిమినేట్ అయ్యారు. తొలివారం స‌ర‌యు, రెండో వారం ఉమాదేవి, మూడో వారం ల‌హ‌రి, నాలుగోవారం న‌ట‌రాజ్ మాస్ట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. సండే ఫండ్‌డే కావ‌డంతో హౌజ్‌మేట్స్ సందడి చాలా క‌నిపించింది. ముఖ్యంగా నిన్నే పెళ్లాడుతా సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతుండటంతో …

Read More »

త్వ‌ర‌లోనే సోమ‌శిల వంతెన ప‌నులు

కొల్లాపూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని సోమ‌శిల గ్రామం వ‌ద్ద కృష్ణా న‌దిపై నిర్మించ‌బోయే బ్రిడ్జి ప‌నుల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తామ‌ని రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా రాష్ట్రంలో కొత్త బ్రిడ్జిల‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ప్ర‌శాంత్ రెడ్డి స‌మాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 629 వంతెన‌ల‌ను మంజూరు చేశాం. ఇప్ప‌టికే 372 వంతెన‌లు పూర్త‌య్యాయి. 257 వంతెన‌లు పురోగ‌తిలో ఉన్నాయి. పురోగ‌తిలో …

Read More »

మాజీ మంత్రి ఈట‌ల కోసం కాంగ్రెస్ బ‌లి!

హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలుపు కోసమే పరితపిస్తున్నారన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం సొంత పార్టీని బలి పెడుతున్నాడని కాంగ్రెస్‌ సీనియర్లే రగిలి పోతున్నారు. వ్యూహాత్మకంగానే రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను, స్థానిక కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులను బలిపశువులను చేస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అభ్యర్థి ఎంపికలో కమిటీలు, దరఖాస్తుల పేరుతో మొదటినుంచీ రేవంత్‌రెడ్డి హైడ్రామా …

Read More »

వివిధ పార్టీల నుంచి ప్ర‌జ‌లు TRS లోకి చేరిక

హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ రోజు రోజుకూ బ‌లం పుంజుకుంటుంది. ప్ర‌తిరోజూ వంద‌ల సంఖ్య‌లో వివిధ పార్టీల నుంచి ప్ర‌జ‌లు టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ స‌మ‌క్షంలో హుజూరాబాద్‌లోని రాధాస్వామి స‌త్సంగ్ ఆశ్ర‌మంలో 19, 22, 27 వార్డుల‌కు చెందిన ప‌లువురు బీజేపీ కార్య‌ర్త‌లు టీఆర్ఎస్‌లో చేరారు. అక్క‌డ ప్ర‌త్యేక స‌మావేశం నిర్వ‌హించారు మంత్రి గంగుల‌. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక‌లో టీఆర్ఎస్ గెలుపు కోసం …

Read More »

GHMC పరిధిలోని చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. 407 కోట్ల 30 ల‌క్ష‌లు మంజూరు

శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో చెరువుల సుందరీక‌ర‌ణ‌పై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ స‌మాధానం ఇచ్చారు.న‌గ‌రంలోని చెరువుల‌ను ప‌ర్య‌వేక్షిస్తూ అభివృద్ధి చేస్తున్నాం. చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్, సుంద‌రీక‌ర‌ణ‌, మురుగు కాల్వ‌ల మ‌ళ్లింపు చేప‌ట్టామ‌న్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలోని 185 చెరువుల‌లో 127 చెరువుల‌ను అభివృద్ధి ప‌రిచేందుకు గుర్తించి, అందులో 48 చెరువుల‌ను అభివృద్ధి చేశామ‌న్నారు. చెరువుల అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ కోసం రూ. …

Read More »

దేశంలో కొత్త‌గా 20,799 Carona Cases

దేశంలో క‌రోనా పాజిటివ్ కేసులు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 20,799 పాజిటివ్ కేసుల‌ను న‌మోదు కాగా, 180 మంది మ‌ర‌ణించారు. మ‌రో 26,718 మంది క‌రోనా నుంచి కోలుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 2,64,458 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 4,48,997 మంది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు 90.79 కోట్ల‌కు పైగా టీకా డోసుల పంపిణీ జ‌రిగింది.

Read More »

రైతులపై కార్లను ఎక్కించిన కేంద్ర మంత్రి తనయుడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని లఖింపూర్‌ ఖీరీ ఘ‌ట‌న‌కు సంబంధించి కేంద్ర హోంశాక స‌హాయ మంత్రి అజ‌య్ కుమార్ మిశ్రా కుమారుడి ఆశిష్ మిశ్రాపై మ‌ర్డ‌ర్ కేసు న‌మోదైంది. ఆశిష్ మిశ్రాతో పాటు ప‌లువురిపై ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్రా, ఆయ‌న కుమారుడిపై రైతులు ల‌ఖింపురి ఖీరీ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. కేంద్ర చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్న రైతుల‌పైకి ఆశిష్ మిశ్రా కారు దూసుకెళ్ల‌డంతో …

Read More »

ఒక్క ఫోన్‌ చేస్తే మీ ఇంటికి వస్తా..!-గెల్లు శ్రీనివాస్ యాదవ్

హుజూరాబాద్‌ అభివృద్ధికి ఈటల రాజేందరే ప్రధాన అడ్డంకి అని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ విమర్శించారు. ఆయనను ఇక్కడి నుంచి తరిమికొడితే తప్ప ఈ ప్రాంతం బాగుపడదన్నారు. ఉన్నోళ్లతో సోపతి చేసి.. పేదోళ్లను వదిలేశారని విమర్శించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించిన రాజేందర్‌కు.. ఇప్పుడే ఆత్మగౌరవం ఎందుకు గుర్తుకొచ్చిందని ప్రశ్నించారు. రాజకీయంగా పెంచి పెద్ద చేసిన సీఎం కేసీఆర్‌ను విమర్శించడంలోనే ఆయన స్వార్థం బయటపడిందన్నారు. ఈ ఎన్నికల్లో …

Read More »

మంత్రి HARISH RAO సమక్షంలో ABVP Ex జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి TRS లో చేరిక

ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి ఆదివారం హుజురాబాద్ మండలం సింగాపురంలో ఆర్థిక మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీష్ రావు తిరుపతికి గులాబీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా తిరుపతి విలేకరులతో మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా కాషాయ సిద్ధాంతం కోసం పని చేస్తున్న సందర్భంలో ఈటల రాజేందర్ అనేకసార్లు అక్రమ కేసులు అక్రమ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat